Studio18 News - TELANGANA / RANGAREDDY : ఈ రోజు ఉదయం పిసిసి మాజీ కార్యదర్శి మరియు ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలలోని శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వాములను దర్శించుకొని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంలో కోట సుదర్శన్ రెడ్డి, శ్రీ మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షులు శ్రీ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్, మరియు సభ్యులు నాగరాజు గౌడ్, హరినాథ రావు, ముకేశ్, లోతుకుంట వినోద్ గౌడ్, శివ గౌడ్, లక్షణ్, గిరి, ఆంజనేయులు, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News