Thursday, 22 May 2025 02:14:58 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

DSC Results: తెలంగాణ డీఎస్‌సీ ఫ‌లితాల విడుద‌ల‌

Date : 30 September 2024 02:46 PM Views : 145

Studio18 News - TELANGANA / : తెలంగాణలో టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నిర్వ‌హించిన డీఎస్‌సీ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి స‌చివాల‌యంలో జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుద‌ల చేశారు. 55 రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. 1:3 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ఉంటుంద‌ని తెలిపారు. అలాగే అక్టోబ‌ర్ 9వ తేదీన‌ ఎల్‌బీ స్టేడియంలో నియామ‌కప‌త్రాలు అంద‌జేస్తామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్లలో ఒకే ఒక్క డీఎస్‌సీ ఇచ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. అటు టీజీపీఎస్‌సీని ప్ర‌క్షాళ‌న చేశామ‌న్న ముఖ్య‌మంత్రి.. త్వ‌ర‌లోనే గ్రూప్‌-1 ప‌రీక్షలు నిర్వ‌హించి ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు. అలాగే పాఠ‌శాల ఫీజుల నియంత్ర‌ణ‌పై త్వ‌ర‌లో క‌మిటీ వేస్తామ‌న్నారు. కాగా, రాష్ట్ర‌వ్యాప్తంగా 11,062 పోస్టుల భ‌ర్తీకి మార్చి 1న డీఎస్‌సీ నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. జులై 18 నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రిగాయి. మొత్తం 2.45ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :