Wednesday, 19 March 2025 07:00:54 PM
# 'క్రష్డ్ ' (అమెజాన్ మినీ ప్లేయర్) సిరీస్ రివ్యూ! # Parag Shah: మన దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే... అత్యంత పేద ఎమ్మెల్యే.... ఎవరో తెలుసా...! # KTR: ప్రగతి రథానికి పంక్చర్ వేశారు... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్ # Momo Factory: పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మోమోస్ త‌యారీ కేంద్రంలో కుక్క మాంసం...! # Bandi Sanjay: ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్ # Realme: కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ... బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్! # Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..! # Infinix Note 50X 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవేనట..! # Aadhaar Update : మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.! # JioCinema Subscription : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఇకపై ‘జియోసినిమా’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.. చెక్ చేసుకోండి! # Pawan Kalyan: టీడీపీని ఈయనే గెలిపించాడంట... నాశనానికి ముందు ఇలాంటి గర్వమే వస్తుంది: కేఏ పాల్ # Election Commission of India: ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం # Rahul Gandhi: మహా కుంభమేళాపై మోదీ మాటలకు నేను మద్దతిస్తాను... కానీ!: రాహుల్ గాంధీ # Vijay Sai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు # YS Sharmila: అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల # Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ # Indian Labor Unions: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు # Nidhi Agarwal: బెట్టింగ్ యాప్ వ్యవహారం... నిధి అగర్వాల్ పైనా కేసు తప్పదా...? # Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్... రేపు మోదీ, బిల్ గేట్స్ లను కలవనున్న ఏపీ సీఎం # New Delhi: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

Hyderabad: ఫిర్యాదు అందిన గంటలోనే వ్యక్తి ప్రాణం కాపాడిన హైదరాబాద్ పోలీసులు

Date : 13 August 2024 04:08 PM Views : 66

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ పోలీసులు ఓ కేసును గంటలోనే ఛేదించారు. దీంతో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడగలిగారు. టెక్నాలజీ సహాయంతో వారు ఈ కేసును అత్యంత వేగంగా పరిష్కరించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్ప నగర్‌కు చెందిన మాలంపాక బాబీ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం తాను డ్యూటీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. కానీ ఆ తర్వాత తన బావమరిదికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి... ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ స్పందించారు. అతని మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేశారు. సికింద్రాబాద్ మహంకాళీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. సిబ్బందిని అక్కడకు పంపించారు. ఓ లాడ్జిలో బాబీని గుర్తించారు. అప్పటికే అతను దోమలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :