Friday, 18 July 2025 06:32:08 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

RajannaSircilla : 16 వేల పార్థీవ లింగాల తయారి

గంభీరావుపేట ఆర్యవైశ్యల భక్తి పూర్వక వితరణ

Date : 04 July 2024 10:02 AM Views : 286

Studio18 News - TELANGANA / : ఉత్తర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో లోక కళ్యాణార్థం శ్రీ సాంబ సదాశివ మహదేవ సేవా సమితి, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ నేతృత్వంలో నిర్వహింపతలపెట్టిన కోఠి పార్థివ శివలింగార్చన లక్ష బిల్వర్చాన కోసం తమవంతుగా ఉడుతా భక్తిగా సభక్తిపూర్వకంగా రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అద్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు 16 వేల పార్థీవ లింగాలను తయారు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. రానున్న కార్తీక మాసం సందర్భంగా కాశీ మహా క్షేత్రంలోని ముముక్షు భవన్ ప్రాంగణంలో అత్యంత వైభవముగా కోఠి పార్థివ శివలింగార్చన, లక్ష బిల్వర్చాన నిర్వహించనున్నమని ఈ సందర్భంగా అనేక మంది వేదపండితులచే ఆద్యాత్మిక వాతావరణంలో నిర్వహింపబడే ఈ మహత్తర కార్యక్రమానికి తమవంతుగా పార్థీవ లింగాలను తయారు చేసి అందించడం తమ పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా సంఘ సభ్యులు పేర్కోన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :