Monday, 17 February 2025 03:27:04 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

మంత్రి సీతక్క వీడియోను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

Date : 02 August 2024 05:12 PM Views : 79

Studio18 News - TELANGANA / : Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై న్యాయవాది వెంకట నాయక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోని మార్ఫింగ్ చేసి సౌండ్స్ మార్చి ఎక్స్ ఖాతాలో సర్కులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోను కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యలేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ వెంకట నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐటీఏ-2000-200 79,33, (4),353(1) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై తెలంగాణ శాసనసభలోనూ చర్చ జరిగింది. సోషల్ మీడియాతో మార్ఫింగ్ వీడియోలు ఇష్టారాజ్యంగా పోస్ట్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరిజన మహిళా మంత్రి మీద కూడా ఇటువంటి పోస్టులు చేస్తున్నారని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :