Friday, 14 February 2025 06:40:54 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

ఫ్లాట్‌లో విద్యుత్ షాక్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Date : 22 July 2024 10:12 AM Views : 67

Studio18 News - TELANGANA / : Current Shock : హైదరాబాద్ సనత్ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ ప్రాణాలు తీసింది. విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సనత్ నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ 2వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 204 లో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ముగ్గురు కుటుంబసభ్యులు చనిపోయారు. ఇంట్లోని బాత్ రూమ్ లో ముగ్గురి మృతదేహాలను కాలనీవాసులు గుర్తించారు. మృతులను ఆర్ వెంకటేశ్(55), మాధవి(50), హరి (30)లుగా గుర్తించారు. వెంకటేశ్ సిగ్నోడ్ కంపెనీలో సేల్స్ హెడ్ గా పని చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరెంట్ షాక్ తో చనిపోవడం స్థానికంగా సంచలనం రేపింది. అసలేం జరిగింది? కరెంట్ షాక్ ఎలా తగిలింది? అనేది మిస్టరీగా మారింది. ఈ కేసుని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించారా? మరో కారణం ఏదైనా ఉందా? అనే యాంగిల్ లో ఎంక్వైరీ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :