Monday, 24 March 2025 05:49:47 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

Teenmar Mallanna: అవసరమైతే కేసీఆర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తా: తీన్మార్ మల్లన్న

Date : 26 August 2024 11:37 AM Views : 116

Studio18 News - TELANGANA / : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీసీలను గెలిపించేందుకు అవసరమైతే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీల అండదండలతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని హేళన చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వబోనని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సిందేనని తీన్మార్ మల్లన్న అన్నారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని, ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని ఆయన హెచ్చరించారు. బడ్జెట్‌లో బీసీలకు రూ.9 వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై ప్రభుత్వాన్ని తాను నిర్భయంగా ప్రశ్నించానని ప్రస్తావించారు. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో బీపీ మండల్‌ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన ‘బీసీల సమర శంఖారావం’లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీపీ మండల్‌ చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్నతో పాటు బీపీ మండల్ మనవడు సూరజ్‌యాదవ్, శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :