Friday, 14 February 2025 07:55:22 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#mancherial : విద్యార్థులకు గైడ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

Date : 24 January 2025 12:35 AM Views : 57

Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో AIMIM పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ ఆధ్వర్యంలో SSC ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మాత్ బేగ్ , మల్లెపల్లి కార్పొరేటర్ జాఫర్ ఖాన్ లు హాజరై వారి చేతుల మీదగా విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాభోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డులలో AIMIM పోటీ చేయడనికి సిద్ధంగా ఉందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :