Monday, 08 December 2025 03:22:33 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Hyderabad: హైదరాబాదులో నకిలీ మహిళా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు... ప్రముఖ హోటళ్లకు టోకరా

Date : 25 September 2024 12:02 PM Views : 338

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ లో (జీహెచ్ఎంసీ పరిధిలో) నకిలీ మహిళా ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు ప్రముఖ హోటళ్లకే టోకరా వేశారు. హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తామంటూ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అక్రమ సంపాదన కోసం వీరు ఫుడ్ ఇన్స్‌పెక్టర్ల అవతారం ఎత్తారు. గిస్మత్ మండీ హోటళ్లలో వారు తనిఖీలు చేశారు. అయితే వీరు మరొక హోటల్‌లో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి వచ్చామని తనిఖీలు చేపట్టారు. దీంతో హోటళ్ల యజమానులకు అనుమానం వచ్చి జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాము తనిఖీలు నిర్వహించలేదని చెప్పడంతో హోటళ్ల యజమానులు బిత్తరపోయారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌ల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు నకిలీలు అని తెలిపోయింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు నమోదు అయింది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు హోటల్స్ వద్ద మాటు వేసి ఇద్దరు నకిలీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్లను పట్టుకున్నారు. అనంతరం వీరిని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ నకిలీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ బాధిత హోటళ్లలో సికింద్రాబాద్ అల్ఫా, స్వాగత్ గ్రాండ్, కెప్టెన్ కుక్, పరివార్, కృతంగా హోటళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :