Friday, 14 February 2025 08:39:18 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

రైల్వే పోలీసుల ఘనత, చోరీ అయిన 713 సెల్‌ఫోన్లు రికవరీ.. ఫోన్ పోతే వెంటనే ఇలా చేయాలని సూచన..

Date : 23 July 2024 05:42 PM Views : 134

Studio18 News - TELANGANA / : Mobile Phones Recovery : రైల్వే పోలీసుల పనితీరు పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ జర్నీలో తాము పొగొట్టుకున్న సెల్ ఫోన్లను రైల్వే పోలీసులు రికవరీ చేసి ప్రయాణికులకు తిరిగి ఇచ్చారు. సుమారుగా 713 సెల్ ఫోన్స్ రికవరీ చేశారు రైల్వే పోలీసులు. ఈ వివరాలను రైల్వే ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. ”Grp పోలీస్ స్టేషన్ నుండి 713 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ కి ఇచ్చాము. 2 నెలల వ్యవధిలో చోరీకి గురైన 210 ఫోన్లు రికవరీ చేశాం. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాలలో చోరీ, స్నాచింగ్, పోగొట్టుకున్న మొబైల్స్ రికవరీ చేశాం. అప్డేట్ ఫీచర్స్ తో వచ్చిన న్యూ మొబైల్స్ తో సహా పెద్ద కంపెనీల మొబైళ్లను చోరీ చేస్తున్నారు. మొబైల్ పోయిన వెంటనే మీసేవలో అప్లయ్ చేసుకోవాలి. CEIR పోర్టల్ లో ఫిర్యాదు చెయ్యాలి. 25 మంది తమ మొబైల్స్ పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నిందితులను త్వరలో పట్టుకుంటాము. IMEI నంబర్స్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేశాం. రైలు ప్రయాణాలు చేసే వారు మీ వెంట తీసుకుని వెళ్ళే బ్యాగులు, సెల్ ఫోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు పనికిరాదు”.- చందన దీప్తి, రైల్వే ఎస్పీ.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :