Monday, 17 February 2025 04:32:56 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

KTR: రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి: కేటీఆర్

Date : 26 August 2024 12:05 PM Views : 49

Studio18 News - TELANGANA / : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెరుగుతున్న‌ డెంగీ మ‌ర‌ణాల‌పై ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 'తెలంగాణ‌లో డెంగీ మ‌ర‌ణాలు లేవ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ, వార్తా ప‌త్రిక‌ల్లో మాత్రం ఒక్క‌రోజులో ఐదు మంది డెంగీతో చ‌నిపోయిన‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. డెంగీతో మ‌రో ముగ్గురు చ‌నిపోయిన‌ట్లు ఇవాళ కూడా వార్తా ప‌త్రిక‌ల్లో వార్త‌లు ఉన్నాయి. ఈ డేటాను ఎవ‌రు దాచిపెడుతున్నారు..? ఎందుకు దాచిపెడుతున్నారు..? అని కేటీఆర్ మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌రిపడా మందులు, బెడ్స్ లేవు. చాలా ఆసుప‌త్రుల్లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు, న‌లుగురు రోగులు ఉండి చికిత్స పొందుతున్న దారుణ‌ప‌రిస్థితి' అని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితిని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాల‌ని రాష్ట్ర ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి శాంతికుమారిని కేటీఆర్ కోరారు. అలాగే వివిధ వార్తా ప‌త్రిక‌ల్లో డెంగీ మ‌ర‌ణాల‌పై ప్ర‌చురిత‌మైన క‌థ‌నాల తాలూకు క్లింపింగ్స్‌ను ఈ ట్వీట్‌కు కేటీఆర్ జ‌త చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :