ఏపీలో మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ఈ అక్రమాల్లో భాగస్వాములైన ఐదుగురు కీలక వ్యక్తులు దేశం విడిచ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుద
ప్రజా సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద
ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. యోగాక
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ఆయన ప్రసన్న తి
ఆంధ్రప్రదేశ్లో అడవి ఏనుగుల దాడులతో అల్లాడుతున్న రైతులకు ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించి, కర్ణాటక ను
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని, వారి సంక్షేమానికి తాను పెద్దన్నలా అండగా ఉంటానని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంల
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్లో 28 మావోయిస్టులు మృతి చెందిన విష
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్-2025) ఫలితాలు
రోహింగ్యాల అక్రమ వలసలు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయడమే కాకుండా, దేశ అంతర్గత భద్రతకు కూడా పెను ప్రమాదంగా పరి
వైసీపీ అధినేత జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం, కొందరు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వార
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల రిమాండ్ను విజయవాడల
మాజీ మంత్రులు వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రస్తుతం వారు చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకుంటున్నారని, వైఎస్ఆర్ కాంగ్రె
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అనకాపల్లి జిల్లా యంత్రాంగం పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులుకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్తున్నట్
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీ నుండి మూడు రోజుల పాటు కడప జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబ
జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్ష
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. తాజా
అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం (Rain) దంచికొట్టింది. నెల్లూరులో రాత్ర
తిరుమల : తిరుమల( Tirumala) శ్రీవారికి మైసూరు రాజమాత (Mysore Rajamata) ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను (Akhandas ) సోమవారం విరాళంగా అందించ
విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థి పేరును కూటమి ప్రభుత్వం వెల్లడించింది. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ను డిప్యూటీ మేయర్ అభ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) అయ్యన్నపై దేవస్థానం కార్యన
తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పోలీసులు మంగళగ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్లాస్ట్ ఫర్నెస్ - 2లో సుమారు 3
ఏపీ హోం మంత్రి అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖలో ఎయిర్ పోర్టుకు వెళుతుండగా... తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర ర
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో, దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురం, గుంటూరు జిల్లాల్లో భారీ తిరంగా ర్యాలీలు
ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు.
కడప ఆర్మ్డ్ విభాగంలో అతడో ఏఆర్ కానిస్టేబుల్. ప్రేమ జంట కనిపిస్తే చాలు.. వారి ఫొటోలు తీసి, భయపెట్టి అందినకాడికి దో
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆబ్కారీ సీఐ హసీనాబాను ఆఫీసుబాయ్ను చెప్పుతో కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్
కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు మృతి చెందగా, మరో ఇద్ద
దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దివ్యాంగులకు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసులో ఊరట లభించి బెయిల్ మంజూరైనా, మరో కేసులో పీటీ
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వ
టీడీపీ పార్టీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేశ్ తాజాగా కీలక సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో పనులు చేసుకోవాలని
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి హూటాహూటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంల
ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నార
ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి తాజాగా మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్
వేసవి సెలవులకు బంధువుల ఇంటికి వచ్చిన చిన్నారులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగిపోయారు. ఈతకు వెళ్లి నీళ్లలో గల్లంతయ్యారు. క
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (IC
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై అదే పార్టీకి చెందిన మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఖాసిం
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి
చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పరిపాలన అద్భుతమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌ
అమరావతిలో భూసేకరణపై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతికి మరో పది వే
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న సంస్థల
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో ఆక్రమణల తొలగింపు అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడ
విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఒక శీతలపానీయాల లోడుతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో వాహనంలోని
దాయాది పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్
పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూ
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశేఎదురైంది. ఆయన రిమాండ్
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితులలో ఒకరైన గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశార
కులాంతర వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కూతురు.. మనవరాలు పుట్టాక తిరిగొచ్చింది. ఈసారి తమ కులంలోనే మంచి సంబంధం చూస
పల్నాడు జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయ
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశార
అనంతపురం లోక్సభ నియోజకవర్గ మాజీ సభ్యులు, సీనియర్ రాజకీయవేత్త దరూరు పుల్లయ్య (93) నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణం
భారత్, పాక్ ల మధ్య మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్
తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతేపల్లి వద్ద బస్సు అదుపు తప్పిన బస్సు డివైడర్ను ఢీకొట్టింద
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఏపీ డిప్యూటీ స
ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రేపు (ఆదివారం) శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. యుద్ధభూమిలో వీరమరణం పొందిన జవాన
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఇటీవల పాకిస్థాన్కు సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చ
ఇప్పటికే వరుస కేసులను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత విడదల రజనికి తాజాగా మరో షాక్ తగిలింది. ఆమె ప్రధాన అ
తిరుమల క్షేత్రంలో విక్రయించే ఆహార పదార్థాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల క
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశ రక్షణ కోసం 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా ప్రాణాలర్పించిన వీర జవాన్, పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కల్లితండాకు చెంద
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్ను సహించలేని దాయాది పాకి
పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హిందూపురం ప్రజల ఆదరణకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కృతజ్ఞ
ఏపీకి చెందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల
తిరుమల: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) భద్రతను కట్టుదిట్టం చేశారు. మెట్లమార్గ
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార
తిరుమల శ్రీవారి ఆలయ గగనతలంపై మరోమారు విమానాలు చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదయం ఏకంగా మూడు విమానాలు ఆనంద నిలయం
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తన భద్రతను భారీగా తగ్గించారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర
ఇవాళ శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఏపీ ఎలక్ట్రానిక్స్, ఐటీ, విద్యా శాఖల మంత్రి నార
వివరాల కోసం సిట్ అధిపతి, విజయవాడ సీపీకి లేఖ రాసిన ఈడీ ఇప్పటివవరకు అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టుల
వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అలాంటి పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర లభి
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగించారు. ఏపీపీఎస్సీ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస
విజయవాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై ఆయన తమ్ముడు, ప్రస్తుత ఎంపీ కేశినే
పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూరు ( Operation Sindoor) ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఏపీ కేబినెట్ ( AP C
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఇవాళ ఉదయం హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ ప్రమాద మృతుల్లో ఏపీకి చెందినవారు ఉన
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చర్యకు సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.
తిరుమల : తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకె
అమరావతి : పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దాడుల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పహల్గామ్ బాధిత కుటుంబ సభ్య
పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజ
తిరుపతిలో నివసించే ఓ వ్యాపారికి పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఓ ఫోన్కాల్ తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ సభ్
విశ్రాంత ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావుకు (ఏబీవీ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం భార
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతంపై దృ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ప
మేడే సందర్భంగా ఉద్యోగ కార్మికుల క్రీడా సాంస్కృతి ఉత్సవాల ద్వారా వారోత్సవాలు జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించకుండా నిలిపివేసిన బకాయిలలో రూ.7,230 కోట్లను ప్రస్తుతానికి విడుదల చేసినట్ల
బెట్టింగ్ యాప్ లు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. వీటి బారిన పడిన ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్ లను సి
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న కొడాలి నాని ఛాతీ నొప్పికి గురయ్యా
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కలకలం రేపుతున్నాయి. పలువురు సెలబ్రిటీలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంప
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్
విడదల రజని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసు స్టోన్ క్రషర్స్ పై విడదల రజని ఫిర్యాదు చేశారన్న జాషువా ఫిర్యాదు పత్రాలు కార
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ
CM Chandrababu Naidu: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కొటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తల్లికి వందనం పథక
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్
‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా, అప్పటి వరకు ధైర్యంగా ఉండు’’ అ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు సమావేశం జరగన
APPSC: గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-1 మెయిన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పార్లమెంటులో కాఫీ
ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం కారణంగా పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవా
APL Ration Cards : తెలంగాణలో ఇకపై రెండు రకాల రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. APL రేషన్ కార్డులను మళ్లీ ప్రవేశపెట్టే దిశగా తెలంగాణ ప్ర
ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని... మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని
కడప జిల్లా కేంద్రం సమీపంలోని ఓ మండలానికి విద్యాధికారిగా పనిచేస్తున్న ఉద్యోగి తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బాధ్
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్
పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. మొదట చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియను, తాజాగా అన్నమయ్య జిల్లాలో కొన
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించిందని మంత్రి నారా లోకేశ
Reimbursement: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో చదువుత
ఏపీఎస్ ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సీనియర్ అధికారులకు నిరాశ ఎదురైంది. శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డిపార్ట్మ
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా
మెదక్లోని సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్ హ్యా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన కుటుంబంతో కలిసి తిరుమల శ
Tirumala Annaprasadam Trust: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవ
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యుకె పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో అక్కడి పా
సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వేంకటేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి
ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ భార్య షహనాజ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచా
ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ కు భార్యావియోగం కలిగింది. ఆయన భార్య షహనాజ్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికి
AP Minister Farooq Wife Passedaway: ఆంధ్రప్రదేశ్ మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి షెహనాజ్ కన్నుమూ
AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకా
రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నారని, ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే వైసీపీ నాయకు
ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రేపటి నుంచి మూడు రోజులపాటు అంటే సోమవారం వరకు రాష్ట్
యూకే పార్లమెంటులో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలి
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్లో భాగంగా విజేతలుగా నిలిచిన వారికి విజయవాడలో గురువారం నిర్వహించిన కార్యక
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స
వైసీపీ సభ్యుల హాజరు విషయం ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది. సభలో వైసీపీ సభ్యులు పలు దినాల్లో హాజరైన అం
Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు వైసీపీ ఎమ్మ
జనసేన ఆవిర్భావ దినోత్స శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన పవన్ సభ విజయానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెల
తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడి గురించి తెలియని వారుండరు. అయితే, క్రేన్ వక్కపొడి సంస్థ కార్యాలయాలపై నిన్నటి నుంచి ఐట
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నేడు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశాడు. తనకు ప్రాణహాని
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో అత్యాధునిక అశోక్ లేలాండ్ బస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలకు సలహాదారుల నియామకాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు శాఖ
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల జయకేతనం సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే.
కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీఐడీ విచ
ఇటీవల ఏపీలోని కూటమి ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరును తిరిగి వైఎస్సార్ కడప జిల్లాగా మార్చడం, కృష్ణా జిల్లా తాడిగడప మున్స
ఏపీ సచివాలయంలో మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారు
తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రతినిధులు నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తానా సమావేశాలకు రావాలంట
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఓ ఆకతాయి చేసిన పని ఇప
మరో మూడు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 22న ఈడెన్ గ
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అ
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం విద
లంచం కోసం మహిళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టించిన చిత్తూరు జిల్లా ఎస్సైపై ప్రభుత్వం వేటేసింది. అయితే, ఈ ఘటన ఇప్పుడు జరిగింది
కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో దారుణం జరిగింది. ఓ బాలికను నాలుగు రోజులపాటు బంధించిన యువకులు సామూహిక లైంగికద
ఏపీలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా.. తాజాగా మరో
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లకు రానున్న
ఫ్యూచర్లో అడ్డంకులు రావొద్దు. అపోహలకు కూడా తావు లేదు. సగటు ఆంధ్రుడు ఏపీ రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకోవాల్సింద
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ పూర్తయింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్య
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి..ఎనిమిది నెలలు అయిపోతున్నా.. ఇంకా పదవుల పంపకం పూర్తి కాలేదు. ఖాళీలు తక్కువ ఆశావహులు
విశాఖ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి
సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని తమ కస్టడీకి అనుమతించాలన్న సీఐడీ పోలీసుల విజ్ఞప్తికి గుంటూరు సివిల్ కోర్ట
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు గతేడాది నవంబరులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ (మార్చి 18) రామ్
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ మార్చి 21వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చిన వాట్సాప్ ఈ-గవర్నెన్స్ విధానంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాట్సాప్
సీఎం చంద్రబాబు అద్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీ ముగిశాక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... సీఎం చంద్రబాబు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (85) ఈ వేకువజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధ
ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూర్చున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ర
భారత్ లో ఐపీఎల్ మేనియా రాజుకుంటోంది. క్రికెట్ ఎంటర్టయిన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూన్ నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఈ మేరకు టికెట్ల విడుద
అరకు కాఫీకి ప్రచారం కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్స్
ఏడు సెకన్లలో గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సాయంతో స్కిరాడియావీ యాప్ను అభివృద్ధి చేసిన 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన చిత్ర నిర్మాణం జూన్ మొదటి వారంలో ప్రారంభిం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆధ్యాత్మిక నగరం తిరుపతి, సాగర నగరం విశాఖపట్నంలలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు లులు సంస్థ సంసిద
అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి, కానీ గాంధీ భవన్లా కాదని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ ప్రభు
స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ పై నేడు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,
ఆంధ్రా జాతిపిత, అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం దిశగా మరో కీలక ముందుడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నేడు సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్
జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జనసే
రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతల వెనుక ఉన్న దుష్ట శక్తులను వెలికి తీయాలని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ
"పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న నా యువ నేస్తాలందరికీ శుభాకాంక్షలు. విద్యా ప్రస్థానంలో పరీక్షలనేవి కీలక మైలురాళ్లు. పరీక
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట
ఈసారి భానుడు చెలరేగిపోతున్నాడు. వేసవి ప్రారంభానికి ముందే గుబులు పుట్టిస్తున్నాడు. మార్చి ముగియక ముందే ఉష్ణోగ్రత 42 డిగ్రీ
తెలంగాణలో రోప్ వే పర్యాటకం త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద భువనగిరి కోటను రూ. 56.81 కోట్ల వ్యయంతో అభ
రైల్వే వంతెన కుంగిపోవడంతో విశాఖ – విజయవాడ మార్గంలో ఆదివారం రాత్రి పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అనకా
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మంగళవారం) ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతి పన
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఎంపీలు, ఎమ్మెల్యేలను మరింత చేరువ చేసేందుకు వినూత్న క
హిందీ భాష వద్దు కానీ... హిందీ భాషలో సినిమాలు విడుదల చేసుకోవడం ద్వారా లభించే డబ్బు మాత్రం కావాలా? అంటూ నిన్న తమిళ నేతలపై పవన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య బహిరంగ లేఖ
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ మంగళిగిరిలోని ఆల్ఫా అరేబియన్ రెస్టారెంట్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగారు. వారిత
హిందీ, త్రిభాషా సూత్రం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, డీఎంకే ప్రభుత్వానికి మధ్య పెను వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూటమి పార్టీల నేతలు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్
సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీనిప
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. జగన్... నువ్వు మీ న
జయకేతనం సభలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించే విధంగా
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం మండలంలోని చిత్రాడ వద్ద ఏర్పాటు చేశారు. జయకేతనం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు లక్షలాద
జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు భాషల్లో ప్రసంగించారు. తద్వారా, ఆయా రాష్ట్రాల్లోని తన అ
కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ జ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రేపు (మార్చి 15) అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంల
జిల్లా స్థాయిలో ఏర్పడిన జిల్లా ఆరోగ్యసేవల సమన్వయకర్తల (DCHS)పోస్టులకు శుక్రవారం చేపట్టిన భర్తీ ప్రక్రియలో తొమ్మిది మంది ప్
ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని
ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని భావించిన ఓ తండ్రి వారిని చంపేసి తాను ఉరివేసుకున్నాడు. హోలీ పండుగ నాడు కాకినాడలోని
పిఠాపురం: జనసేన స్థాపించి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏడాదిలోకి అడుగుపెడుతోంది. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన, 2024
అధికారం లోకి వచ్చిన తర్వాత తొలిసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. జయ కేతనం పేరుతో జరగుతున్న ఈ ప్లీనరీలో పవన
విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1988లో విద్యు
వైసీపీ అధినేత జగన్ ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. గ్రామంలోని 400 సానుభూతిపరుల కుటుంబాల
అమరావతి రైతులను గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా హింసించిందని టీటీడీ ఛైర్మన్, టీవీ5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడు అన్నారు. వ
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 2014 నుంచి
తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలప
ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు 'జయకేతనం' అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ
ముంబై నటి కాదంబరీ జెత్వానీని అరెస్ట్ చేసి, ఇబ్బందులు పెట్టిన వ్యవహారంలో ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్
రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలపై శాసనమండలిలో నేడు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా విద్యా శాఖ మంత్రి నారా లో
జగన్ రెడ్డి తన కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించారని, దీనివల్ల రాష్ట్రంల
మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని... టీడీపీది, మహిళలది అన్నాచెల్లెళ్ల బంధం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స
ఏపీ అసెంబ్లీలో నేడు ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రోటోకాల్ పట్ల చంద్రబాబు ఎంత నిబద్ధతతో
చంద్రబాబు గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా 'యువత పోరు'
ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ (AP Polycet 2025) కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభ
జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగ క్రీడాకారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయా
రూ. 1, 2, 5, 10, 20 నాణేలు రోజూ చూస్తూనే ఉంటాం.. కానీ రూ.800 నాణేలను ఎప్పుడైనా చూశారా? రూ.900 నాణెం కూడా ఉందని తెలుసా..? పలువురు ప్రముఖుల స్మృ
ప్రముఖ నటుడు మురళీమోహన్ తమ పూర్వీకులు వందేళ్ల క్రితం నిర్మించిన ఇంటిని పునరుద్ధరించారు. ఏలూరు జిల్లాలోని చాటపర్రులో ఉన్
కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్
కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజ
కన్నుమూసి తెరిచేలోగా ఏడాది సమయం గడిచిపోయిందని... మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ
Janasena Song : ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక మొదటిసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా జరుపుకుంటుంది. పిఠాపురం నియోజకవర్గం
పార్లమెంట్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పార్లమెంట్
చిత్తూరులో బుధవారం ఉదయం కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో సినిమాను మించిన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు టౌన్ లోని
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులప
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మి
చిత్తూరులోని గాంధీ రోడ్డులో కాల్పులు కలకలం రేపాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇం
రండి... క్రీడా పోటీల్లో పాల్గొనండి అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన సోషల్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, కేవలం సాక్షి పత్రికకు మాత్రమే అయాచిత లబ్ధి చేకూర్చారని శాసనమండల
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్ర
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్
తిరుపతి బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. హోటల్లోని రూమ్ నెం.314లో పీవోపీతో చేసిన సీలింగ్ ఒక్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది. కాకినాడ సీ పోర్ట్ ల
విశాఖపట్నంలోని హయగ్రీవ సంస్థకు భూముల కేటాయింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సం
పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పంద
మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ఉ
పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, జనసేన పీఏస
పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ ఖాయమంటూ చ
ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పొత్తు ప్రకారం టీడీపీ మూడు స్థానాలకు పోటీ చేస్తుండగా
AP MLC Elections : ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ న
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిటైర్మెంట
కెంబూరి నైమిశా అతి చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగి
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీలో 1
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ హామీ ఇచ్చి అధికారం చేపట్టాక మాటమార్చారంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ నే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. ఇవాళ (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సం
మహిళా దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యత అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలిలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.2580 కోట్ల అభివృద్ది పన
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నామినేషన్ వేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతో బాధపడుతూ కూడా విధులు నిర్వర్తిస్తుండడం పట్ల సహచర మంత్రి నార
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ కైలాసగిరి కొండపై అగ్ని ప్రమాదం సంభవించింది. పాత టైర్లకు, చెత్తకు మంట పెట్టడంతో మంటలు వ్యాపించాయి
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం తప్పేమీ కాదని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపా
యువగళం పాదయాత్ర ఆలూరు, ఆదోనిలో కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశానని, అవన్నీ చూశాకే ఇరిగేషన్, ల
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అందాల్సిన బియ్యం బొక్కేశారని గుడివాడ ఎమ్మెల
అత్యాచారానికి గురైన బాలిక పేరును మీడియాకు వెల్లడించారనే ఆరోపణలపై మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పై విజయవాడలో కేసు నమ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెం
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర శాసనమండలి సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు దువ్వారపు రామారావ
శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామారావు అనే వ్యక్తిని హనీ ట్రాప్ చేసి, నగదు దోచేసిన ఘటనలో ఐదుగురిని విశాఖ జిల్లా భ
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం సిద్దేపల్లి రస్తా మీదుగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ నేపథ్యంలో భాగంగా సిద
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి వీర మరణం పొందిన కార్తీక్ యాదవ్ అంత్యక్రియలు బుధవారం చిత్తూరు జిల్లా బంగ
హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల విశిష్టతను కాపాడడం, ముఖ్యంగా ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించడం తదితర అంశాలే అజెండాగా నేడు
ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు తిప్పరాజువారి వీధిలోని తాను నివాసం ఉన్న ఇంటిని వేద పాఠ
తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అక్కడ టైమ్స్లాట్ దర్శన టోకెన్ల కోసం భ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా విమర్శించారు. మహిళలు, విద
కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపిస్తూ వైసీపీ ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్
కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. 243 మంది పని చేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మ
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు బలహీనపడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎ
వైసీపీ ఏ కూటమిలో చేరదని... తమది తటస్థ వైఖరి అని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్డీయే, ఇండియా కూటమికి సమ దూరంలో ఉంటా
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ మంగళవారం ఎక్స్ (ట్వి
సంక్రాంతి పండుగకు ఆంధ్రాలోని తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిటీ వాసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్ టికెట్లను ఆన్ లైన్ లో
భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న ఓ మహిళపై మాజీ మంత్రి కాకాణి అనుచరుడు లైంగిక దాడి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విజయస
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్ల
ఏపీలోని ప్రకాశం జిల్లాను వరుస భూప్రకంపనలు వణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్లమూరులో సోమవారం ఉదయం 11 గంటల ప్ర
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. మక్కువ మండలంలోని గిరిజన గ్రామం బాగుజోలలో రోడ
ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పెండింగ్ సినిమాలు పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మద్దతు ధ
దివంగత నేత పరిటాల హత్య కేసులో దోషులు ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. కేసులో నిందితులుగా ఉన్న నారాయణరెడ్డి (ఏ3), రేఖమయ్య (ఏ4), ర
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ప్రజలకు చేసిన మంచి ఏమీలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా
జమిలి ఎన్నికల బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెట్టడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగంపై బ
ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ హాజరు కావడ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం కర్నూలులో పర్యటించారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు వచ
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్ట
దివంగత టీడీపీ నేత పరిటాల రవి స్వగ్రామమైన వెంకటాపురం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ గ్రామంలోని ఓటర్లందరూ టీడీపీ సభ్యత్వం
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. భార్గవరెడ్డిపై తొంద
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ఓ యువ రైతు 760 కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణం చేసి మంగళగిరి చేరుకోవడం అందరి దృష
ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో భేటీ కానున్నారు. కీలక అంశాలపై వీరు చర్చించనున్నారు. తన స
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో ఉన్న శ్రీ భూసమేత వేంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించు
టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కుమాడి వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంఖ్య 73
విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఇవాళ స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్
వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా వ
విశాఖపట్నంలో కొందరు అక్రమార్కులు అతి తెలివి ప్రదర్శించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ-నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుం
రేషన్ బియ్యం అక్రమాల నేపథ్యంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. పౌరసరఫర
ప్రయత్నాలు మొదలు పెట్టిన వెంటనే ఫలితాలు రావని, నిరంతర ప్రయత్నాలతోనే ఫలితాలను రాబట్టుకోవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారాన
యూరప్ కు చెందిన పలు ఉపగ్రహాలను మోసుకుంటూ పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. ఈ సాయంత్రం 4.04 గంటలకు కౌంట్ డౌన్ ముగ
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదే
పీడీఎస్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాద
మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొన్ని రోజుల కింద కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రేషన్ బియ్యం అక్రమ తరలింపు
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభుత్వ వైద్యురాలు ప్రభావతి కూడా ఆరోపణలు ఎదుర
తిరుపతి అలిపిరి వద్ద ఉన్న తుడా కార్యాలయం వద్ద స్వాములు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అలిపిరి వద్ద ముంతాజ్ హాటల్ నిర్మా
ఫెయింజల్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ పై కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం తుఫాన్ తీరం దాటింది. అయ
రైతులకు అండగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వమేనని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పో
ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఇరువురి మధ
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా వి
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊర
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో... కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొన్నిరోజుల కింద కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుర
కర్నూలులో ఏర్పాటు కావాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి, హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరిక
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని సీఎం చంద్రబ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన, ఢిల్లీలోని ప్రముఖ బుక్ స్టోర్స్ ను సందర్శించా
ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో 6 రాజ్యసభ ఖాళీలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ, ఒడిశా, బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఖాళీ
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు అదానీ నుంచి ముడుపులు అందాయనే విషయం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీసులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోంశాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవని స్పష్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్
వైసీపీ రాక్షస పాలనలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం చౌడవరానికి చెందిన యర్రంశెట్టి సాయికృష
సౌర విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా అదానీ ముడుపుల వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా ఇరుక్కున్నారని సీ
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ న
సెకీతో సౌరవిద్యుత్ ఒప్పందం అంశంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ ర
ఏపీలోని పత్తి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అదానీ నుంచి రూ. 1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు అమెరికాలో నమోదైన కేసు విచారణకు జగన్ వెళితే
గురుకుల పాఠశాల కళాశాలల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు గా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను త
జగన్ ఏం చేసినా తప్పు... చంద్రబాబు ఏది చేసినా ఒప్పు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నే
వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సంచలన విజయం వైపు దూసుకెళుతుండడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. క
ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఇన్ స్టిట్యూట్
గత ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హైకోర్టు బెంచ్ పై సభలో పూర్తి స్థాయిలో చర్చి
రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. వంద
వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగ
దేశంలోని కీలక నగరాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి. విశాఖలో సైతం కాలుష్య తీవ్రత పెరుగుతోంది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ క
ఐదేళ్లలో ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను గురువారం ఆన్లైన్లో వ
తాను ప్రేమించిన యువతితో మాట్లాడాడన్న కోపంతో ఇంటర్ విద్యార్థిపై కోపం పెంచుకున్న కుర్రాడు తన ముగ్గురి స్నేహితులతో కలిసి అ
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పర
బుడమేరుకు వరదలు రావడంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పాపం, నిర్లక్ష్యం కారణంగానే
తన అన్న, వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత
తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్ల
వాలంటీర్ల అంశం ఏపీ శాసనమండలిని కుదిపేసింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. మంత్రి డ
ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్
ఏపీలో సర్వీస్ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద
ఏపీ అసెంబ్లీలో నేడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక
వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో ఆస్తుల గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. జగన్, ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల మధ్య నెలక
ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడినా కామాంధుల తీరు మాత్రం మారడం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్న
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగుల అంశంప
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం విజయవాడలో పర్యటించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సాయంత్రం 4.30 గంటల
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈరోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో
గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ఏపీ శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. మంత్రి కం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చమత్కారాలు, ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్నాయి. అలాంటి సన్నివేశమే మరొకటి ఈరోజు అసెంబ్లీలో చోట
ఏపీ, తెలంగాణలలో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉన్నట్టుండి చలి పెరిగింది. హైదరాబాద్ తో పాటు సిటీ శివ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన ఏపీకి చెందిన వారు, ఏజెంట్ల చేతిలో మోసపోయి, యజమానుల వద్ద చిత్రహింసలకు గురవుతున్న ఘటన
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందని వైసీపీ నేత, మాజ
దివ్వెల మాధురితో సాన్నిహిత్యం కారణంగా గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు తరచుగా మీడియాకెక్కుతోంది.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న కాలనీల గురించి మాట్లాడుతూ... అ
వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను చూసి చాలా ర
ఏపీ శాసనమండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై హోంమంత్రి మాట్లాడుతూ గత
పాకిస్థాన్ లో హేమ (15), వెంటి (17) అనే ఇద్దరు హిందూ అమ్మాయిలు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం ప
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా క
ఆధార్ కార్డ్.. సిమ్ కార్డు కొనుగోలు చేయడం మొదలు ప్రభుత్వ సంక్షేమ పథకం వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇంతటి కీలకమైన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. జీఎస్టీని ఒక శాతం అదనంగా పెంచుకోవడానికి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల ఏపీ మంత్రులు స్పందించారు. రా
వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్
తన భార్య ఆదిరెడ్డి భవానీని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేశాయని టీడీపీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వ
ప్రధాని మోదీ తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స ప
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్
ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్త ఎయిర
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, మంత్రి నారా లోకేశ్ చిన్నాన్న రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిన సంగతి తెలిస
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉ
ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చేసుకుంది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. ఈ ఉప ఎన్నిక కోసం జారీ చ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
లక్కీ పర్సన్ అంటే రఘురామకృష్ణరాజు అనే చెప్పాలి. గతంలో ఎంపీ అయి ఉండి, నియోజకవర్గంలో అడుగుపెట్టలేనంతగా తీవ్ర సమస్యలను ఎదుర
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభలో తన ప్రసంగంతో నవ్వులు పూయించారు. ఇంతకీ ఆయన మా
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రఘురామకు ఆశ్చర్యకరమై
భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు (నవంబరు 14) సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటుండడం తెలిసిందే. ఈ క్రమం
వైసీపీ ప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్ లు పంపిణీ చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్
అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న షర్మిల వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తన
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విపక్ష వైఎస్సార్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శల బాణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, వరుస అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనను క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత ఏ
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వామ్యమయ్యేందుకు పలువురు వైసీపీ నేత
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్ద
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తాను కూడా బాధిత
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి కూటమి ప్రభుత్వంపై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప
ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు నేడు బడ్జెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అసెంబ్లీ
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 20న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు విరామం కావడంతో ఎమ్మెల్యేలకు బడ్జెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎమ్మెల్యేల శిక్షణ
ఏపీలో బడ్జెట్పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్
టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్నినాని మండిపడ్డారు. ఫేక్పోస్టులు
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ (Lady Aghori) ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి,
ఆలయంలో విధుల నిర్వహణ విషయమై ఇద్దరు పూజారుల మధ్య మాటామాటా పెరిగింది.. ఆవేశం పట్టలేక ఒకరిపై మరొకరు చేయిచేసుకోవడంతో భక్తులు
రాష్ట్రానికి పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల
సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ నేతృత్వంలో
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర
ఏపీలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ప
ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్స
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, వైసీపీ అధినేత జగన్ సభకు గైర్హాజరయ్యారు. దీనిపై రాష్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు
మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి సమాజ పురోగతిని కొలుస్తానన్న అంబేద్కర్ మాటలను అనుసరించి ముఖ్యమంత్రి చంద్రబాబు మహ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్ కు రూపకల్పన చేశా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్క
ఏపీలోని కూటమి ప్రభుత్వం రెండో విడత నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ పదవుల మొదటి లిస్టులో 20 చైర్
ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ నేడు గుంటూరులో పర్యటించారు. గుంటూరు అరణ్య భవన్ లో జరిగిన అటవీశాఖ అమరవీరుల స
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమి మేనిఫెస్టో ప్రకటించింది. ప
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని తెలిసిందే. ఆయన ఆలోచనలు దాదాపు సామాజిక దృక్పథంతో కూడుకుని ఉ
ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలాన్ని రేపింది. గంజాం జిల్లా జయంతిపురంలో ఓ యువకుడిపై పెద్దపులి దాడి చ
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ లో ప్రయాణించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును కూటమి ప్రభుత్వం నియమించింది. నామి
అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఏపీ రాజధాని అమరావతి నగరాన్ని హైదరాబాద్, కోల్
వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆస్తి ఇవ్వబోనంటూ జగన్ లేఖ, అందుకు ప్రతిగా షర్మిల తీవ్రస్థాయిలో
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. ఇటీవల గుర్లలో అతిసారం స
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ బాధ్యతలు స్వ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడు నివాసం వద్ద భారీ కొండచిలువ ఒకటి కలకలం రేపింది. ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలోని
మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపైనా కన్నేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడో కామాంధుడు. ఒంగోలులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం
వైసీపీకి ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామ
జగన్ ఇటీవల తనకు రాసిన లేఖకు కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా బదులిచ్చారు. ఆస్తుల పంపకం విషయంలో తనకు జరిగిన అన్యాయాన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు
గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల రౌడీ షీటర్ దాడిలో గాయపడిన సహాన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన
వైసీపీ అధినేత జగన్ విజయనగరం జిల్లా గుర్లకు బయల్దేరారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన పయనమయ్యారు. 11 గంటలకు
ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న ‘దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం ఈ అర్ధరాత్
చేనేత సహకార సంఘాల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా నూతన
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త మృతి చెందిన గంటకు కుమారుడు జన్మించాడు. భర్త
ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) చైర్మన్గా జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్ విజయవాడలోని ఎన్
ఏపీ మంత్రి నారా లోకేశ్తో దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సహకార
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి శవాల చుట్టూ రాజకీయం చేయడం దారుణమని, ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదని మాజీ సీఎం, వైసీపీ
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి సహానా.. రౌడీషీటర్ నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన విషయం తెలిసిందే. గు
ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న హత్య, లైంగికదాడి ఘటనలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేప
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి తల్లి విజయలక్ష్మి.. సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఆస్తుల వివాదం
వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. మరో సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి గుడ్ బై చె
కదిరి నుంచి పులివెందులకు వెళుతున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. వైఎస్ఆర్ జిల్లా పలివెందుల సమీపంలో ఎద
ఏపీ కేబినెట్ భేటీ ఈరోజు జరగనుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ప
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న ఉదయం వాయుగుండంగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఈరోజు తుపానుగా, రేపు తెల
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యట
దానా తుపాను నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 70 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు వాల్
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు. ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులను ఐదేళ్
కల్యాణి జువెల్లర్స్ నగల దుకాణం ప్రారంభోత్సవం కోసం అనంతపురం బయలుదేరిన ప్రముఖ సినీ నటుడు నాగార్జున వరదల్లో చిక్కుకుపోయార
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆయనపై దుండగులు పెట్ర
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ప్రారంభమైంది. సీఎం చంద్రబ
అనంతపురంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం, వాగు ఉద్ధృతితో జన జీవనం స్తంబించిపోయింది. కాలనీలు నీట మునిగాయి. నగరానికి అనుక
తమ బస్సులకు దారివ్వలేదన్న కోపంతో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ను ప్రైవేటు బస్సు డ్రైవర్లు చితకబాదారు. పల్నాడు జిల్లా విన
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కొత్తగా భారత్ గౌరవ్ టూరిస్టు రై
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా ల
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం నో ఫ్లై జోన్లో ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమానాలు, హె
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచ
ఏపీలో నూతన ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సమీ
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పాలన పరుగులు పెట్టిస్తున్నారు. తన ఆధీనంలో ఉన్న శాఖ
ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అమరావతి
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి విమర్శలు గుప్పించారు. మద్యం, ఇసుకలో కూటమి నేతలు భారీ అవి
మంత్రి నారా లోకేశ్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నెహ్రూ బజార్ లో ఉన్న ప్రాంతీ
రాజధాని అమరావతి నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద ఏర
విశాఖ శారదాపీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వు
వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలో ఉన్న లాసన్స
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. సీఆర్డీఏ పనుల ద్వారా రాజధాని పనులను ఆయన ప్రా
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు కాసేపట్లో పునఃప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. ఈ
ఏపీలో గృహ నిర్మాణ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రీచ్ (ఇసుక క్వారీ)ల నుంచి సొంత అవసరాలకు ట్రాక్టర్ల ద్వార
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఇప్పుడు, వచ్చే వ
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమావేశం నిర్వహించారు. మంగళ
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బస్సులో
ఎన్నికలు ఉన్నప్పుడే ఎన్నో హామీలు ఇస్తారు, ప్రజలపై ప్రేమ చూపిస్తారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లూ బలమైన నాయకుడిగా, జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీమంత్రి కొడాలి నాని పరిస్
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా చౌక ధర మద
గుంటూరు జిల్లాలో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్ (22), నందిగా
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ వారు భారీ వర్షాలు కు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు (శుక్రవారం) టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పట్టణాల్లోని కీలక ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్ లు ఏర్పాటు చేయడంపై నిషేధ
ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల
Allagadda Politics : ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవి సుబ్బారెడ్డికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చే
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బ
జమిలి ఎన్నికలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగేట్టయితే
ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిస
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా, గత ప్రభుత్వ హయాంలో ఎంతో కీలక వ్యక్
Pawan kalyan : గత నాలుగు సంవత్సరాలుగా రక్షిత త్రాగునీరు సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న 449 మంది విద్యార్థుల అవస్థలను ఉప ము
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టె
కొత్త వైన్ షాపుల టెండర్ల ద్వారా ఏపీ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. వైన్ షాపుల కోసం రాజకీయ నాయకులతో పాటు, వ్యాపారులు, స
బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఈ పథకం అమలు విషయమై ఇప్పటికే పలువురు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్ర
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో మంగళగిరి పూర్వ డీఎస్పీ రాంబాంబు ఇచ
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ ఐదేళ్ల పాలన
ఏపీలో కొత్త వైన్ షాపులను నిన్న లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. లాటరీలో షాపు తగిలిన వారు సంతోషంలో మునిగిపోగా... అదృష్టం వరి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో అతి పెద్ద ఫెర్రో పరిశ్రమ మూతపడింది. దీంతో కంపెనీలో పని చేస్తున్న దాదాపు మూడు వేల మంద
ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద వస్తోంది. నిన్నటి నుంచే వరద నీరు పెరుగుతుందని జల వ
ఏపీలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈరోజుతో మూతపడనున్నాయి. రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకో
ఏపీకి కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.400 కోట్లు మంజూరు చేసినట
కడప యోగి వేమన విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ తప్పెట రాంప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను వైస్ ఛాన
తిరుమల వీఐపీ దర్శనాలపై భారీ వర్షాల ఎఫెక్ట్ పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే ఆవకాశం ఉంది. రాగల 48 గంటల పాటు దక్ష
తనను తెలంగాణలోనే కొనసాగించాలని, డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ ఆమ్రపాలి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యా
Ys Sharmial Reddy : లిక్కర్ షాపుల టెండర్ల వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రభుత్వ పనుల్
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య ఇవాళ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలి
ఏపీలో ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతోందంటూ వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. నువ్వ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో చంద్రబాబు తన
టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం రా
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రము
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వర
రాజమండ్రిలో ఓ ఈవెంట్ యాంకర్, ఆమె తండ్రిపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు దాడికి పాల్పడ్డాడు. నల్లూరి శ్రీన
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం మంగళగిరి గ
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల జారీకి జరుగుతున్న లక్కీ డ్రా గందరగోళంగా మారింది. ఉదయం నుంచే డ్రాలు తీస్తుండగా నంబర్లలో తప్
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కూటమి సర్కారు ఇవాళ పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కృష్ణాజిల్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రకాశం, అన్నమయ్య జిల్
వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తీవ్ర స్థాయి ఆరోపణలు
తీవ్ర సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలన
గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్
Ap Liquor Shop Lottery : ఏపీ వ్యాప్తంగా 3వేల 396 మద్యం దుకాణాలకు మొత్తం 89వేల 882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫీజు ద్వ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను ముద్రించ
అనధికారికంగా దాదాపు కోటిన్నర జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరం నిర్మానుష్యంగా మారిపోయింది. దసరా పండుగకు గాను ప్రజలు వారి స్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సంబంధిత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కనకదుర్గ అమ్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రూ. 328 కోట్లు ఖర్చు చేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల స
అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. రాష్ట్రంల
Minister Nara Lokesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిర
ఏపీ సర్కార్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీం
దసరా పండుగ కోసం ఊరెళ్లాలనుకునే వారు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ల దోపిడీకి గురవుతున్నారు. దసరా రద్దీని సొమ్ము చేసుకోవాలని
AP liquor shop Tenders : ఏపీలో మద్యం దుకాణాల టెండర్లలో భాగంగా భారీగా దరఖాస్తులు దాఖలవుతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో దరాఖాస్తులను దాఖ
Samsung company Tamilanadu : ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీకి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో మ్యానిఫాక్చరింగ్ యూ
AP Rain Alert : ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి.
ముంబయిలో రతన్ టాటా భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ తో కలిసి ముంబయిలో
ప్రఖ్యాత వ్యాపారవేత్త రతన్ టాటా పార్థివదేహాన్ని ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముంబై బయల్దేరారు. అక్కడాయన రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. చంద్రబా
ఏపీ ప్రభుత్వ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది
ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్త
వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్య
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దే
అర్చకుల విషయంలో ఏపీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ప్రభుత్
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ తల్లిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోక
ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి
పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నార
మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నానని... ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లను పరిశీలించానన
ఇటీవలి భారీ వర్షాలు, వరదల తక్షణ సాయంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలను తాజాగా ఏపీ రాష్ట్ర ర
పిఠాపురంలో ఓ బాలికపై అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈ విషయమై మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై 'ఎక్స
Tomato Prices In AP: మార్కెట్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలు సెంచరీకి దగ్గరలో ఉంది. ధర ఇంకా పెరిగే అవకాశం
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే అంశంపై విజయవాడలో నిర్వహించిన సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు.
అమెజాన్ ప్రైమ్ నుంచి ప్రేక్షకులను పలకరించడానికి మరో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'స్నేక్ అండ్ ల్యాడర్స్'. తమిళం
YS Jagan Comments : ఏపీ రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం పార్ట
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముడి అలంకరణల
కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న వి
గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండ
రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్కార్డుల్లో పేరు మార్
గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ నేత, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి చిక్కుల్లో పడ్డారు. టిడ్కో ఇళ్ల కేటా
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ కావడం ఎంతటి దుమారాన్ని రే
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తిరుమల శ్రీవారి లడ
Deputy CM Pawan Kalyan Visits Indrakeeladri: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఇంద్రకీలాద్రిపైనున్న కనక దుర్గ అమ్మవారిని దర్శించు
Chandrababu Pawan Kalyan: విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏడోరోజు (బధవారం) మూలానక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ చంద్రబాబు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమా
ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే విజయవాడ ప్రజలు వరదల వల్ల బయటపడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విపత్తు సమయంలో చంద్ర
గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర@2047 సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మ
ఐదేళ్ల పాలనలో జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమాలు ఎలా చేయాలి...
CM Chandrababu Naidu: రాజస్థాన్ రాష్ట్రంలో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం జీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా, ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. నెల క్రితం వరకు కిలో రూ . 30 వరకు ఉన్న టమాటా ధర... కొన్ని రోజులుగా భా
రాజస్థాన్లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చ
ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కల్యాణ్ ను తొలగించాలని... లేనిపక్షంలో ఆయనే స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి వైదొలగాలని ప్రజాశాంత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని
ఆర్థిక మోసాలకు పాల్పడడమే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుంగనూ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ నాడు స్వామి వారికి అలం
వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం పురపాలక సంఘం రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ఈ పురపాలక సంఘాన్ని చేజిక్కించుకోవడంపై టీ
Atmakuru KDCC Bank: నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ బ్యాంకు బ్రాంచ్ లో ముగ్గురు అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది. బ్యాంకు డీజీఎం ఉ
Polavaram Project : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. ,800 కోట్ల నిధులను విడుదల చేసింది. పాత బిల్ల
Bus Accident: విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 11మందికి
టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిం
తిరుమల వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ. ఎంతో ప్రాశస్త్యం కలిగిన గరుడ సేవను ప్రత
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నంది
Eluru district: పెళ్లికాని వారిని ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు లక్షల నగ
విశాఖ స్టీల్ప్లాంట్ వీలినంపై సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ విశ్వనాథరాజు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ప్ల
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో సమావేశం కానున్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున
విశాఖపట్నం హనీట్రాప్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్లో పవన్ ఫుట్బాల్ లాంటి
సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఉదారత చాటారు. తన స్వగ్రామంలోని అమ్మవారి ఆలయానికి రాకపోకలు సాగించే భక్తులకు ఇబ్బం
ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులపాటు విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం పలు జిల్లాల్లో వానలు కురిశాయి. శ్రీ పొట
Punganur Girl Case: పుంగనూరులో ఏడేళ్ల బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. దీంతో ఏడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించినట్లయి
తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మీడియా సమావేశం ఏ
ఏపీలో జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ల పరిస్థితి ఏమైంది? తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు వచ్చాక ఇంట
తమ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్లో లేదని, అలా ఉంటే కనుక తన కుటుంబ సభ్యులే సొంత ఖర్చులతో కూల్చేస్తారని మాజీ రా
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశా
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఐ
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ను దెబ్బతీయాలంటే ఆయన బెయిల్ రద్దయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత
Ambati Rambabu : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంలో దాఖలైన ప
Nandigama Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేశ్కు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో జైలులో ఉన్న సురేశ్ కు ష
శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఆలయంలో నంద్యాల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రసాదాల నాణ్యతపై పరిశీలన చేశా
మాజీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ను వెంటనే తీసుకుపోవాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు వైసీపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఖండించారు. స్
ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురయింది. తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ
Supreme Court: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకుడిని అంటూ ముందస్తు బెయిల్ ఇవ్
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలోని ఫర్నీచర్పై ప్రభుత్వానికి వైసీపీ లేఖ రాయడంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స
Kadambari Jethwani Case : ప్రభుత్వాలు వస్తుంటాయ్..పోతుంటాయ్. ఆఫీసర్లే పర్మినెంట్. ప్రతి పనికో లెక్క.. తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాకో
తెలుగు చిత్రసీమలో అగ్రశ్రేణి రచయితలుగా పేరొందిన పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరావు మనవడు సుదర్శన్ పరుచూరి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ముస్తాబైంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు
Tirupati Temple Laddu Case : తిరుమల లడ్డూ కల్తీ అంశంపై విచారణ వాయిదా పడింది. రేపు (అక్టోబర్ 4) 10.30 గంటలకు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. దర్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హస్తినలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీ, ఇతర నాయకులతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ అయ్యారు. ఈ సంద
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన త
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా యుద్ధనౌక గద్దర్ను గుర్తుచేసుకుంటూ ఓ పాత వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదిక
తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పని చేసిన ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ
కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు స్
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి జ్
శ్రీకాకుళం జిల్లా జీవనాడి వంశధార ప్రాజెక్టు రెండవ దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేస్తామని, అలాగే ప్రాజ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుం
రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఉండపల్లి
Gossip Garage : ఎంత పని అయిపోయింది అధ్యక్ష. తనకు దక్కేలా లేదు. కొడుకు కోసం ఆరాటపడుతుంటే అడ్డంకులు వస్తున్నాయ్. థర్టీ ఇయర్స్ ఇండస్ట్ర
తిరుమల లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే... ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సుప్రీంక
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్న
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చ
ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నంది
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయం
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్పై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో వ
అంతర్జాతీయ వాణిజ్య సంస్థ లులూ గ్రూపు మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ సంస్థ చైర
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అపార నష్టం జరిగింది. ప్రధానంగా బుడమేరు వరద కారణంగా విజయవాడ అతలాక
Pawan Kalyan in tirumala: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నె
Arasavalli Suryanarayana Temple: శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైం
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు 2026 మార్చికే పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు, పునరావాసం వ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ ఈ రోజు నుంచి కందిపప్పు, పంచదార కూడా ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి
ఏపీలో మందుబాబులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే దీనికి కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు
కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తున
తిరుమల తిరుపతి శ్రీవారి “లడ్డూ కల్తీ” పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానాకు ఖాళీ చేసి వెళ్లారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర
ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చాక, నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఏప
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే రిపోర్ట్ ఆధారంగానే... ఆ విషయాన్ని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పి ఉంటారని ఏప
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. హిందూమతా
Gummadi Sandhya Rani: అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో ఓ బాలింతను కుటుంబం సభ్యులు ప్రమాదకర పరిస్థితుల్లో భ
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. హిందూ మతానికి సం
ఏపీలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సోమవారం సమీక్ష
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. '
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవ
ఏపీలో మందు బాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగకు ముందే ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ వి
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా మరో పథకం పేరు మార్చింది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పలు పథకాల పే
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
విశాఖ నగరంలో స్కూల్, కాలేజీ విద్యార్ధులే టార్గెట్గా చేసుకుని గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారు. గంజాయి అక్ర
ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడ స్ర్కూబ్రిడ్జ్ వద్ద బం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి తమను కి
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొన్ని రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత వార
అజిత్ కుమార్ సక్సేనా విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా నియమితులయ్యారు. ప్రస్తుతం మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్ – మాయి
వివాహేతర సంబంధాలు విషాదాలకు దారితీస్తున్నాయి. దారుణ హత్యలకు కారణమవుతున్నాయి. అనునిత్యం వెలుగుచూస్తున్న ఈ తరహా ఘటనలు సమా
సాక్షులను బెదిరిస్తున్న సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్కుమార్ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవాలని ఉండి ఎమ్మెల్యే ర
రోడ్డు పక్కగా నిలిపి ఉంచిన ట్రావెల్స్ బస్సును ఓ కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది.. దీంతో బస్సు వెనకభాగంలో తీవ్రంగా ద
ఆంధ్రప్రదేశ్కు దసరా తర్వాత నాలుగు కుంకీ ఏనుగులు ఇవ్వనున్నట్లు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ప్రకటించారు. వాట
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నా పలువురు వైసీపీ నేతల సన్నిహిత అధికారులకు కీలక పోస్టింగ్లు దక్కుతుండటం ఇటు టీడీ
ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టిసారించాలని పాఠశాల విద్య ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐ
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఆయన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం
ఏపీలో వరద బాధితుల సహాయార్ధం రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.20కోట్లు
ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అ
అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని, 20వ తేదీ వరకూ వారం రోజుల పాటు పనుల ప్రారంభోత్సవాన్న
Ttd Laddu Row : తిరుమల కల్తీ నెయ్యి వివాదంలో సిట్ ఏర్పాటుపై జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ర
Gossip Garage : ఆ నియోజకవర్గం ఏపీలో మోస్ట్ పాపులర్. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకు టీడీపీలో ఇంకెంతో క్రేజ్… అధినేత, యువనేత స్పెషల్ ఫ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్న
వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న సంగతి తెలిసిందే. 27న ఆయన అలిపిరి నడక దారిలో తిరుమలకు చేరుకు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై పేర్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కమ్మ కుల పార్టీ టీడ
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కల్యాణ
ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ కు విజయవాడలోని మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ
టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి టీడీపీల
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని, ఇలాంటి పాపిష్టులు కూడా ఈ ప్రపంచ
ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీని వీడారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హి
ఏపీలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాద ఘటనలలో ముగ్గురు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ
'పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గధామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి మెరుగ
ఈ నెల మొదటి వారంలో సంభవించిన బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయిన కారణంగా దెబ్బతిన్న పలు మోటారు వాహ
సాధారణంగా ఎవరైనా నేత ఓ పార్టీని వీడి మరో పార్టీలో చేరినప్పుడు భారీ బలప్రదర్శన ఉంటుంది. ఓ పెద్ద సభ, వాహనాలతో భారీ కాన్వాయ్ స
తిరుమల శ్రీవారి లడ్డూపై దుమారం కొనసాగుతున్న వేళ.. వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేత, కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణకు ఇవాళ తెల్లవారుజామున స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వి
Ttd Laddu Row : లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు ఆరోపణలను ఆయన ఖండించారు. మ
Ttd Laddu Row : తిరుమల లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, తిరుమల లడ్డూ ప్రసాదం ఘటనపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నోవాటెల్లో సీఐఐ ఇన్ఫ
2047 నాటికి దేశంలో నెం.1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన వేధ
AP CM Relief Fund : ఏపీలో ఇటీవల భారీ వర్షాలకుతోడు, బుడమేరు నీరు పోటెత్తడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసి
Minister Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ వాహనదారుడికి క్షమాపణలు చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లోకేశ్ విశాఖ పట్టణంలో పర్యట
ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముం
‘మూడు రోజులుగా మంచినీళ్లు లేవు.. పిల్లల కోసం మీరు నీళ్లు పంపించగలరా’ అంటూ వరద బాధితులు అడిగితే ఓ సీఎంగా మంచినీళ్లు పంపించల
వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ నేతలు వరసగా పార్టీని వీడుతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమ
తూర్పు గోదావరి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దివాన్ చెరువు అటవీ ప్రాంతం నుండి చిరుత కడియం వైపు జనావ
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం పోలీసులు రట్టు చేశారు. దులీప్ ట్రోఫీలో భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వ
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమో
Pawan Kalyan – Modi : ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది. మగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా పర్యటనకు
ఏపీలో కొత్త వైన్ షాపుల నోటిఫికేషన్ కు సమయం ఆసన్నమవుతోంది. నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. రెండు, మూడు రోజు
తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొన్ని రోజులుగా తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశంపై సీప
తిరుమలలో భక్తులను శ్రీవారి దర్శనానికి పంపించే విషయంలో అవినీతి జరిగిందని మనం ఇప్పటి వరకు విన్నామని, కానీ స్వామివారి ప్రసా
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకట లక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఆగస్టు నెలలోనే ఆమె పదవీకా
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రెండ్రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన విశాఖలో పలు కార్యక్రమా
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్ లను మంగళగిరి పోలీసులు విచారిస్త
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శలు గుప్పించారు. పవన్ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదని... రా
ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్
హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ కల్తీ జరగడంపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. హిందూ ధార్మిక సంస్
లడ్డూ కల్తీ వివాదంపై నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేగానీ, ఈ అంశం రాజకీయ ఆరోపణలతో ముడిపడి ఉండకూడదన
Damacharla – Balineni : ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి జనస
తయారీలో కల్తీ, జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఏదో అనుకుంటే... మరేదో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తిరుమల లడ్డూ అంశంపై ఆమె తన యూట్యూబ్ ఛా
AP Nominated Posts : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీకోసం ఆశావహులు ఎదురు చూస్తున్న
Ram Temple Chariot Catches Fire: అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గమని
Tirumala Laddu Controversy: తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ, అధికార ఎన్డీయే కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేర
టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలని ఆయన క
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని తాను పూర్తిగా నమ్ముతానని ఏపీ మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ
రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించార
డీఎస్సీకి సిద్ధమవుతున్న ఏపీ అభ్యర్థులను అధికారులు గందరగోళంలో పడేశారు. ఒకే రోజు ఒకే సమయంలో రెండు పరీక్షలకు హాజరు కావాలంటూ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలి
Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కా
Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో
Pawan Kalyan at kanakadurga temple : తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వై
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంతో తిరుమలను నాశనం చేశార
ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్
జలపాతంలో దిగి సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులు కళ్లముందే కొట్టుకుపోయారు.. ఉన్నట్టుండి నీటి ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యార
ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని వైసీపీ ఎంపీ, సీనియర్ నే
హైదరాబాద్లో దారుణం జరిగింది. ఊరెళ్లేందుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కిన మహిళపై బస్సులోని హెల్పర్ అఘాయిత్యానికి పాల
బాధ్యతగా రాజకీయాలు చేసిన తాను గత నాలుగేళ్లు చీకట్లో మగ్గిపోయానని రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చే
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకున్న వైఎస్సార్ సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పలువురు కీలక నేత
sadhguru jaggi vasudev: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ఇటీవల ల్యాబ్ రిపో
Kadambari Jethwani Case: ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో న
Shanti homam at Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు
Ttd Laddu Row : ఏపీలో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాలపై సిట్ ఏర్పా
Manchu Vishnu : : తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారన్న అంశంపై దేశ వ్యాప్తంగా కలకలం చెలరేగ
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టే ప
తిరుమల లడ్డూ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేవుడిని రాజ
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది శ్రీవార
పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే అంశం కలకలం రేపింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిర
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. తిరుపతి పరిప
తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యిని తమ వద్దే పరీక్షించేలా ప్ర
ఇటీవల భారీ వరదలు ఏపీ, తెలంగాణను ముంచెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. దాంతో చా
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అదిమూలంపై ఫిర్యాదు చ
గోదావరి నదిలో ఓఎన్ జీసీ చమురు సంస్థ వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచి నదిలో నీటిని చ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూలలో కల్తీపై రేగిన వివాదం భక్తులను ఆందోళన పరుస్తోంది. స్వామి వారి లడ్డూ అపవిత్రమైంద
తనపై నిర్వహిస్తున్న రాష్ట్ర విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వైస
తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పుత్తూరులో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ఒక వ్యక్తి నుండి తన క్యాంప్ క
ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మొన్నట
ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అర్హులైన ప్
ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ,
ముంబై నటి కాదంబరీ జెత్వానీకి గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఇబ్బందుల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. నటి ఫిర్యాదు మేరకు రంగం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయమై ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. లడ్డూ ప్రసాదంలో
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేశారు. మద్దిరాలపాడు గ్రామానికి వచ్చిన చంద్రబాబు ఇక్కడి ఆంజనేయస్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు విమర్శించారు. టీటీడీ ఈవోగా ధర
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం వివాదంపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ నాణ్యతప
తిరుమలలో లడ్డూ నెయ్యి కల్తీ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ సీఎం
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దివ్య ప్రసాదం లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యి స్థానంలో, జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడు
ముఖ్యమంత్రిగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి పేరు సంపాదించుకున్నారని... జగన్ మాత్రం చెడ్డ పేరు తెచ్చుకున్నారని ఏపీ కా
అత్యాచారం కేసులో అరెస్టయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు నేడు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర
'గుడ్ మార్నింగ్ ధర్మవరం' కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక
యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ ఉండి ఉండవచ్చనే రిపోర్ట్ కలకలం రేపు
ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, దానిని హుందాగా నెరవేర్చాలని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగ
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు వాడారనే విషయం కలకలం రేపుతోంది. వైస
వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెపుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ బ
తెలంగాణలోని ప్రముఖ ఆలయానికి చెందిన ప్రధాన పూజారి, అదే ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న ఆయన పెంపుడు కుమారుడిని ఆలయ అధికారులు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంట
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోల్
మాజీమంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని, ఆయన మరిది విడదల గోపి, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువాపై శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్
ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆకస్మికంగా రద్దయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల పాలన పూర్తి అయిన
ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పారదర్శక సేవలందించేందుకు టీడీపీ సర్కారు మార్పులు చేపట్టింది. ప్రజలతో స్నే
నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆ
రాజధాని అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రై
మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేసే నియమాలు సులభతరం అయ్యాయి. ఎయిర్టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వోడా ఫోన్, ఐడియా కొత్త సిమ్ కార్
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ నుంచి పోల
అన్నమయ్య జిల్లాలో ఈ రోజు వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు సమీపంలో వేలూరు నుండి హై
మంత్రి నారా లోకేశ్ తన 'యువగళం పాదయాత్ర' సందర్భంగా ఇచ్చిన మాటను తాజాగా నెరవేర్చారు. 'యువగళం.. మనగళం' నినాదంతో మొద
ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. క్రమశిక్ష
గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఇవాళ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మ
మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి.. రేవంత్ రెడ్
రాజమండ్రి శివారులో గత కొంత కాలంగా చిరుత సంచారం కలకలాన్ని సృష్టిస్తోంది. తాజాగా రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాం
ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మాజీ ఐజీ రామకృష్ణపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. నేడో రేపో ఇందుకు స
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు వెళ్లారు. గుజరాత్లోని గాంధీ
Firecrackers Explosion: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్
నిన్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జగన్ ను మీడియా ఏలేరు ప్రాజెక్టు గురించి ప్రశ్నించింది. కాలువల అభివృద్ధి పనులు చే
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన విధంగానే... ఇప్పుడు విశాఖ టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే
విజయవాడ దుర్గా అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు పార్కింగ్, టోల్ ఫీజులు వసూలు చేస్తూ రూ. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నే
విజయనగరంలో ప్రతి ఏడాది పైడితల్లి అమ్మవారి జాతరను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జాతరకు
కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. అధికారులు వారిని ఈరోజు ఉదయం సురక్షిత ప్రాంతానికి తర
జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు పడిన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం తంబేపల్లి మండలం నారాయణరెడ
వైసీపీ అధినేత జగన్ కు ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. భారీ వరద వచ్చినప
వైసీపీకి చెందిన మరో ఐదుగురు కార్పొరేటర్లు తాజాగా టీడీపీలో చేరారు. దాంతో ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ ఖాతాలోకి చేరింద
ఏపీలో ప్రభుత్వం మారినా అధికారుల తీరుమారినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఇంకా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్ర
ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్
ఏపీలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీ
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవలసిందే. దసరా కూడా రాకుం
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యట
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేశ్గౌడ్ గత రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత క
kadambari jethwani case : ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ క్రమంలో ఇద్దరు ప
Gossip Garage : దెబ్బ మీద దెబ్బ.. ఒకరి తర్వాత ఒకరు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని మరింత కుంగ దీస్తున్నారు… ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చురకలు అంటించారు. ”46 ఇయర్స్ ఇండస్ట్రీ గారు.. మీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్లి గురువారం కన్నుమూసిన కమ్యూని
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమ
ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా ఆయన పాస్ పోర్టును పునరు
టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, జోగి రమేశ్ స
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హీరో రామ్ చరణ్ కలుస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ త
కేదార్ నాథ్ లో చిక్కుకున్న దాదాపు 20 మంది ఏపీ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చర
క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల్లో వంద కోట్ల రూపాయలను చిన్న పరిశ్రమలకు కేటాయిస్తామని ముఖ్య
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 77 వేల మంది పదో తరగతి విద్యార్ధులకు ఊరట కలిగేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక నిర
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ నేడు పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద
వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి టాటా చెప్పేయబోతున్నారా? అవుననే అంటున్నారు ఆయన వర్గీయులు. ప్రాధాన్య
విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీకొన్న పడవల తొలగింపు పనులు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. 67,68,69 గేట్ల వద్ద నాలుగు పడవలు చ
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆ
Gossip Garage : రాజకీయాల్లో ఇదో కొత్త కోణం… వితరణ మాటున వింతైన రాజకీయం.. ఒక చెక్కు ఇవ్వడం.. తమ లక్ష్యాన్ని చేరుకోడానికి చక్కనైన మార్గ
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్ప
భారత స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1,439 పాయింట్లు లాభపడి 82,962 వద్ద... నిఫ్టీ 470 పాయింట్లు ఎగిసి 25,388 వద్ద స్థి
Prakasam Barrage Boats Removal : ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు పనులు మూడవ రోజు శరవేగంగా కొనసాగుతున్నాయి. గేట్ల వద్ద చిక్కుకున్న భ
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వారిద్దరినీ
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్తో ఓ మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన గుం
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు పొలంలో వజ్రం దొరికింది. తుగ్గలి పరిధిలోని బొల్లవానిపల్లెలో ఓ రైతు పొలంలో
ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం భూసాయివలసలో జాతీయ ర
ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నష్
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో జరిగిన అవగాహన ఒప్పందాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైసీపీ ర
Gossip Garage : అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరును క్లీన్స్వీప్ చేసిన టీడీపీ… ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్పై ఫోకస్ చేసిందట… ప్రస
గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేశ్ ను జగన్ కలవడం పట్ల కూటమి మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా, నీటిపారుదల శాఖ మంత
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లు భారీ న
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తు
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ గుంటూరు జైల్లో పరా
Prakasam Barrage Stranded Boats : ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిలో చిక్కుకున్న బోట్లను వెలికి తీసేందుకు వైజాజ్ రంగంలోకి దిగింది. సీలైన్ ఆఫ్ షో డైవ
గతంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ ను మంగళగిరి ప
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి, గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ప
CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను
YS Jagan Mohan Reddy : సీఎం చంద్రబాబు నాయుడు వరదల నుంచి ప్రజలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వి
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు పట్ల నా
మద్యం బాటిళ్లను వాహనంతో తొక్కించే ప్రయత్నం చేస్తున్న పోలీసులకు మందుబాబులు షాకిచ్చారు. పోలీసులను తోసేసి మరీ బాటిళ్లు ఎత్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ కు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. పాస్ పోర్ట్ రెన్యూవల్ విషయంలో జగన్ కు అను
గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది. ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈరోజు గుంటూరులో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ నిన్న సాయంత్రం బెంగళూర
బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గంపై ప్రశంసలు కురిపించ
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయ
Devarapalli Road Accident: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబా
Pawan Kalyan : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ తో బుధవారం ఉదయం ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో
tungabhadra dam: తుంగభద్ర ప్రాజెక్ట్ ప్రమాదకర పరిస్థితిలో ఉందా? అంటే ఔనంటున్నారు నిపుణులు. 70 ఏళ్ల కింద అమర్చిన డ్యామ్ గేట్లు ఇపుడు
Sabari River Flood : అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చింతూరు ఏజన్సీ వాసులను వరదలు బయపెడుతున్నాయి. ముచ్చటగా మూడవసారి ఊర్లను
CM Chandrababu Tour in Godavari Districts : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించనున్నారు. కొల్
Road Accident in East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరిపాటిదిబ్బలు – చిన్న
Minister Nimmala Ramanaidu : ప్రకాశం బ్యారేజ్ లో నీటిలో చిక్కుకున్న బోట్ల తొలగింపు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరి
విజయవాడను ముంచెత్తిన బుడమేరులో ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో
ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వద
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రాలేదని, కొట్టుకు వచ్చేటట్టు చేశారని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. బ్యారేజీని ఢీకొన్న ఐ
తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు ఉన్నట్టుండి వెనక్కి వెళ్లాయి.. తీరం నుంచి సుమారు 50 మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లింది. దీ
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ కేడర్ దాడికి పాల్పడింది. కర్రలతో వైసీపీ నేతల క
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జనసేన జెండాపై వైసీపీ యూత్ లీడర్ హర్ష మూత్రం పోసి అవమానించిన
భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరోమారు అలాంటి ఘటనే జరిగింద
ఫ్లాట్ఫాంపై బస్సులు నిలిపే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య తలెత్తిన గొడవ పెను వివాదానికి కారణమైంది. ఇద్దరూ పరస్పరం బూతులు
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన విజయవాడలోని వరద ప్
గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత
విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఢిల్లీలో ఈరోజు (మంగళవారం) కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నిందితుడు దేవినేని అవినాశ్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చివరి ప్రయత్నంగా
డీఎస్సీ రాసే గిరిజన అభ్యర్థులకు ఏపీలోని కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచ
ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైసీపీ వారే కుట్ర పూరితంగా కృష్ణానదిలోకి ఐదు బోట్లు వదిలారని సీఎం చంద్రబా
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు బెంగళూరు నుండి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూర
దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వినూత్నమైన రీతిలో ఫలితాలు సాధిస్తున్న పలువురిని ఔట్లుక్ ఇండియా అవార్డులకు ఎంపిక చేసిం
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఉద్యోగులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా కొందరు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం 54వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీన పడింది. రాబోయే 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనున్నట్లు వాతావరణ
Gossip Garage : వైసీపీలో ఓడిన నేతలది ఓ కథ అయితే… గెలిచిన నేతలదీ మరో వ్యథ…. 12 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఇప్పుడు గెలిచిన 11 మందిలో కొత్తగా
Prakasam Barrage Boats Incident : ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న 5 బోట్ల ఘటన వెనుక కుట్ర కోణం బలపడుతోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయ
Kadambari Jethwani : కొందరు ఐపీఎస్ అధికారులు నాపట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరీ జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె
ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుప
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఏపీ భారీ వర్షాలపై ఆయన స్పం
ఆంధ్రప్రదేశ్ లో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు
ఏపీలో భారీ వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్
విజయవాడ ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో... దీని వెనుక వైసీపీ కుట్ర కోణం ఉ
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఆదివారం రాత్రి ఘోరం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ప్రాంతం
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పోటెత్తడంతో భారీగా నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి బ్యారేజీకి 4.50 లక్షల క్యూసెక్క
విజయవాడ వాసులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వరదల్లో దెబ్బతిన్న, మునిగి పాడైన వాహనాల మరమ్మతులకు అయ్యే ఖర్చు
నిత్యావసర సరుకుల విక్రయాల విషయంలో వ్యాపారస్తులు అనుసరిస్తున్న ధోరిణిపై రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయి నేటికి సరిగ్గా ఏడాది. ప్రతిపక్ష నేతగా నంద్యాల
ఉపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ మోసపోయింది. ఉపాధి బదులు యజమాని ఆమెను నిర్బంధించాడు. దాంతో స్వదేశాన
వర్షాలతో ఉత్తరాంధ్ర వణికింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం
Budameru Flood : విజయవాడ ప్రజలకు బుడమేరు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల బెజవాడలో కురిసిన కుండపోత వర్షాలకుతోడు బుడమేరులోకి
AP Rains : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ
ఏపీ సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ప్రకాశం బ్యారేజిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. వరదల క
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావ
విజయవాడలో వరద పరిస్థితులు, సహాయక చర్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు విన
Andhra Cricket Association: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్
కృష్ణా నది వరదకు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లను బలంగా ఢీకొట్టిన బోట్లు నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే.
వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులను ఆదుకోవడానికి ఓవైపు 74 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు కష్టపడుతుండగా.. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి
నెల్లూరులో కదిలే వినాయకుడు భక్తులను చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాడు. కళ్లు ఆర్పుతూ, చేయి కదిలిస్తున్నాడు. వినాయక చవితి సంద
బుడమేరుకు పడిన మూడు గండ్లు ఎంతటి ఉపద్రవాన్ని తెచ్చిందో అందరికీ తెలిసిందే. విజయవాడ నగర చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో
కృష్ణాజిల్లా పెడనకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కలిదిండి ఫణికుమార్ (40) బుడమేరు వరద నీటిలో చిక్కుకున్నాడు. అతను ప్రయాణిస్త
ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు ఆ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ప్రతి రోజూ అందుబాటులో ఉంటే బావుంటుందని భావి
AP Rains : ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. వరదలతో ఉలిక్కి పడింది. ఈ పర
ఇటీవల కృష్ణా నది వరదలకు నాలుగు బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దాంతో, బ్యా
కృష్ణా నది ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప
విజయవాడ ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీ కొట్టిన ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న కృష్ణానదిక
విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు గండ్లను అధికారులు పూడ్చివేశారు. భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు మూడు గండ్లు
విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్
వరదలో కొట్టుకువచ్చిన బోట్లు ఇటీవల ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఒకదాని వెనక మరొకటిగా మొత్తం నాలుగ
వరద ముంపు ప్రాంతాల పరిశీలన, సహాయక చర్యల పర్యవేక్షణతో గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వి
Bhuma Akhila Priya : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేనేంటో చూపిస్
Vijayawada Floods : విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్ నగర్, విద్వాధరపురం, భవానీ
విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితుల కోసం పలు రకాల ఆహార పదా
ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించి
ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు ముంపు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా
వైసీపీ అధినేద జగన్ పై కేంద్ర మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ను భరించలేకే ఆయన ఐదేళ్ల ప
పదేళ్లపాటు తనతో సహజీవనం చేసి, మరో హీరోయిన్ మోజులో పడి తన నుంచి వెళ్లిపోయాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య సంచలన ఆరోపణలు చేయడ
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ
విజయవాడలో ఇవాళ మంత్రులు ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో జగన్ తీసుకువచ్చిన రేషన్ వ
వైసీపీ అధినేత జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో ఆయన డిప్లొమేటిక్ పాస్ పోర్ట్ రద్దయ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వ
తెలుగు రాష్ట్రాలను వరదలు కుదిపేయడం పట్ల టాలీవుడ్ యువ నటి అనన్య నాగళ్ల తనవంతుగా సాయం ప్రకటించడం తెలిసిందే. ఏపీకి రూ.2.5 లక్షల
Chandrababu Action on koneti adimulam: తప్పు చేయడాలు.. తప్పించుకొని తిరగడాలు చెల్లవిక్కడ.. తేడా వస్తే వేటు వేయడమే.. చెప్పినన్నాళ్లు చెప్పా.. ఇక నో మోర
కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఏపీలో పర్యటించింది. భారీ వర్షాలు, వరదలత
ఏపీ పోలీస్ ఉన్నతాధికారులపై బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి వేధింపులక
భారీ వర్షాలకు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాత్రింబవళ్లు
తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే భక్తులందరికీ ఎంతో ఇష్టం. అత్యంత రుచికరంగా ఉండే శ్రీవారి లడ్డూలను భక్తులు ఎంతో ఇష్టపడతారు. అయ
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రకంపనలు రేపిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఆరోపణల వ్యవహారంపై ఐజీ
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపింది. పదో తరగతి విద్యార్హతతో 39 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కే
ఏపీలోని ఏలూరు జిల్లాలో వైసీపీ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు.
Vijayawada Floods : బుడమేరు వరద ఉధృతి విజయవాడను ముంచెత్తింది. గత ఆరు రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. బుడమేరులో
Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్ పైకి చంద్రబాబు వెళ్లారు. సరిగ్గా అదే సమ
Vijayawada Floods : విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. నగరంలోని లక్షలాది బైకులు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం వరద నీరు తగ్గడంతో
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలో ఉన్న సంగతి
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఇవాళ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర
భారీ వరదలు తెలుగు రాష్ట్రాలను వణికించిన విషయం తెలిసిందే. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సహాయ చ
వరద బాధితుల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాతృత్వాన్ని సీఎం చంద్రబాబు కొనియాడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ భారీ మొత్
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నట్టుండి భూమి కుంగిపోవడం మిస్టరీగా మారింది. జిల్లా పరిధిలోని దువ్వూరు మండలం చింతకు
బెజవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి
భారీ వర్షాలు, వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు, నీట మునగడంతో రిపేరుకు వచ్చిన వాహనాల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంద
Koneti Adimulam: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా
godavari heavy flow: ఎగువ నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహంతో గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వ
Prakasam Barrage: భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ 67, 69 నం
Nimmala Rama Naidu: ఆంధ్రప్రదేశ్లోని బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు
పింఛన్ల పంపిణీలో కీలక మార్పు దిశగా ఏపీలోని కూటమి సర్కార్ అడుగులేస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వ
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప
సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు స
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్ర
వైసీపీ నందిగామ మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురయింది. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్త
'రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్' అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వ
భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాల బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్ర
బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ను మంగళగిరి గ్రామీణ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై ద
విజయవాడను వణికించిన వరద ఉద్ధృతి తగ్గుతున్న వేళ మళ్లీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ప్రజలు మళ్లీ ఆ
Gossip Garage : ఏపీలో పోస్టింగ్లు లేకుండా వీఆర్లో ఉన్న 16 మంది ఐపీఎస్లపై ప్రభుత్వ ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు. ఏ ముహూర్తంలో చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో వరద బాధితులను పరామర్శించేందుకు, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు లోతట్టు ప్రాంతాలకు జే
2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం వ
Pawan Kalyan Huge Donation : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు పవన్ క
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సమర్థించారు. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ కు పవన్ మద్దతుగ
Pawan Kalyan : రాష్ట్రంలో వరద పరిస్థితులపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా
విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను పూడ్చివేసే కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి నారా లోకేశ్ ను ఏపీ ముఖ్యమంత్రి చ
భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చ
ఆంధ్రప్రదేశ్ ను మరోమారు వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా పలు నగరాల్లో కుండపోత వర్షాలు
ఎడతెరిపిలేని వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచె
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బుధవారం చేపట్టాల్సిన రేపల్లె పర్యటనను రద్దు చేసుకున్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ అధికారులు షాకిచ్చారు. భీమిలి తీరంలో సీఆర్
భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారు
భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా విజయవాడ సగానికి పైగా
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అత్యధిక మెజార్టీతో విజయం సా
Budameru : నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇం
AP High Court : వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత
CM Chandrababu Naidu : వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆదేశించారు. బు
Mekapati Rajamohan Reddy: అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు నాయుడు వినలేదని, ఇప్పుడు వరదలతో రాజధాని మ
YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి వరద బాధితులను పరామర్శించనున్
Nara Bhuvaneswari : భారీ వర్షాలకుతోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపో
Gossip Garage : ఏపీ రాజకీయాల్లో వైసీపీకి మరిన్ని చిక్కులు తప్పవా? ఇప్పటికే ఘోర ఓటమితో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోగా, ఇప్పు
ఏపీలో వరద బీభత్సం పట్ల టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చలించిపోయారు. ఈ క్రమంలో ఆయన వరద బాధితులకు సాయం చేసేందుకు పెద
Vijayawada Floods : కృష్ణా జిల్లాలో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. కార్ల గోడౌన్ ను వరద ముంచేసింది. మూడు రోజులుగా వరదలోనే కొత్త కార్లు
విజయవాడలో భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తే గుండె తరుక్కుపోతోందని మాజీ మంత్రి రోజా అన్నారు. జగనన్న అ
భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టై
విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. విధినిర్వహణలో ఉన్న కోటేశ్వరరావ
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లుగా బుడమేరును గాలికొదిలేస
Budameru Floods : విజయవాడ జలవాడగా మారింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బుడమేరు వరద నగరాన్ని ముంచెత్తింది. ఎటు చూసినా నీటితో నిండిన బెజవాడ సమ
ముంబై నటి కాదంబరి జత్వానీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు సంభవించడం తెలిసిందే. వర్షాలు, వరదల ప్రభావంతో 9 మంది మృతి చెందారు. విజయవాడలో 2.76 లక్షల
నటి కాదంబరి జెత్వానీని కట్టడి చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్, పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ కలిసి ప్లాన్ చేశారని ఏపీ
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజి గేట్లను కొన్న
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మీడియాతో మాట్లాడారు. నిన్న జగన్ విజయవాడలో వరద ప్రాంతాల్లో చేసిన పర్యటనపై చంద్రబాబు విమర్శలు గుప్
వైసీపీ అధినేత జగన్ నిన్న విజయవాడలో వరద పరిస్థితులను పరిశీలించిన సందర్భంగా... ఈ వరదలు మానవ తప్పిదం వల్లే వచ్చాయని ఆరోపించడం
వరదలపై వైసీపీ అధినేత జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ముందు ఆయన తెలుసుకోవాలని
వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి... ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు గుప్పిస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ పై కేంద్ర మం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ
ఏపీలో భారీ వర్షాల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. గత రెండుమూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కుర
జల విలయంలో విజయవాడ నగరం చిగురుటాకులా వణికింది. నగర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికారు. ఎన్నడూ
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై గుడివాడలో జనసైనికులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. గత ఆదివారం గుడివాడలోని తోట శివ
భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మద
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడంలేదు. కుండపోత వర్షాలకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలత
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరద సహాయక
విజయవాడ వరదలపై వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పు
సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్వయం
గత దశాబ్దాల కాలంగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తింది. దాదాపు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వర
Vijayawada Flood : గత మూడు రోజులుగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్ష
Vijayawada Floods: భారీవర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా బుడమేరు, కృష్ణా నది ఉప్పొంగాయి. దీంతో విజయవాడలోని అనేక కాలనీలు వరద
Roja : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని ఆమె అన్నార
వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన కొనసాగుతోంది. యనమలకుదురుతో పాటు పటమట, రామలింగేశ్
చిత్తూరు జిల్లాలోని కుప్పం వైసీీపీ కీలక నేత సెంథిల్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సెంథిల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైసీపీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను త
YCP MP Midhun Reddy : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా గరికపాడు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 3 కిలో మీటర్ల మేర వాహనాలు
రాష్ట్రంలో వరద పరిస్థితులు, సీఎం చంద్రబాబు అహోరాత్రాలు సమీక్షలు చేపడుతూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తీరు పట్ల ఆయన అ
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ నేడు (సెప్టెంబరు 2) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సీఎం
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్
వరద పోటెత్తుతుండడంతో ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఆంధ్రప్రద
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ని ఫైళ్లను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్ర
అర్ధరాత్రి పూట వరద నీటిలో ప్రయాణం.. భద్రతా సిబ్బంది వద్దంటున్నా, రిస్క్ అని తెలిసినా వెరవకుండా ఏపీ సీఎం చంద్రబాబు వరద బాధి
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏ
కుండపోత వర్షాలతో ఏపీలో జలవిలయం కనిపిస్తోంది. విజయవాడ నగరం మొత్తం జలమయమయింది. భారీ వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ముఖ
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు, వంకలు, నదులు ఉప్పొ
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇరు రాష్
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఊహించని రీతిలో వరదలు ఉప్పొంగడంతో జనజీ
CM Jagan : కృష్ణా నదిలో వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. విజయవా
Vijayawada Floods: కుంభవృష్టి వర్షాలతో విజయవాడ విలవిల లాడుతోంది. బెజవాడ మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల
YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్
AP Rains : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజాబ్ రాష్ట్ర
Vijayawada Floods : భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. విజయవాడలోని అనేక ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుప
CM Chandrababu Naidu : భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. విజయవాడలోని అనేక ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకు
YS Rajasekhara Reddy Vardhanthi : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్
Vijayawada Floods : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, ఇతర వదర ప్రభావిత ప్రాంతాల
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పాలపాడు వద్ద వరద బీభత్సం సృష్టించింది. ఉప్పలపాడు-గోళ్లమూడిపాడు మధ్య కాలువలో ఓ కారు కొట
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేశ్ పలు సూచనలు చేశారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం
భారీ వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద ఈ ఉదయం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ
వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే... ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ
పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని దాటనుంది. వా
హిందువులు ఎంతో భక్తి భావంతో, నియమనిష్ఠలతో చేసుకునే వినాయకచవితి పండుగ వచ్చేస్తోంది. అప్పుడే వినాయక విగ్రహాలు రోడ్ల పక్కన
తాను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, అయితే కలలో కూడా పవన్ కల్యాణ్ను మాత్రం విమర్శించనని ప్రముఖ సినీ నిర్
బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో గత రాత్రి నుంచి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు నోటీసులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ రం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బా
గత ఎన్నికల్లో జగన్ ఓడిపోలేదని... ప్రజలు ఓడిపోయారని ఏపీ మాజీ మంత్రి రోజా అన్నారు. అంతా ఒక సునామీలా జరిగిపోయిందని... ఇది ప్రజలు
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఓ బాలిక మృతి చెందగా పలువురి
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు పులివెందులకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. కాసేపట్లో ఆయన బ
ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు, జీతాలను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగ
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవం పేరుతో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. వన మహ
ఏపీలో ఒకే రోజు ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్య
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయనకు సినీ రంగంత
RK Roja : వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, ఆమె కొండపై మళ్లీ రాజకీయాలు
AP Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ
Heavy Rains In Vijayawada : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో
School holidays Rain Effect : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ఉత్తరాం
Heavy Rains In AP : పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ఉత్తరాంధ్ర,
Gossip Garage : ఇది బెజవాడ పోలీసుల క్రైం స్టోరీ… ఇద్దరు ఐపీఎస్లు… ఓ హీరోయిన్… ఓ ఇండస్ట్రియలిస్ట్… మరో ఇద్దరు పొలిటికల్ లీడర్స్
ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి వ
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను ప్రధాని న
వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరు టీడీపీ తీర
వయసుతో సంబంధం లేకుండా, అభిమానుల్లో ఇప్పటికీ క్రేజ్ నిలుపుకుంటూ, బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ క
సెల్ఫీ మోజు ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడింది. నల్గొండ
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక
విశ్రాంత ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టు గేట్ వరదల
నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చాయి. బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద కేంద్ర, రాష్
బాలీవుడ్ సినీ నటి కాదంబరీ జత్వానీపై కేసు, వేధింపుల వ్యవహారం ఏపీ అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే
వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరి రాజీన
వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి, పదవులకు రాజీనామా చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు ప్రత్యేక కానుక
Alla Ayodhya Rami Reddy: వైసీపీ నేతలు పలువురు పార్టీని వీడడం పట్ల ఆ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడ
YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నారు. క
Pilli Subhash Chandra Bose : తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖండించారు. మరో ఎంపీ ఆళ్ల
Gudlavalleru Engineering College Incident: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స
TDP Leader Buddha Venkanna : వైసీపీ ప్రభుత్వం హయాంలో అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. శుక్రవా
Balineni Srinivasa Reddy : ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై
Pawan Kalyan Video Message on Vana Mahotsav : ఏపీ ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం
Rain Alert AP and Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
Pawan Kalyan : నిన్న ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా దినోత్సవంని విజయవాడలో ఘ
Gossip Garage : మళ్లీ మళ్లీ అవే హెచ్చరికలు.. ఒకటికి పది సార్లు చెబుతున్న అధినేత… క్యాబినెట్ భేటీ అయినా, పార్టీ సమావేశమైనా… అసెంబ్లీ
Gossip Garage : జగనన్న సైన్యం ఎందుకు చెల్లాచెదురవుతోంది? జగన్ నమ్మిన బంటు అనుకున్న నేతలే హ్యాండిస్తారన్న ప్రచారానికి కారణాలేంటి?
తాము గేట్లు ఎత్తేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇద్దరు వైస
Amaravati Farmers : ఏపీ రాజధాని రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని రైతుల ఖాతాల్లోకి త్వరలో నిధులు విడుదల చేసేందుకు స
ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు ట్రయల్ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ మాజీ
రాజ్యసభ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్కు అందజేశామని త
సాక్షిపై పరువు నష్టం కేసులో ఏపీ మంత్రి నారా లోకేశ్ కోర్టుకు హాజరయ్యారు. విశాఖపట్టణం 12వ అదనపు జిల్లా కోర్టుకు లోకేశ్ హ
ganta srinivasa rao: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీలో చేరుతుండడంపై టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీని
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లా
వైసీపీకి చెందిన కొందరు నేతలు పార్టీ మారతారని వస్తున్న ప్రచారంపై ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధ
వైసీపీకి రాజీనామా చేయాలన్న తన నిర్ణయంపై చాలామంది విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటర
జల్ జీవన్ మిషన్ పధకం కింద ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్దేశించిన పధకాలతో పాటు ప్రాజెక్టులను వేగవంతంగా
రాష్ట్రంలో రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత ప
సినీ సెలబ్రిటీలు, రాజకీయ పార్టీలపై జోస్యాలు చెబుతూ పాప్యులర్ అయిన అస్ట్రాలజర్ వేణుస్వామికి ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు జ
కారణాలు ఏమైనప్పటికీ అమెరికాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ జాబితాల
పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏ
వైసీపీకి బిగ్ షాక్ తగలనుందా? మెజార్టీ రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేసేలా అడుగులు వేస్తున్నారా? పార్టీలో నెంబర్
నామినేటెడ్ పోస్టుల భర్తీపై సస్పెన్స్ ఇంకెన్నాళ్లు… పదవుల పంపకంపై ఎప్పుడో లెక్క కుదిరినా.. నియామకాల్లో జాప్యం ఎందుకు? క
Vijayasai Reddy : వైసీపీని వీడేది లేదని ఆ పార్టీ రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన వీడుతు
Big Shock For Ysrcp : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి షాక
MLA JC Ashmit Reddy : టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పిన వ్యవహారంపై అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ ప
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర
ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ అక్కడ యజమానుల పోరు భరించలేక స్వదేశానికి తిరిగొచ్చింది. సొంత ఊరికి వెళ్లేందుకు బ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గడిచిన మూడు రోజు
మంత్రి నారా లోకేశ్ నోట మరోసారి 'రెడ్ బుక్' మాట వచ్చింది. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభి
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర నెలలు దాటింది. ఇక నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. పొ
కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తుందని, రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళుతుం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప
ఏపీలో వైరల్ జ్వరాలు, డయేరియా తదితర లక్షణాలతో వేలాది మంది బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది మంది చికి
అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. విదేశాలకు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జీవోలు (ఉత్తర్వులు) తిరిగి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి ప్రజలంద
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం బుధవారం జరగనుంది. సచివాలయంలోని సీఎం చాంబర్లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. స
TG Venkatesh on Kaitha Bail: హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యల
YS Jagan Wedding Anniversary : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – భారతి దంపతుల పెళ్లి రోజు ఇవాళ. 1996 ఆగస్టు 28న వీరి వివాహం
Gossip Garage : ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కాం ప్రకంపనలు సృష్టించబోతుందా? గత ఐదేళ్లు అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచేసిన బడా బ
Gossip Garage : రాజకీయాల్లో పబ్లిక్ పరీక్షలు ఐదేళ్లకోసారి జరుగుతాయి. ప్రతిరోజూ స్లిప్ టెస్టులు ఉంటునూ ఉంటాయి. కానీ, తన నియోజకవర్
గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. చెత్త పన్ను చెల్లించని వారి నుంచి చెత్తను సేకరించని ఉదంతాలు గత
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వ్యవస్థలూ నాశనమయ్యాయని మంత్రి నారాయణ ఆరోపించారు. నాటి సీఎం ఇంటికే పరిమితం క
కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జర
సినిమాల స్ఫూర్తితో స్మగ్లర్లు కొత్తకొత్త పద్ధతుల్లో అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నం చేసిన ఓ
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో రికార్డుల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిస
గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోణలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క
వైఎస్ఆర్ జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
పొట్టకూటి కోసం కువైట్కు వెళ్లిన ఓ ఏపీ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్లో పనిలో పెట్టుకున్న యజమాని సరిగా భోజన
‘ముంబై నటికి వేధింపులు.. అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి సాయం’ అంటూ వస్తున్న కథనాలను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్
Minister Nara Lokesh : తణుకులోని అన్న క్యాంటీన్ లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవు
దయ, వాత్సల్యానికి మారుపేరుగా నిలిచిన మదర్ థెరిసా జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహోనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తు
తిరుపతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా 14 రోడ్లు నిర్మించేందుకు రూ.2,500 కోట్ల మేర మున్సిపల్ అధికారులు టీడీఆర్ బాండ్లు జారీ చేయగా, అం
ఏపీలో సెప్టెంబరు 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్ట
నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుట
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీహిల్స్ లో
kakani govardhan reddy : టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చే
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శ
ఏలూరులో వైసీపీకి దెబ్బ తగిలింది. నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైం
Fire Accident : విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని పెనుబాక గ్రామ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న సీతార
Palaparthi David Raju : ఏపీ మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు. 66 ఏళ్ల డేవిడ్ రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
వర్షాకాలంలో రాయలసీమలో జోరుగా వజ్రాల వేట సాగుతుంటుంది. తొలకరి వర్షాలు పడగానే సీమ జిల్లాల్లోని చాలామంది వజ్రాల కోసం కుటుంబ
బాపట్లలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదం జరిగింది. సైన్స్ ల్యాబ్ లో ప్రమాదకర వాయువులు విడుదల కాగా, ఈ వాయువులు పీల్చి 24 మంది
హైదరాబాద్లోని మాదాపూర్లో గల ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ
Anitha Vangalapudi : ఏపీలో రెండు ప్రమాదాలు జరగడం దురదృష్టకరం అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి
మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రం రీ రిలీజ్ నేపథ్యంలో, చిత్ర బృందానికి తన ఇంట ఘనంగా సన్మానం జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్లే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గెలిచారని బీజేపీ శాస
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై స్పందించారు. డిసెంబరు 1 నుంచి అమరావతి నిర్మా
ఏపీకి చెందిన ఓ మహిళ మలేసియాలో అనూహ్య రీతిలో గల్లంతైంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ఆ మహిళ నడుస్తుండగా, ఫుట్ పాత్ ఒక్కసా
సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీ
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నార
ఏపీలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరి
ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 488 అసిస్టె
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి
మహిళలు, బాలికలపై అనునిత్యం అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఓ అనా
గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో తీసుకుచ్చిన మార్పులను ఇప్పటి కూటమి సర్కార్ ప్రక్షాళన చేస్తోంది. దీనిలో భాగ
ఏపీలో వైసీపీ బలోపేతంలో భాగంగా కీలక మార్పులు, చేర్పులకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పార
త్వరలో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఇద్దరు తెలుగు యువతులు ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ప్రకృతి కంభం,
Kakani Govardhan Reddy : ఈవీఎం ధ్వంసం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిక
Gossip Garage : అప్పుడు ఓడాం.. ఇప్పుడు పవర్ లో ఉన్నాం.. దెబ్బకు దెబ్బ వైసీపీ అబ్బ అనాల్సిందే.. ఇదే కసితో ఉంది కూటమి. వైసీపీ హయాంలో స్థాన
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పథకాల పే
Pune Gold Man Family : గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ తిరుమలలో సందడి చేసింది. పుణెకి చెందిన గోల్డ్ మ్యాన్ ఫ్యామిలీ (సన్నీ వాగ్చోరి, సంజయ్ దత్తత్
మాచర్ల మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 16 మంది వైసీపీ కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు. దాంతో మాచర్ల మున్సి
pinnelli ramakrishna reddy bail: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్
Koona Ravi Kumar : ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాంపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శు
ఏపీకి చంద్రబాబు అనుభవం అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి తప్పించేందుకు, సంపద సృష
మన దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్-5 ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నిలిచారు. 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో 'ఇండియా టుడే - సీ ఓట
YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అచ్చుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ప
కేంద్ర ప్రభుత్వం 156 రకాల మందులను నిషేదించింది. రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉందన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. కేం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనకాపల్లికి బయల్దేరారు. అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్సియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఆయన పరామ
నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు.
జైళ్లశాఖలోని కోస్తాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ రవికిరణ్కు టీటీడీ జేఈఓ పోస్టు దక్కనుందని సమాచారం. ఇప్పటికే ఆయన ఈ పోస
Anakapalle pharma company explosion : అనకాపల్లి జిల్లాలో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవా
Duvvada Family Controversy : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ద
Gossip Garage : వాణి.. మాధురి మధ్యలో దువ్వాడ శ్రీనివాస్. మొదట భార్యాభర్తల పంచాయితీ అనుకున్నారు. మాధురి ఎంట్రీతో.. పతి పత్ని ఔర్ ఏక్ ల
Tirumala Water Crisis : తిరుమలలో నీటిని పొదుపుగా వినియోగించాలని భక్తులు, స్థానికులను టీటీడీ కోరింది. ప్రస్తుతం తిరుమలలో ఉన్న నీళ్లు 130 రో
ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ లీగల్సెల్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టగానే ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసింద
అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో సంభవించిన ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింద
అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదం చాలా బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ప్రమాదం వ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో ఏ6గా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిక
ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఏపీ హైకోర్టు అ
ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొన్ని ఈవీఎంలలో ఓట్లు లెక్కించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ద
మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని, ఆడ బిడ్డల జోలికి వస్తే ..అదే తనకు చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని స
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా 17 మంది అసువులు బాయగా, మరి కొందరు తీవ్రంగా
అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో 17 మంది మృతిచెందారు. దాదాపు 60 మందికి పైగా తీవ్రంగా గాయ
గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 న
ఏపీలో ఎన్నికలు అవినీతి మయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటన తనను కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో సహాయక చర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళ ఉదయం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో శ్రీవారిన
Gossip Garage : ఏదో పొరపాటు అయిపోయింది.. ప్రాంక్ అనుకోవచ్చుగా.. తొందరపాటు చర్య అని లైట్ తీసుకోవచ్చుగా. అర్థం చేసుకోండి బాస్.. ప్రజర్ ల
Atchutapuram SEZ Incident : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఉన్నత స్థాయి ద
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు తెలుగుదేశం
జగన్ సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ ఏపీలోని తాడేపల్లిలో ఆయన మీడ
ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుక
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీ
బ్రిటన్ వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై నేడు వ
ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల పెన్షన్ అందుకుంటున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని, వారిని తొలగించే ఏర్పాటు చేస్తున్నామ
వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమే
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ విశ్రాంత ఇంజినీర్, భారీ ప్రాజెక్టుల గే
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అతిసారం కోరలు చాస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ముగ్గురిని పొట్టనబెట్టుకుంది. మడకశిర ని
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణతో మండలి చైర్మన్ మోషేనురాజు
Tadipatri incident : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉధ్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై వైసీపీ నేత కందిగొపుల మురళి మీడియాతో
Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ నుండి ఓ వ్యక్తి క్యా
Srisailam Heavy Rains : నంద్యాల జిల్లా శ్రీశైలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా శ్రీశైలంలో కొండచరియల
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు జరుగుతోంది. ఈ విషయమై అధికారుల కమిటీ తాజాగా నివేదికను
విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వేర్వేరు
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ పలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై గత వైసీపీ ప్ర
Gossip Garage : అధికారంలో ఉన్నప్పుడు ఆయన హవానే వేరు. తాను గుర్తించినోడే లీడర్. ఆయన చెప్పిందే వేదం. పార్టీ క్యాడర్ కంటే..తనకంటూ ఓ ప్రత
AP IPS Officers Row : ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు నిర్ణయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులను హెడ్
వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా వైసీపీ అధినేత జగన్ కు లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ ప్రాజెక్
టీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ సభ్యులు మా
సీఎం చంద్రబాబు నేడు పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం తప్ప ఐ
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నిక
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన గ్రామ సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒకే రోజున 13326 పంచాయత
టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యతలను అప్పగిం
గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఆ ప్రభుత్వ హయాంలో రవాణాశ
కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పిఠాపుర
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ హైకోర్టుకు చేరింది. దువ్వాడ కుటుంబ పంచాయతీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హ
తిరులమ శ్రీ వారి ఆలయంలో వైభవంగా జరిగే నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ సోమవారం విడుదల చేసింది. శ్రీవారి ఆ
Buddha Venkanna : జగన్ బ్యాచ్ రాష్ట్రం మొత్తం దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీశాఖలో ఉన్న ఫైళ్ళు తగులబెడుతున్నారని టీడీపీ ప్రధాన
Food Poisoning Anakapalle District : అనకాపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బాలల సంక్షే
Ap Liquor Policy : ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీపై కసరత్తు జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.
Home Minister Vangalapudi Anitha : ఫుడ్ పాయిజన్ తో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న పిల్లలను ఏపీ హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్ల
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముగ్గురు చిన్నారులు మృతి చెందిన
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘
ఏపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ విధించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి శ్రీ సిటీ పర్యటనకు విచ్చేశారు. శ్రీ సిటీలో వివిధ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు సమావేశమయ్య
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వా
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాస పట్టణం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని జాషువా, భవాని, శ్రద్ధ, నిత
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ప్రకాశం జిల్లా, ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్లకు మాక్ పోలింగ్, రీ చెకింగ్పై వైసీపీ లీగల్ అడ్వైజర్ లోకేశ్వర్ ర
ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంల రీవెరిఫికేషన్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 12 కే
దేశ వ్యాప్తంగా సోదర సోదరీమణులంతా రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. సోదరులకు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి తమ అనురాగాన్ని చాటు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సోమశిల జలాశయాన
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సందడి నెలకొంది. రక్తం పంచుకుపుట్టిన సోదరులు, సోదర భావాన్ని పంచుకుంటున్నవారికి రాఖీలు కట్టేందు
కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్
Files Burns In AP : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు ప్రాంతాల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లు దగ్దమవుతున్న విషయ
Mock Polling In EVMs : ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్లలోని 12ఈవీఎంలకు మాక్ పోలింగ్ (రీ వెరిఫికేషన్) ప్రక్రియ జరగనుంది. ఇవాళ ఉద
కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమా
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయల్దేరారు. తనయుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎ
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ కీలక నేత ఆళ్ల నాని సంచలన ప్రకటన చేశారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చే
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్
విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పడనుంది. గతంలో మాదిరిగా గూగుల్ పే, ఫోన
అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో వివాహిత, ఇద్దరు పిల్లలు మ
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. శనివారం ఉదయం ట్రాఫిక్ సమస్య కారణంగా భారీ ఎత్తున వాహనాలు నిల
వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలపై వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు గుప్పించారు
నందమూరి బాలకృష్ణ ఒక పక్క ప్రజా ప్రతినిధిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరో పక్క సినీమా షూటింగ్ లలోనూ బిజీబిజీగా గడ
Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో ఈ వివాదానికి ఎండ్ కార్డు
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై ప్రజా దర్
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్స
హిందూపురం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని అభిమానం ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆ అభిమానంతోనే ఇక్కడ పారిశ్రామిక
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేశ్ దాడి చేసేందుకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి బయలుదేరారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు ప్రధ
ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైస
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ టాటా సన్స్ ప్రతినిధి బృందంతో సమావేశం కావడం తెలిసిందే. దీనిపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పంద
దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. మంగళగిరి పోల
సర్దార్ గౌతు లచ్చన్నను అవమానించిన వైసీపీ నేతలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గౌతు లచ్
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. జలాశయంలోని నీటిమట్టం పూర్తి స్థాయికి చే
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి సారి
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ప్రాంతంలో ఆర్టీసీ బస్
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, నిధులు దుర్వ
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ లను అందుబాటులో తెస్తోంది. ఈ క్రమంలో తొలి విడతగా వంద
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందించిన 'కమిటీ కుర్రోళ్లు' ఈ నెల 9వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదలయింది. యధూ వంశ
పల్నాడు జిల్లాలోని మాచర్లలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాచర్ల మున్సిపాలిటీలో టీడీపీ పట్టుబిగిస్తోంది. ఇప్
జాతీయ గీతం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారికి ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం చురకలు అంటించారు. హైదరాబా
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్
Nara Lokesh Anna Canteen : టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేశ్ అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటల
Gossip Garage : ఐపీసీ బదులు వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న 16 మంది ఐపీఎస్లకు ప్రభుత్వం వెరైటీ శిక్ష విధించింది. ఇ
నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఏపీ రాజ్ భవన్ లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్ద
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమం సంద
ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించా
సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు నేడు గుడివాడ మున్సిపల్ పార్కులో నెలకొల్పిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గ
ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి, మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఆ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా
గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఏపీ అన్ని విధాలుగ
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఈ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజలందరి కళ్లల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో కృష్ణాజిల్లా గుడివాడ చేరుకుని అన్న క్యాంటీన్లను ప్ర
ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం అని, మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతు
వేలాది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన స్వాతంత్ర్యం ఈరోజు వేడుకగా జరుపుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్
స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండ
ఏపీలో 2024 -25 విద్యాసంవత్సరానికి గానూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కు యాజమాన్య కోటా కింద ప్రవేశాలు కల
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్స్,
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తె
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్గోపాల్ నాయుడిని కీర్తిచక్ర పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్ర
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మ
ఏపీ వ్యాప్తంగా నేటి నుండి అన్న క్యాంటీన్ లు పునః ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో సీఎం
కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత కొన్ని రోజులుగా వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం తన కుమార
రెడ్ బుక్పై వైసీపీ చేస్తున్నది దుష్ప్రచారమంటూ మంత్రి నారా లోకేశ్ కౌంటరిచ్చారు. తనది రెడ్ బుక్ కాదని, ఓపెన్ బుక్ అని
తమపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అటువంటి వారిపై చర
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయు
Nara Bhuvaneswari Donation : ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఎన్టీఆ
ఉమ్మడి విశౄఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపు ఖాయ
కమిటీ కుర్రోళ్ళు చిత్రం విజయం సాధించడం పట్ల గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సంతోషానికి అవధులు లేవు. తన సోదరి నిహారిక కొణి
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ సహా మిగతా 9 మందిపై సీ
నెల్లూరు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీ
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంలో ఇవాళ (మంగళవారం) ఉదయం ఏసీబీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. చంద్రబ
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు త
పెద్దల సభను గౌరవించేలా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు.
Jogi Rajeev Arrest : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రాజీవ్ అరెస్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ వాణిల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్కు పోలీసులు నోటీసులు జార
నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్
విశాఖపట్నంలోని డైనోసార్ పార్క్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్ రోడ్ లో ఉన్న ఈ పార్క్ లో మంటలు ఎగసిపడుతున్నాయి.
శ్రీశైలంలో చిరుతపులి సంచారం భక్తులను భయాందోళనలకు గురి చేసింది. పాతాళగంగకు వెళ్లే మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద చిరుత కని
ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీఉదాసిన్ కర్షిణి ఆశ్రమ పీఠాధిపతి శ్రీగురు శరానందజీ మహారాజ్ ఏపీలోని శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమ
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణలో కీలక మలుపు చో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల అభివృద్ధిలో దేశంలోని టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడాలన్న లక్ష్యంతో, కొత్త పారిశ్రామిక అభివృద్
ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతిపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో సోమవారం ఓ స్కూల్ బస్సు బోల్తా కొట్టిన ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలి
వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. పెట్రోలు రిఫైనరీ
గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివరలో ఆడుదాం ఆంధ్రా అంటూ అభాసుపాలు కార్యక్రమం నిర్వహించి, అందులో కూడా 40 ర
Srisailam Gates Closed : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదిపై ఉన్న డ్యామ్లు అన్ని నిండుకుండలా మ
Jogi Ramesh Son Arrest : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ న
Drugs Peddler Mastan Sai : నార్సింగి డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో డ్రగ్స్ సప్లయర్ గా ఉన్న మస్తాన్ సాయికి విజయవాడ 6వ మెట్రోప
YCP Leader Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఎన్టీఆర్
Visakha MLC By Election 2024 : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సిద్ధమైంది. అయితే కూటమి అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణా
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల ఘాట్ రోడ్లపై బైకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రెండు ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్
నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "యువ స్నేహితులందరికీ ఇంటర
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. 19వ నెంబరు గేటు మూసివేసే సమయంలో గొలుసు తెగిపోవడంతో ఈ ఘటన జ
విశాఖలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీకి
Divvala Madhuri Car Accident : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద అతని భార్య దు
ఖైరతాబాద్ లో మహా గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 70 అడుగుల మట్టి వినాయకుడు సప్త ముఖ మహా శక
ఆంధ్రప్రదేశ్ లో స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బస్సు కింద పడి పాప శరీరం నలిగిపోయి
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన దివ్వెల మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉందని ఏపీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత దువ్వాడ శ్
గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద జరిగే జల హారతులను పున: ప్రారంభించనున్నట్లు ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ
కాసేపట్లో మూడుముళ్లు పడతాయనగా పెళ్లి పందిట్లోకి దూసుకొచ్చిన యువతి బీభత్సం సృష్టించింది. యాసిడ్ చల్లి, కత్తి తీసి కల్యాణ
ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలంలో నాటు బాంబులు కలకలాన్ని రేపాయి. పాకాల మండలం చెన్నుగారిపల్లె పంచాయతీ మణిపిరెడ్డిపల్ల
Minister Anagani Satya Prasad : వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పెద్దెత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద
Duvvada Family Controversy : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద అతని భార్య దువ
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో దివ్వెల మాధురి సహజీవనం చేస్తోందని ఆయన భార్య వాణి మండిపతూ నిరసన దీక్షకు దిగిన విషయ
విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణాన్ని 2026 జూన్ లోపు ప్రారంభించాలని నిర్ణయించుకున్నమని కేంద్రమంత
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఆయన భార్య దువ్వాడ వాణి మద్దతుదారులు చేరుకున్నారు. దువ్వాడ శ్ర
తుంగభద్ర డ్యామ్ గేటు ఆదివారం కొట్టుకుపోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షించారు. అధికారుల ను
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. టెక్కలిలోని ఆయన నివాసంపై తనకు హక్కు ఉందంటే తనకే హ
Janasena party office opened in Visakha district : విశాఖ జిల్లాలో జనసేన పార్టీ నుతన కార్యాలయం ప్రారంభమైంది. కార్యాలయం ప్రారంభోత్సవానికి మూవీ డైరెక్టర్ మ
Buddha Venkanna : ఐదేళ్ల పాలనలో ప్రజల డబ్బుతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విలాసవంతమైన జీవితం గడిపాడని టీడీపీ నేత బుద్ద
Duvvada Srinivas Family Issue : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ దుమారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ లోని ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్
విశాఖపట్టణానికి సాగర్ నగర్ ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థిని వడిసిల జయలిఖితకు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలో జరగ
ప్రఖ్యాత గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు 2024 ఏపీకి రావడం గర్వకారణమని వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడి
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్
గంజాయి వినియోగం, అక్రమ రవాణను అరికట్టేందుకు ఏపీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వి
Tungabhadra Dam : తుంగభద్ర డ్యామ్ కు పెద్దెత్తున వరద నీరు పోటెత్తుతోంది. భారీగా నీరు చేరడంతో కొప్పళ జిల్లా మునీరాబాద్ సమీపంలోని తుంగ
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గ
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్కు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అ
ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టు వివరాలను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హౌరా-చెన
Sobhita – Samanth : నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఇటీవల రెండు రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ జంట
Duvvada Srinivas Press Meet: తన భార్య వాణిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియా సమాశంలో మాట్లాడుత
పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయా.. అయినా ఎప్పుడూ ఒకేలా ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ దు
ఎస్సీ వర్గీకరణను దక్షిణాది రాష్ట్రానికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు వెంటనే స్వాగతించారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చం
లోన్ యాప్లు, హనీట్రాప్, ఇతర యాప్ల ఊబిలో పడి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆంధ్
రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు హైకోర్టులో చుక
మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. కక్షలు, కేసులు, వేధిం
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసి వేలాది రూపాయలను కాజేస్తున్న ఏజంట్లు, ముఠా సభ్యులు దేశంలోని అన
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ (ఈవీఎం) ల పనితీరుపై పలువురు అభ్యర్థులు అన
ఎలాంటి నోటీసు లేకుండా గత ప్రభుత్వం తమను ఉన్నట్టుండి విధుల నుంచి తొలగించిందని ఏపీ మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (సివిల్స్) వ
ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగత
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని తనను వేధిస్తున్నారని పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన కోటయ్య ఆవేదన వ్యక్తం చేశా
స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకు సంబంధించి ఏపీ సాధారణ పరిపాలనశాఖ ప్రొటోకాల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం.. రా
మాజీ మంత్రి, వైసీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై జుడీషియల్ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ
Duvvada Family Controversy : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కవరం సమీప
Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రాజక
Gossip Garage : ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం… కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరి అధినేత ఆశీస్స
విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి
నంద్యాల జిల్లా సీతారామాపురంలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త పెద్దసుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం పర
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న కర్ణాటక పర్యటన సందర్భంగా బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న
YCP MLC Duvvada Srinivas Family Controversy : శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. తమ తం
Former Minister Alla Nani : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి వీడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా
CPI Narayana on YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ సీనియర్ నాయకుడు కె నా
CM Chandrababu Naidu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. అంతేకాదు.. డప్పు వాయించారు. గిరిజన
భార్య ఉండగానే రెండో వివాహం కోసం పెళ్లిపీటలపై కూర్చున్న వరుడు.. మొదటి భార్యను చూడగానే అట్నుంచి అటే పరారయ్యాడు. తిరుమలలో జరి
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్త
జులైలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు రూ.36 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని సీఎం చంద్రబా
అమెరికాలో స్థిరపడ్డ తెలుగు తేజం కృష్ణ చివుకులను చెన్నైలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఈ సం
అవయవదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న ఏపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బ్రెయిన్ డెడ్ అయి అవయవదానం చే
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువ జంట కాళ్ల పారాణి ఆరకముందే జీవితాన్ని ముగించేసింది. పెళ్లైన గంటల వ్యవధిలోనే ఘర్షణ పడి ఇద్
ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. పెట్టుబడిదారులను
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం పార్టీ కార్యక్ర
Organ Donors : బ్రెయిడ్ డెడ్ తో మరణించి అవయవదానం చేసిన దాతల భౌతిక కాయాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఏప
RTC Bus Accident : విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గుణదల పడవల రేవు సెంటర్ సమీప
Nadendla Manohar : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించ
బిర్యానీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు అందరికీ నచ్చే ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. పశ్చిమగోదావరి జిల్లా తాడే
Amaravati Construction Works : ఏపీ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతికి కొత్త రూపు తెచ్చేలా కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింద
Tdp Politburo Meeting : టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సుమారు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్న
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కు సీబీఐ కేసుల
పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భం
విశాఖపట్నంకు త్వరలోనే మెట్రో రైల్ వ్యవస్థ, ఫ్లై ఓవర్లు రానున్నాయని టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిప
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో స
ప్రాణహాని ఉన్న జగన్ కు భద్రత తగ్గించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ కు ఆరుగురితో సెక్యూరిటీ ఏర్పాటు చేశా
నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ స
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం కన్నుమూశారు. బుద్ధదేవ్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో బెంగళూరులో సమావేశమయ్యారు. కర్ణాటక అటవీ శాఖ మంత్ర
ఏపీ ఓటర్లు ఎన్నికల్లో అద్భుత తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడేలా చేశారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసర
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారని ప్రముఖ సినీ నటి శ్రియా శరణ్ అన్నారు. హై
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో గోదావరి నది ఒడ్డున కుప్పకూలిన నిద్రగన్నేరు చెట్టును చిగురింప చేసే
నాగార్జున సాగర్, పులిచింతలకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుల నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకున్నాయి. నాగార్జునసాగర
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో కుట్రకోణం ఉందని, దానిని వెలికి తీయాలంటే వ
విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ (స్థాయి సంఘం) ఎన్నికల్లో వైసీపీకి ఆ పార్టీ నేతలు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ ఎన్నిక
సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. అయితే, నేడు భూ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణశాఖ
ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మొత్తం
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర క
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, కాబట్టి విచారణను వ
మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అవసరమైనప్పుడు భద్రత పెంచాల్సిన
Ap Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారధి మీడియాకు తెలియజేశ
తనకు భద్రతను కుదించారంటూ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్ను
Peddireddy Ramachandra Reddy : రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వ నేతలు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మాజీ
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుస సమ
YS Sunitha: దివంగత నేత వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇవాళ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితను అమరావతిలో కలిశారు. వివేక హత్య కేసులో జరిగి
Amaravati jungle clearance: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివ
తిరుమల సిఫార్సు లేఖలను విక్రయించారన్న అభియోగంపై గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం అయింది.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) చీరాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారయిం
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్ లు ఆ పార్టీకి షాక్ ఇచ్చి జనసేన పార్టీలో చేరారు. మ
ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లాలనడం భావ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం సాయ
GVMC Standing Committee Elections : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో విశాఖలో ఎన్నికల వేడి మొదలైంది. రేపు(ఆగస్టు 7) జీవీఎంసీ స్టాండింగ
ఏపీ మంత్రి నారా లోకేశ్ నేడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెదకొండూరులో పర్యటించారు. ఇక్కడి కనక పుట్లమ్మ ఆలయంలో
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పానీ పూరీ వ్యాపారి మేఘావత్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో ఈ నె
నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతల అంశంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన కామెంట్స్ చేశార
ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరడంతో ఆ పార్టీ నేతలకు కేంద్రంలో ప్రాముఖ్యత పెరిగినట్లుగా కనబడుతోంది. ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గు
Minister Kollu Ravindra : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశార
కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్న జూరా
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున 150 ఏళ్ల నాటి ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దాదాపు 150 ఏళ్లుగా ఎన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజక
అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. సోమవారం కలెక్టర్
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తొంది. కృష్ణా ప్రాజెక్టులు జలకళన
తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ హ
డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు. సోమవారం కలెక్టర్ ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్
Visakha Mlc Bypoll : విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహాలు రచిస్త
Andhra Cricket Association : ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ నేతల చేతుల్లో ఉన్న అసోసియేషన్ను టీడ
తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జూన్
Perni Nani : రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. 60 రోజులుగా కూటమి నేతల రక్త దాహం ఆగడం లే
ఏపీ రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ
Kumaradevam Cinema Tree: తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతికి సుమారు 170 సంవత్సరాల చరిత్ర కలిగిన భారీ చెట్టు నేలకొరిగింది. వందలాది
నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల
అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గురువని, ఆయన నుంచి తనలాంటి వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ డిప్యూటీ సీఎం ప
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పై అధిపత్యాన్ని వైసీపీ వదులుకుంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఏసీఏ అధ్యక్ష
బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఓ టీడీపీ కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశారంటూ ఆదివారం సాక్షిలో వచ్చిన కథనంపై ట
ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీ
భారీ వర్షాలు, వరదలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయిర్ ల
ఓ పేద విద్యార్ధి ఉన్నత చదువుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. లక్నో ఐఐటీలో చదువ
CM Chandrababu Naidu : కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనిచేయకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చ
తిరుమలలో సీనియర్ సిటిజన్లకు శ్రీవారి దర్శనంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తి
తిరుపతి నగర పాలక సంస్థలో రూ.3 కోట్ల స్నాక్స్ స్కామ్ జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ కుంభకోణం జరిగినట్టు వైసీప
ప్రజలు అంత ఘోరంగా ఓడించినప్పటికీ వైసీపీ అధినేత జగన్కు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి విమర్
ఆషాడ మాసం చివరి రోజు ఆదివారం అమావాస్య కావడంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దీనిపై ఈవో రామారావు మా
Samineni Udaya Bhanu :ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేటకు చెందిన వైసీపీ కార్యకర్త గింజుపల్లి శ
కర్నూలు జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. దుండుగులు రాళ్లతో అత
TG Venkatesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ జలాశయం నిండ
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో 'హ్యాండ్లూమ్ శారీ వాక్'ను ప్రారంభించారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వ
ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుండి రేషన్ కార్డు దారులక
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చ
తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పాలన సాగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. దీనిని సొమ్ము చేసుకుంటున్న రి
సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాలా సేవలందిస్తామని.. అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధ
Train Accident in Visakhapatnam railway station : విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ లో ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చె
Visakha MLC Election : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో విశాఖ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్ప
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోరాటా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు శ్రీశైలం విచ్చేశారు. భువనేశ్వరి శ్రీశైలంలోని భ్రమరా
Niharika – Pithapuram : పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురం పేరు దేశమంతా మారుమోగింది సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులే కాదు పవన్ గెలుపుతో సిని
ఏపీలోని గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీసు వద్ద చెత్తలో దస్త్రాలు ప్రత్యక్షమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని చెత్త
అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధ
అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు ఈరోజు వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రిని కలిసి
Buddha Venkanna : టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తన కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు కే
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. దాదాపు నలభై రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరు
ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీగా ఎన్పీ రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంట
కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. విశాఖ ఉక్కు కర్
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఈరోజు (శనివారం) ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనున్నది. సెక్రటేరియట్, హెచ్వోడీ భవనాలు,
ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వారం రోజుల్లో మొదలవుతుందని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్
కుప్పం నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు ఏపీ నుం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఫౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు. గు
Food Poisoning : నంద్యాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నంద్యాల వేంకటేశ్వర పురంలోని SDR వరల్డ్ స్కూల్ & SDR జూనియర్ కాలేజిలో ఈ ఘటన చ
తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈఓ శ్యామలరావు 'డయల్ యువర్ ఈఓ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
Vallabhaneni Vamsi : కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ఎండీగా ఎన్. పి.రామకృష్ణారెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతలు న
నిన్న (ఆగస్టు 1) ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై ఇవాళ ట్వీట్ చ
అమరావతిలో ఐఐటీ నిపుణులు భవన నిర్మాణాలు పరిశీలించారు. రాజధానిలో అసంపూర్తిగా ఆగిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేస్
YS Jaganmohan Reddy : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార
satya kumar yadav on aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గత ప్రభుత్వం తనను టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి తప్పించిందని, తిరిగి ఆ బాధ్యతలు అ
శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి కొలువైన శ్రీశైలంలో అపచారం జరిగింది. ఓ ఉద్యోగి మద్యం తాగి విధులకు హాజరు కావడంతో భక్తులు
తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇంద్-భారత్ పవర్ జెన్కాం లిమిటెడ్ ద
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాస్పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి వ
ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏ
వైఎస్ జగన్ హయాంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించిన నందమూరి లక్ష్మీ పార్వతికి చంద్రబాబు సర్కార్ షాకిచ్
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నిప
Nandyal District : నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వీరిలో భార్యభర్తలతో సహా ఇద్దర
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటన ముగిసిన అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లార
ఎగువ కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుండి శ్రీశైలం రిజర్వాయర్ కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుండి వరద ప్రవాహం
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. రిజర్వ
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ మినరల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన వెంకటర
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నార
Narayana Swamy : ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బదులకు గురిచేయడం తగదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి ప
ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన రెండున్నర గంటల వ్యవధిల
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పలు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఏపీ టీడీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన వంగలపూడి అనిత... హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తనదైన శై
వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు బయల్దేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు హెలికాప్టర్ లో పయనమయ్యార
టీడీపీ బాటలో జనసేన కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. నేటి (ఆగస్టు 1) నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ప్
ఏపీలో కూటమి సర్కార్ భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలర
గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజ
ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు.
జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని... వారు ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని... అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అటవీశాఖ అధికారులతో సమావేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం వైసీపీ నేత
అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. నగరానికి తలమా
వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల
హర్యానా అమ్మాయి మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ లో మరో కాంస్యం చేజిక్కించుకోవడం తెలిసిందే. ఇటీవలే 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల
రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ
శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశై
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇటీవల న్యాయ వి
మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు ప్రజలు పోటెత్తుతున్నారు. నేడు 20వ రోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు తరలివచ్చి క్యూలో ని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు మూడు వార
సమాధి రాళ్లపై ఫొటోలు వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతుల
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ
YS Sharmila : ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్
Deputy CM Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిపర్ లార్స్ న్ భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పె
MPDO Missing Incident : నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన సైబర్ నేరగాళ్ల ఒత్త
Attack On Mla Chirri Balaraju Car : ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి
Gossip Garage : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం… సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదురులేని నేపథ్యం… 40 ఏళ్లు
మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ను ఓపెన్ చేయకూడదని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రెడ్
కలియుగ వైకుంఠం తిరుపతి వెళ్లే భక్తులు విరాళం ఇవ్వడం ద్వారా దర్శనం కోసం, గదుల కోసం పడే ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. అంతేక
స్నేహితురాలని నమ్మి ఇంటికొచ్చిన యువతికి గంజాయిని అలవాటు చేయడమే కాక, భర్త అఘాయిత్యానికి పాల్పడుతుంటే సహకరించింది. ఆపై ఫొట
ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్
తాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బ
YS Jagan Mohan Reddy : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. కూటమి
Gossip Garage : శాసనమండలి పక్ష నేత నియామకం వైసీపీలో చిచ్చు రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పార్టీకి రాజీనామా చేయడం వెనుక శా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ నాయకుడు అయి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే మరో పదేళ్ల సమయమైనా పడుతుందని రాష్ట్ర మంత
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అటు బడ్జెట్లో కేంద్రం హామీ ఇవ్వడం.. ఇటు తొలి దశ నిర్మాణానికి 12 వేల కోట్ల
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆమె కుప్పంలో స్కిల్ డెవల
Polavaram Project : పోలవరం ఊపిరి పీల్చుకుందా..! పోలవరం ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలిమబ్బులు తొలగిపోయాయా..? చిక్కుముడులు వీడాయా..? ఇక ప్రా
ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. జకియా ఖాన
ఏపీలో ఎన్నికల అనంతరం 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ ఆరోపిస్తున్నాడే తప్ప, ఆ చనిపోయిన వాళ్ల పేర్లు ఎందుకు వెల్లడించలేకపోతు
Nara Lokesh on YS Jagan Pressmeet: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంపై ఏపీ ఐటీ శాఖ మ
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా మదనపల్లె నుంచి విజయవాడ వెళుతూ రాయచోటిలోని అన్నమయ్య జిల్లా కలెక్ట
CM Chandrababu : 2019లో ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యుంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం మారినా దుర్మార్గులు రాకుంటే ఏపీలో ఇం
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర
YS Jagan Preessmeet: ప్రశ్నించే వారిని అణిచివేసే ధోరణిలో ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
YS Jagan Mohan Reddy : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ లాబీల్లో నేతల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. త
ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివ
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఫైళ్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ అంశంలో కుట్ర కోణం ఉందన్న వాదనలతో ప్రభుత్వం దీన్
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో దుర్భర జీవితం అనుభవిస్తున్న కోనసీమ జిల్లా యువకుడిని మంత్రి నారా లోకేశ్ కాపా
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె భర్త మదన్మోహన్ వివాదం రాష్ట్రపతికి చేరింది. మొన్న ఢిల్లీ వెళ్లిన మదన్మోహన్.. ని
నిన్న రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో ఎన్నికల అనంతరం తీవ్ర స్థాయిలో హింస చోటుచేసుకుంటోందని, రాజకీయ హత్యల
ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై
Goods Train Derailed : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒక బోగి పట్
YS Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల జాబితా నుంచి సీబీఐ కోర్టు దస్తగిరి పేరును
CM Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత తొ
Cm Chandrababu : ఏపీలో అసెంబ్లీలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం, మాజీ
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వారు తిరిగి రాలేక, అక్కడ ఇమడలేక అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పోలవరం ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ నేడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చ
ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని ఏపీ క
Cm Chandrababu : గత ప్రభుత్వం ఏపీలో ప్రముఖ నేతలపై పెట్టిన కేసుల వివరాలను సభలో ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. మొత్తం కేసులు, ఎన్ని రో
సీఎం చంద్రబాబు వివిధ శాఖలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇవాళ శాంతిభద్రతల అంశంపై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం వ
Ram Mohan Naidu Kinjarapu: విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులను వేగవంతం చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుప్పం నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిల
Pawan Kalyan in Legislative Council: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం కొణిదెల ప
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లుల
ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) గత ఎండీ, ఐఆర్టీ
అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మరో పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళను చెట్టుక
Andhra Pradesh capital Amaravati: పదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. నవ్యాంధ్రను నిలబెట్టాలనే ఆశకు అవకాశం లభించింది. ఎంతోకాలం వేచి చూసిన తరుణం
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మంత్రి నారా లోకేశ్ మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ సాగింది. అమెరికాతో నీకు ఉన్న పరిచయాలతో ఏపీ
ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్న
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం
AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మంత్రివర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ భేటీ ప్రారంభమ
CM Chandrababu : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయనీ, కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల
ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్న విషయం నిన్నటి బడ్జెట్ ప్రకటనతో స్పష్టమైంది. తాజాగా, అమరావతి ర
Vangalapudi Anitha : ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ సీ
ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా మద్దతు పలికారు. జగన్ ఆధ్వర్యంలో
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు వైసీపీ ధర్నా చేపట్టడంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. జగన్ ఇలాంటి నిరసన కార్యక్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చే
JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని త్వరలో అధికారులు కూల్చేస్తారంటూ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ ర
ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణమైన స్థితికి చేరుకున్నాయని, ప్
ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ముత్తుకూరు సర్పంచ్ లక్ష్మి ఫిర్యాదు చేశారు. అసెంబ
AP Assembly Sessions 2024: ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీలో ఆమోద ముద్ర పడి
Kilari Venkata Rosaiah: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క
Nara Lokesh Clarity on Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం శాసనమ
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. అధికారం కోల్పోయిన వారిపై దాడులు చేస్తున్నారని యూపీ మాజీ మ
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత
Nadendla Manohar on Free Gas Cylinders Scheme : ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. బ
ఏపీలోని టీడీపీ కూటమి పాలన సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నిస్తోందని, అది ఏ పార్టీనో ప్రత్యేకంగా చెప్పాల్
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఢిల్లీలో దీక్ష చేపట్
వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? లేదా? అన్న సందిగ్ధతకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం తెరదించింది. వలంటీర్ వ్యవస్థను కొన
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేశారు. అక్టోబరు నెలకు సంబంధించిన ఈ ప్రత్య
GV Anjaneyulu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీకి నిధుల కోసం వెళ్తారని, మాజీ సీఎం జగన్ మాత్రం బాబాయి హత్య కేసు నుంచి బయటపడడానికి,
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సముద్రంలో పడవ బోల్తా పడింది. అదృష్టవశాత్తూ అందులోని ఆరుగురు మత్సకారులు సురక్షితం
YS Sharmila on Union Budget 2024: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ఎన్నికల మ్యానిఫెస్టోను తలపించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాల
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించ
Janasena on Union Budget 2024: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎంపీ వల్లభనేని బ
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశామన
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేవు. అయితే, తనక
కేంద్ర బడ్జెట్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏపీ అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చే
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్
ఇటీవల ఏపీ ఎన్నికల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వచ్చి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి బాహాటంగా మ
ఇవాళ ప్రకటించిన కేంద్ర బడ్జెట్-2024లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు సహాయసహకారాలు, ఇత
Nara Lokesh Reaction On Budget 2024 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర
TDP Central Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామ
Yanamala ramakrishnudu on Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తమ రాష్ట్రానిక
తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా న
పుట్టిన రోజే చనిపోయే రోజంటూ మెసేజ్ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటేశ్వర
పట్టపగలు నడిరోడ్డు మీద వైసీపీ కార్యకర్తలను, నేతలను చంపేస్తుంటే మంత్రి లోకేశ్ తిరిగి వైసీపీ నేతలపైనే విమర్శలు చేస్తున్నా
వైసీపీ హయాంలో చేపట్టిన ‘నాడు నేడు’ కార్యక్రమం పనుల్లో భారీగా అవినీతి జరిగినట్టు అనుమానిస్తున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం
నిన్న నల్ల కండువాతో అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మూడ
KS Jawahar Comments on Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శల
Godavari Flood At Dhavaleswaram Barrage : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండ
శాసన సభలో సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిశాక మంత్రి నారా లోకేశ్ బీజేపీ ఎమ్మెల్యేలను పలకరించారు. కాఫీ తాగుదామంటూ వారిని తన ఛా
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ ఆచంట లక్ష్మోజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాలు దహనమైన ఘటన ప్రమాదమా? కుట్రపూరితమా? అన్నది తేల్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్ర
నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు గూడ్స్ ర
Madanapalle sub collectors office fire Incident : మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని
Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కీలక దస్త్ర
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రత
Minister Anam RamaNarayana Reddy : దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి నియామకంపైనే ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతోందని రాష్ట్ర దేవా
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనుమానాస్పద రీతిలో అగ్నిప్రమాదం జరగడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వెంటన
కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘రాష్ట
Pawan Kalyan on YS Jagan attitude: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావే
ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్య
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ ను ప్
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని అసెంబ్ల
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కాగా... జగన్ నాయకత్వంలోని వై
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, పయ్యావ
YS Sharmila on YS Jagan Delhi Dharna: ఏపీలో హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మ
వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్
YS Jagan Mohan Reddy : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభ
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును చంపుతామని మీడియా చర్చలో బహిరంగంగా హెచ్చరించిన వైసీపీ అధికార ప్రతినిధ
భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిక
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూములకు సంబంధించిన పలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దే
Nagarjuna Yadav Arrested : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు
Dowleswaram Barrage : గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాల కారణంగా గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వర
Ganta Srinivasa Rao : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జర
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పక్షనేత లావు శ్ర
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం వలసల పర్వం మొదలైంది! విశాఖపట్నంలో ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విశాఖలో
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు విజయవాడలోన
ఇవాళ దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి పర్వదినం జరుపుకుంటున్నారు. మంగళగిరిలో నిర్వహించిన గురుపూర్ణిమ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబ
తెలుగుదేశంలో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. అబద్ధపు ప్రచారాల
Janasena Party Leader Nagababu : జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదె
Nagababu : పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు కూడా జనసేనలో చేరి ముందు నుంచి కూడా జనసేన కోసం పనిచేసారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా అత
AP Assembly Session 2024 : ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు సమావేశాలు జ
Dowleswaram Barrage : తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకుతోడు, ఎగు
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాలో ఆఫీస్ కూ
ఏపీ, తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక (9) హత్యకేసు నిందితుడు హుస్సేన్ (29) పోలీసు విచారణలో అన
శాంతి అనే ప్రభుత్వ ఉద్యోగినితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ లోని ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్
ఏపీలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని జాతీయ స్థాయిలో తెలియజేస్తామని, అందుకే ఢిల్లీలో 'సింబాలిక్ ప్రొటెస్ట
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం అ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడ
anasena Leader NagaBabu : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాతోపాటు శ్రీకాకుళం, విశాఖపట్టణ
వైసీపీ ఎంపీలతో పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్
TTD EO Syamala Rao : టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలపై
కూటమి ప్రభుత్వ అరాచకాలపై చర్చించామని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. దాడులను ఆపేలా దేశ వ్యాప్తంగా ఇష్యూను లే
ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన వెలువడడం, ఇప్పటికే చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్ర
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగ
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కడపలో పర్యటించారు. నిన్న వేంపల్లి మండలంలో టీడిపి నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్
2019 ఎన్నికలు వచ్చినప్పుటి నుంచి తెలుగుదేశం పార్టీ లో కష్టపడిన. నాయకులకు మరియు గత ఎన్నికలలో కార్పొరేటర్ పోటీ చేసినటువంటి న
చిత్తూరు నగరంలోని పివికేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 11.30కి ఇంటరాక్షన్ బోర్డును ప్రిన్సిపల్ జీవనజ్యోతి ప్
ఈనెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను ఇవ్వబోతున్నమని టీడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా టీడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్
కడప జిల్లా 168వ నూతన కలెక్టర్ గా లోతేటి శివ శంకర్ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన
వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలకు హాని తెచ్చుకోవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో శ్రీఅల్లూరి సీతారామరాజు 127 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘన
విద్యారంగ సమస్యలు పరిష్కరించి, నీట్, పరీక్షల లీకుకు కారకులైన ఎన్.టిఎ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘా
కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఎర్రగుంట్ల మండలంలోని పొట్లదుర్తి గ్రామంలో ఎర్రచం
అన్నమయ్య జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను రాయచోటి పోలీసులు పట్టుకొని ఎట్టకేలకు ఆయన నేర చర
అల్లూరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ పాలన సాగిస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్
వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి నగరంలో చేపట్టిన మాష్టర్ ప్లాన్ రోడ్లన్నీ నాసిరకంగా ఉన్నాయని తెలుగుదేశంపార్టీ తిరుపతి పార్లమ
ఎన్.సీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్ సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో కడప తెలుగుగంగ ఎన్.సీసీ బెటాలియన్ కార్యాలయం
ఈజీ మనీ కోసం యువత చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని కడప జిల్లా ప్రొద్దుటూరు డిఎస్పీ మురళీధర్ పేర్కొన్నారు. ఎంతో మంది యువత అ
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నైట్ డ్యూటీ చేసి ఉదయాన్నే ఇంటికి బయలుదేరిన ఓ ఏఎస్సై మార్గమధ్య
కడప లో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ రామచం
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహి
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జులై నుంచి పెంచిన పెన్షన్లు పంపిణీ చేయనుంది. ఏప్రి
తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయాన్ని సందర్శించిన నటుడు సుమన్ ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చొర
ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన వర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్ల రాజీనామాలు యో
కాకినాడ అడ్డాగా గత ప్రభుత్వంలో కొనసాగిన దోపిడీ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేశారని ఆరోపణ వేల కోట్లు పోగేసుకున్నారని
పింఛన్ అందుకోవడానికి మీరు పడ్డ అగచాట్లు చూసి చలించిపోయానన్న బాబు ఏ ఆకాంక్షలతో మీరు ఓటేసి గెలిపించారో వాటిని నెరవేర్ఛడమ
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం నేడు మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతల స్వీకరణ హాజరైన నారా లోకే