Saturday, 14 March 2026 08:05:24 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

Date : 13 March 2026 04:24 PM Views : 66

Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ తూటి లింగమ్మ దశదిన కార్యక్రమానికి కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఒడిశాలో బొగ్గు గనులను ప్రారంభించి 25 వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధిస్తోందన్నారు. అక్కడి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్కే ఓపెన్ కాస్ట్ గని సెకండ్ ఫేజ్‌కు సంబంధించి అటవీ అనుమతులు పొందేందుకు సీసీఎఫ్‌ఓ, డీఎఫ్‌ఓలతో మాట్లాడతానని చెప్పారు. 18 సంవత్సరాల పాటు కొనసాగే ఆర్కే ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటుపై నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సింగరేణి సంస్థలో కొత్త గనులు ప్రారంభించి కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో ఒక్క బొగ్గు గని కూడా ప్రారంభించలేదని, బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా అడ్డుకున్నారని విమర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :