Wednesday, 19 March 2025 07:09:19 PM
# 'క్రష్డ్ ' (అమెజాన్ మినీ ప్లేయర్) సిరీస్ రివ్యూ! # Parag Shah: మన దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే... అత్యంత పేద ఎమ్మెల్యే.... ఎవరో తెలుసా...! # KTR: ప్రగతి రథానికి పంక్చర్ వేశారు... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్ # Momo Factory: పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మోమోస్ త‌యారీ కేంద్రంలో కుక్క మాంసం...! # Bandi Sanjay: ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్ # Realme: కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ... బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్! # Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..! # Infinix Note 50X 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవేనట..! # Aadhaar Update : మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.! # JioCinema Subscription : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఇకపై ‘జియోసినిమా’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.. చెక్ చేసుకోండి! # Pawan Kalyan: టీడీపీని ఈయనే గెలిపించాడంట... నాశనానికి ముందు ఇలాంటి గర్వమే వస్తుంది: కేఏ పాల్ # Election Commission of India: ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం # Rahul Gandhi: మహా కుంభమేళాపై మోదీ మాటలకు నేను మద్దతిస్తాను... కానీ!: రాహుల్ గాంధీ # Vijay Sai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు # YS Sharmila: అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల # Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ # Indian Labor Unions: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు # Nidhi Agarwal: బెట్టింగ్ యాప్ వ్యవహారం... నిధి అగర్వాల్ పైనా కేసు తప్పదా...? # Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్... రేపు మోదీ, బిల్ గేట్స్ లను కలవనున్న ఏపీ సీఎం # New Delhi: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

Ponguleti Srinivas Reddy: ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయి.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Date : 24 October 2024 02:02 PM Views : 64

Studio18 News - TELANGANA / : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి అంశాలపై విపరీతమైన చర్చ జరిగింది. ఇప్పుడు వీటిపై దర్యాప్తు పూర్తికావడంతో త్వరలోనే చర్యలు ఉంటాయన్న సంకేతాలు వెల్లడయ్యాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కడ ఓ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీపావళికి ముందే రాష్ట్రంలో పొలిటికల్ బాంబు పేలబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన నేతలకు భారీ షాక్ తగలబోతోందని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, ధరణి సహా 8 నుంచి 10 ప్రధాన అంశాలకు సంబంధించిన ఫైళ్లు సాక్ష్యాధారాలతో సిద్ధమైనట్టు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అడుగుపెట్టే లోపే చర్యలు సియోల్‌లోని హాన్ నది పునరుజ్జీవంపై అధ్యయనానికి వెళ్లిన మంత్రుల బృందం హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి ముందే చర్యలు ఉంటాయని పొంగులేటి స్పష్టం చేశారు. తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టేది లేదని, పూర్తి ఆధారాలతో చర్యలకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ దాదాపు పూర్తయిందని, ఫోన్ ట్యాపింగ్, ధరణి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ విషయాల్లో ఎలాంటి చర్యలు లేవని అనుకోవద్దని, ప్రజలు కోరుకునేలా పూర్తి ఆధారాలతో వస్తున్నట్టు చెప్పారు. 15 దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ రెవెన్యూ విధానాలను అధ్యయనం చేసి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :