Friday, 14 February 2025 08:06:05 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Raj Gopal Reddy: పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Date : 02 August 2024 04:22 PM Views : 57

Studio18 News - TELANGANA / : పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలని, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… మహిళ అని క్లయిమ్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా? అని అన్నారు. పార్టీ మారి ఉండాల్సింది కాదు కదా? అని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మరోవైపు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సభకు రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తున్నారని విమర్శించారు. ఎల్వోపీ హరీశ్ రావు లేదా కేటీఆర్‌కి ఎవరికి ఇచ్చినా బీఆర్ఎస్ ఆగం అవుతుందని చెప్పారు. హరీశ్ రావుకి ఇవ్వరని, కేటీఆర్‌కేమో అవగాహన లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోవడం వల్ల హౌస్ లో తమకు కిక్కు రావడం లేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ మీద చర్చలో కేసీఆర్ ఉంటే ఇంకా బాగా జరిగేదని తెలిపారు. కేసీఆర్ ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ తెలంగాణ జాతిపిత అనుకుంటున్నారని, ఆయన ఊహల్లో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :