Wednesday, 12 November 2025 04:51:15 AM
# Shaheen: మా అమ్మాయి ఉగ్రవాదా?... నమ్మలేకపోతున్నాను!: డాక్టర్ షాహీన్ తండ్రి ఆవేదన # Ajith Kumar: సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు # Ambati Rambabu: ఓ మై గాడ్... నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ # Bharati Dixit: ఐఏఎస్ అయిన నా భార్త వేధిస్తున్నాడు.. కిడ్నాప్ కూడా చేశాడు: ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు # Chandrababu Naidu: అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్... ఏపీ సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు # Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం # Chhattisgarh Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఆరుగురు మావోయిస్టుల మృతి # Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు # Bihar Elections: బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం... ముక్తకంఠంతో చెబుతున్న ఎగ్జిట్ పోల్స్‌! # Amit Shah: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన... అధికారులకు అమిత్ షా ఆదేశాలు # India Russia Relations: భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు # Sanju Samson: సంజూ శాంసన్‌కు సీఎస్‌కే బర్త్‌డే విషెస్.. ఆ మెగా డీల్‌పై స్పష్టమైన సంకేతమా? # Delhi Blast: ఢిల్లీని వణికించిన కారు.. చాలా చేతులు మారిందా?.. దర్యాప్తులో కీలక విషయాలు # Delhi blast: పట్టుబడతాననే భయంతోనే.. ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! # Naseem Shah: పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు # HR Department: హెచ్‌ఆర్ పొరపాటు.. సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్! # Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా కేసు.. ఫిల్మ్‌నగర్‌లో కలకలం # Hijras: కొత్త ఇల్లు కడితే రూ.లక్ష ఇవ్వాలట.. అంత ఇవ్వలేనన్న వ్యక్తిపై హిజ్రాల దాడి # Maganti Sunitha: జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌! # Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ గాయంపై సంచలన విషయాలు.. అప్పుడు ఆక్సిజన్ 50కి పడిపోయింది!

Kishan Reddy: రాజకీయాలకు అతీతంగా వీరిని ఆదుకుందాం: కిషన్ రెడ్డి

Date : 08 September 2024 04:39 PM Views : 306

Studio18 News - TELANGANA / : ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రాకాశితండా గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితరులు పర్యటించారు. ముంపు బాధితుల ఇంటింటికి తిరిగి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…వర్షాలకి ప్రజలు సర్వం కోల్పోయారని, చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆదుకుందామని, రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయాలని కిషన్ రెడ్డి చెప్పారు. తుపాను వస్తుందని, మరింతగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం దయనీయమైన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తరువాత కేంద్ర బృందాలను పంపించి పంట నష్టం, పశు సంపద ప్రాణాలు కోల్పోయిన వారికి వికాస్ మేనేజ్మెంట్ కింద సహాయం చేస్తామని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఎస్డీఎఫ్ నిధుల ద్వారా తాత్కాలిక సహాయం చేయాలని అన్నారు. పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఇవ్వాలని, బాధితులను ఆదుకుంటామని చెప్పారు. మరోవైపు, మున్నేరు వరద ముంపునకు గురై నిరాశ్రయులైన వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. వరద బాధితులకు కేంద్ర సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :