Monday, 16 March 2026 01:54:52 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం

Date : 07 March 2026 08:23 PM Views : 227

Studio18 News - TELANGANA / NIZAMABAD : సిరికొండ మండలం న్యావనంది గ్రామ శివారులోని కుర్దుల్‌పేట్ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పను అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్‌సీ పురం శాఖ అధికారులు ఆ ఇసుకను గుర్తించి పోలీస్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై ఫిబ్రవరి 25న పంచనామా నిర్వహించి ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం నిజామాబాద్ మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సిరికొండ తహసీల్దార్ కార్యాలయం నుంచి లేఖ ద్వారా సమాచారం అందజేశారు. మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఆదేశాల మేరకు సుమారు 60 క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ.38,520 విలువగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న ఇసుకను మార్చి 9న ఉదయం 10 గంటలకు కుర్దుల్‌పేట్ వెంచర్‌లో రాజు ఖాళీ స్థలంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రవీందర్రావు తెలిపారు. వేలంపాటలో పాల్గొనదలచిన వారు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :