Studio18 News - TELANGANA / NIRMAL : శుక్రవారం జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ (బెటాలియన్) సంజయ్ కుమార్ జైన్ను పట్టణంలోని అటవీ శాఖ వసతి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను బహుకరించారు. అడిషనల్ డీజీపీని కలిసిన వారిలో కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే తదితరులు ఉన్నారు.
Admin
Studio18 News