Thursday, 22 May 2025 02:11:34 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

BRS: రాజకీయ కక్ష సాధింపుల కోసం హైడ్రా వాడకండి!: బీఆర్ఎస్‌

Date : 20 August 2024 01:34 PM Views : 114

Studio18 News - TELANGANA / : ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను పరిర‌క్షించ‌డం కోసం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ సంస్థ క‌బ్జాదారుల‌ను వ‌ణికిస్తోంది. న‌గ‌రంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం చేస్తోంది. దీంతో దీనిపై కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌వుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రాను ఉద్దేశిస్తూ తాజాగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న హైడ్రాను రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం ఎట్టిప‌రిస్థితుల్లోనూ వాడొద్ద‌ని బీఆర్ఎస్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా హిత‌వు ప‌లికింది. 'డియర్ హైడ్రా! కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చెందిన ఈ అక్రమ రిసార్ట్ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటున్నారు? రాజకీయ కక్ష సాధింపుల కోసం హైడ్రా వాడకండి! మొద‌ట కాంగ్రెస్ నాయకుల అక్రమ కట్టడాలను కూల్చండి' అని బీఆర్ఎస్ త‌న ట్వీట్‌లో పేర్కొంది. ఈ ట్వీట్‌కు ఒక వీడియోను కూడా జ‌త చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :