Studio18 News - TELANGANA / HYDERABAD : మందమర్రిలో అఖిల భారత యాదవ మహాసంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ మారుతి నగర్ హనుమాన్ ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు పాల్గొన్నారు. భక్తులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
Admin
Studio18 News