Studio18 News - TELANGANA / HYDERABAD : ఈరోజు హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహణకు సంబంధించి అన్ని నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) ఎల్బీ నగర్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) ఎల్బీ నగర్ కృష్ణయ్య, ఏసీపీ వనస్థలిపురం, ఏసీపీ ట్రాఫిక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. శోభాయాత్రను ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు.
Admin
Studio18 News