Friday, 14 February 2025 06:39:40 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

nagarkurnool : అపార్థ రాజకీయాలు వద్దు

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

Date : 04 July 2024 11:22 AM Views : 84

Studio18 News - TELANGANA / : నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ ప్రభుత్వ పాఠశాలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అపార్థరాజకీయాలను ప్రక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. "Mjr చారిటబుల్ ట్రస్ట్" - "మర్రి రిటైల్ కంపెనీ" ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలలపై ట్రస్ట్ , కంపెనీ పేర్లు తొలగించడం చాలా దారుణమన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కోన్నారు. ఇదే విషయంపై అధికారులను నిలదీయడంతో వారు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఆయా పాఠశాలలపై పేర్లతో తొలగించడం జరిగిందని చెప్పారని వాపోయారు. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని మాత్రమే కానీ ట్రస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై పేరు తొలగించాలని అధికారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఈ రోజు కేవలం గోడల పైన ట్రస్ట్ పేర్లు మాత్రమే తొలగించగలరు కానీ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన "మర్రి" పేరును మాత్రం తొలగించలేరని పేర్కోన్నారు. ఇకనైనా దుర్మార్గపు పనులు మానుకొని ప్రజలకు మంచి చేస్తూ.. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేసారు.

Also Read : nagarkurnool : భాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :