Wednesday, 30 April 2025 06:48:08 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

కన్నతల్లికి తిండి పెట్టని కొడుకు.. అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్

Date : 21 November 2024 12:34 PM Views : 128

Studio18 News - TELANGANA / : కన్న తల్లికి తిండి పెట్టని వ్యక్తి పిన్నికి బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఓవైపు గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహిళలను కోటీశ్వరులను చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని ట్వీట్ చేశారు. మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై స్పందిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు కల్పించలేదని కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని, రోజుకో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు మరణిస్తున్నా సరైన చర్యలు తీసుకోకుండా పిట్టలదొర మాటలు చెబుతున్నాడంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆసుపత్రులలో, రైతులు జైళ్లలో, నిరుద్యోగులు రోడ్లపై ఆందోళనలలో ఉన్నారని చెబుతూ ‘జాగో తెలంగాణ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Also Read : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం అర్ధిస్తుంటే.. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :