Wednesday, 30 April 2025 08:40:24 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

KA Paul: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేఏ పాల్ పిలుపు

Date : 31 August 2024 04:13 PM Views : 119

Studio18 News - TELANGANA / : KA Paul: తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయ్యిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ స్థానాలు సాదించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తున్నామని, రాష్ట్ర ప్రజలు తమ పార్టీలోకి వచ్చి, అవినీతి లేని రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. భవనాలను కూలగొట్టడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కేఏ పాల్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడు పోతున్నారని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారంతా అమ్ముడుపోయినవారేనని కేఏ పాల్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద న్యాయ పోరాటం చేస్తామని, దోచుకోవడంలో, దాచుకోవడంలో కొంత మంది నేతలు బిజీగా ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి మీద గౌరవంతో వరంగల్లో బాబూమోహన్‌కి టికెట్ ఇవ్వలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయి బాబూమోహన్‌ను దూరం చేసుకున్నానని చెప్పారు. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డిని ఏ ఒక్కరూ గుర్తుపట్టలేదని, ప్రజా సంపదతో టూరిస్ట్ లా రేవంత్ అమెరికా, కొరియా తిరిగారని అన్నారు. శ్రీకాంత్ చారీ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల ఒరిగేదేముందని నిలదీశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :