Sunday, 29 March 2026 05:21:38 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Boyalapalli Rekha | ఎప్‌స్టీన్ నీడలో ‘విశ్వగురు’ ఇమేజ్?.. మోడీ మౌనం దేశానికి అవమానం..!

హైదరాబాద్ ఫిబ్రవరి 5 : ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్‌'లో ప్రధాని నరేంద్ర మోడీ పేరు బయటపడటం భారత మహిళల గౌరవానికి, దేశ ప్రతిష్

Date : 05 February 2026 07:45 PM Views : 41

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్ ఫిబ్రవరి 5 : ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌’లో ప్రధాని నరేంద్ర మోడీ పేరు బయటపడటం భారత మహిళల గౌరవానికి, దేశ ప్రతిష్టకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశమని ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha) మండిపడ్డారు. ఎప్‌స్టీన్ నీడలో విశ్వగరు ఇమేజ్ అని పేర్కొన్న ఆమె..“శిక్షపడిన నేరస్థుడి చెత్త ఊహాగానాలు” అంటూ కేంద్రం తప్పించుకోవడం సత్యాన్ని సమాధి చేయడమేనని ఆమె అన్నారు. ‘బేటీ బచావో’ అని నినదించే మోడీ ప్రభుత్వం మహిళలపై లైంగిక నేరాలకు కేంద్రమైన ఎప్‌స్టీన్ వ్యవహారంలో ఎందుకు నోరు మెదపడం లేదు? అని రేఖ ప్రశ్నించారు. అమెరికా ప్రభుత్వం బయపెట్టిన 30 లక్షల ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పలువురు సెలబ్రిటీలతో పాటు ప్రధాని మోడీ పేరు ఉండడం.. కేంద్రం దాటవేత ధోరణని బోయలపల్లి రేఖ ఖండించారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు, ఉన్నావ్, హత్రాస్ హత్యాచార ఉదంతాల్లోనూ మౌనం వహించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి మహిళల పట్ల తన నిజ స్వరూపం చూపుతోందని ఆమె ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడిన ఆమె ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోడీ పేరు రావడంపై కొన్ని కీలకమైన డిమాండ్లు చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని తక్షణమే వివరణ ఇవ్వాలి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. నిజాలు తేలేవరకు మోదీ పదవి నుంచి వైదొలగాలి. పార్లమెంట్‌లో ఈ వ్యవహారంపై సమగ్ర చర్చకు వెంటనే అనుమతి ఇవ్వాలి. “ఇది వ్యక్తిగత అంశం కాదు దేశ మహిళల ఆత్మ

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :