Monday, 17 February 2025 04:19:43 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

HYDRA: హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. ఆకట్టుకుంటున్న జాక్ క్రషర్.. ఏంటి దీని ప్రత్యేకత?

Date : 08 September 2024 02:09 PM Views : 60

Studio18 News - TELANGANA / : వర్షాల కారణంగా గత వారం రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున మొత్తం 30 బృందాలు రంగంలోకి దిగాయి. దుండిగల్, మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, మియాపూర్, సర్ణపురి తదితర ప్రదేశాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అత్యంత అధునాతన హైడ్రాలిక్ జాక్ క్రషర్లు ఉపయోగించి కూల్చివేతలు జరుపుతున్నారు. మాలిక్ డిమాలిషన్ కంపెనీ ఈ కూల్చివేతలు చేపట్టింది. కూల్చివేతల్లో కనిపించిన అత్యాధునిక హైడ్రాలిక్ మిషన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిని హైడ్రాలిక్ జా క్రషర్ అని పిలుస్తారు. ఇది అత్యంత శక్తిమంతమైనది. ఐదారు అంతస్తుల భవనాలను కూడా రెండుమూడు గంటల్లోనే నేలమట్టం చేసేస్తుంది. అంతేకాదు, ఉన్న చోటు నుంచే 10 అంతస్తులను అమాంతం కూల్చేయగలదు. ఇలాంటి అత్యాధునిక మిషన్లు దేశంలో నాలుగైదు మాత్రమే ఉన్నాయి. మాలిక్ సంస్థలో దాదాపు 500 మంది ఉద్యోగులున్నారు. 70 మంది ఆపరేటర్లు ఉన్నారు. ఈ మిషన్‌కు హైడ్రా ఒక్క రోజుకు దాదాపు రూ. 5 లక్షలు చెల్లిస్తున్నట్టు తెలిసింది. దాని ఆపరేటర్‌కే సంస్థ నెలకు రూ. 2 లక్షల వేతనం చెల్లిస్తున్నట్టు సంస్థ తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :