Monday, 08 December 2025 03:52:19 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

My Home Akrida : మైహోమ్ అక్రిద ప్రాజెక్ట్ .. మార్కెటింగ్ కార్యాలయం వద్ద కస్టమర్ల సందడి

Date : 11 August 2024 02:53 PM Views : 336

Studio18 News - TELANGANA / : My Home Launched New Project in Hyderabad : ఎన్నో ల్యాండ్‌ మార్క్‌ ఐకానిక్‌ నిర్మాణాలతో తెలంగాణలో ట్రస్టెడ్‌ అండ్‌ బ్రాండెడ్‌ రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీగా పేరున్న మై హోమ్‌ గ్రూప్‌ నుంచి మరో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ రాబోతోంది. మై హోమ్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో మరో బిగ్గెస్ట్‌ అండ్‌ టాలెస్ట్‌ హైరైజ్‌ టవర్స్‌తో న్యూ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అదే మైహోమ్‌ అక్రిద. తెల్లాపూర్ టెక్నోసిటీలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రతిమా గ్రూప్ తో కలిసి అక్రిద ప్రాజెక్ట్ ను మైహోమ్ గ్రూప్ నిర్మిస్తోంది. అక్రిద ప్రాజెక్టు సంబంధించి టెక్నోసిటీ మార్కెటింగ్ కార్యాలయం వద్ద ఇవాళ ఉదయం నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇప్పటికే 1300 మంది కస్టమర్ల ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపారు. తెల్లాపూర్ టెక్నోసిటీ మార్కెటింగ్ కార్యాలయం వద్ద కస్టమర్లతో సందడివాతావరణం నెలకొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :