Monday, 17 March 2025 06:03:13 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బ‌డులు ప్రారంభమ‌వుతాయ‌న్న విద్యాశాఖ‌ ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు బ‌డులు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ ప‌రిధిలోని

Date : 13 March 2025 04:42 PM Views : 20

Studio18 News - TELANGANA / : ఒంటిపూట బ‌డుల‌పై తెలంగాణ పాఠ‌శాల‌ విద్యాశాఖ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బ‌డులు ప్రారంభమ‌వుతాయ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌, ఎయిడెడ్ ప‌రిధిలోని అన్ని ప్రాథ‌మిక‌, ప్రాథ‌మికోన్న‌త, ఉన్న‌త పాఠ‌శాల‌లు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వ‌ర‌కు ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల‌ను అన్ని మేనేజ్‌మెంట్లు అమ‌లు చేసేలా పాఠ‌శాల విద్యాశాఖ రీజిన‌ల్ జాయింట్ డైరెక్ట‌ర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. కాగా, ప‌దో త‌ర‌గ‌తి బోర్డు ఎగ్జామ్స్ కు విద్యార్థుల‌ను స‌న్న‌ద్ధం చేసేందుకు ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ తెలిపారు. అలాగే ఎస్ఎస్‌సీ ప‌రీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ మాత్రం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని చెప్పారు. ఇక పిల్ల‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం 12.30 గంట‌ల‌కు అందించి ఇంటికి పంపించ‌నున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :