Friday, 14 February 2025 06:43:40 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

మహిళల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు తాలిబన్లను తలపిస్తోంది: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Date : 01 August 2024 04:34 PM Views : 52

Studio18 News - TELANGANA / : BRS MLAs: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఓ ఫ్యూడలిస్ట్‌లా ఉందంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన వ్యవహరిస్తున్నది తాలిబన్లను తలపిస్తోందని చెప్పారు. గతంలో డీకే అరుణ గురించి అలాగే మాట్లాడారని అన్నారు. సీనియర్ మహిళా నేతల పట్ల సీఎం చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమని చెప్పారు. సీఎం చేసిన వ్యాఖలపై చెప్పుకునే అవకాశం సభలో సబితకు ఇవ్వలేదని అన్నారు. తాము నిరసన వ్యక్తం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినప్పటికీ తమ పార్టీ మహిళా భ్యులకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. దాదాపు 4.30 గంటల పాటు తాము నిరసన తెలిపినా స్పందించలేదని తెలిపారు. తాము ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. నాపై తాగుబోతు మంత్రిని రెచ్చగొట్టారు: జగదీశ్ రెడ్డి తమ పార్టీ మహిళ ఎమ్మెల్యేలు నిన్న ఒక్క మాట కడా మాట్లాడలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ దారికాచి దోపిడీ చేసినట్లు ఒక్కసారిగా మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారని చెప్పారు. రాష్ట్రంలోని జరుగుతున్న ఘటనలపై సబితా అసెంబ్లీలో మాట్లాడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేదని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే దోషులుగా ఉంటున్నట్లు సమాచారం వస్తుందని చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించేందుకే రేవంత్ సభను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. తనపై తాగుబోతు మంత్రిని రెచ్చగొట్టారని చెప్పారు. సభకు ఆ మంత్రి తాగే వస్తారని ఆరోపించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :