Saturday, 24 January 2026 01:54:01 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

BRS | మాగంటి సునీతను ఆదరించండి… కారు గుర్తుకు ఓటేయ్యండి : ఎమ్మెల్యే మాధవరం

కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి.. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఆదరించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Date : 24 October 2025 06:45 PM Views : 176

Studio18 News - TELANGANA / HYDERABAD : కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్‌ 24 : కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి.. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఆదరించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్‌ రాజీవ్‌నగర్‌ కాలనీలో ఇంటింటికి ప్రచారంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ బాబురావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నరగంలో, జూబ్లీహిల్స్‌లో జరిగిన అభివృద్ధిని, పేదలకు అందిన సంక్షేమ పథకాలు ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్‌ఎఎస్‌ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్‌ చేసిన మోసాలను ప్రజలందరి తెలుసని, కాంగ్రెస్‌ పాలకులకు బుద్ధిరావలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతి ఓటరు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపినాథ్‌కు భారీ మెజార్టీని అందించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :