Thursday, 22 May 2025 03:34:27 PM
# కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా

#nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ ..

#school #teacher #telangana

Date : 26 January 2025 01:08 AM Views : 463

Studio18 News - TELANGANA / NAGARKURNOOL : ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి అహంకారం ఆయనకు దేహశుద్ధి చేసే వరకు వెళ్లిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల జెడ్పి హైస్కూల్లో తొమ్మిదవ తరహతి క్లాస్ రూమ్ లో శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పైకి చెప్పు విసిరిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉపాద్యాయుడు చెప్పు విసరడంతో తరగతి గదిలోని ఓ విద్యార్థిని మెడకు, చెవ్వుకు చెప్పు తగలడంతో సదరు విద్యార్థినికి గాయాలయ్యాయి. దాంతో ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలలోనే శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేసి హెచ్చరించారు. కాగా ఘటనపై సదరు ఉపాద్యాయుడిని వివరణ కోరగా తరగతి గదిలో ఇద్దరు విద్యార్థినిలు నవ్వారని దాంతో ఆగ్రహంతో చెప్పు విసిరేసినట్లుగా, అది గురితప్పి మరొక విద్యార్థికి మెడకు తగలడంతో గాయాలు అయ్యాయని వివరణ ఇవ్వగా .. విద్యాబుద్దులు చెప్పి విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన ఉపాద్యాయుడే ఈ విధంగా ప్రవర్తించడంపై తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడిపై శాఖ పరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :