Sunday, 08 March 2026 03:22:30 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

MLA Talasani | ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు : ఎమ్మెల్యే తలసాని

అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలకు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Date : 18 September 2025 06:38 PM Views : 288

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌ : అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలకు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మినిష్టర్ రోడ్‌లోని కాచిబౌలి, నల్లగుట్ట ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లలోకి నీరు చేరి రాత్రంతా జాగారం చేసిన బస్తీల ప్రజలు అండగా ఉంటామన్నారు. అధైర్యపడొద్దని బాధితులకు ధైర్యం చెప్పారు.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నాలాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. ముఖ్యమంత్రి వద్దే మున్సిపల్ శాఖ ఉన్నప్పటికి ప్రయోజనం లేదన్నారు. నాలాల్లో పూడిక తొలగింపు విషయంలో సమీక్ష జరపాలని డిమాండ్‌ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :