Thursday, 15 January 2026 06:40:24 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

: శ్రీలంకలో వంతెన నిర్మించిన భారత సైన్యం.. థ్యాంక్స్ చెబుతూ బాలిక వీడియో

Date : 12 January 2026 07:06 PM Views : 33

Studio18 News - అంతర్జాతీయం / : దిత్వా తుపానుతో అతలాకుతలమైన శ్రీలంక ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ సహాయం దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతు గతేడాది నవంబర్ లో సంభవించిన దిత్వా తుపానుకు శ్రీలంక అతలాకుతలమైంది. శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో తుపాను తర్వాత భారత్ అత్యవసర సహాయ సామగ్రితో పాటు సైనికులను పంపించగా.. ఇప్పటికీ అక్కడే ఉన్న భారత సైనికులు పలుచోట్ల వంతెనలు పునర్నిర్మిస్తున్నారు. అనంతరకాలంలో శ్రీలంకలో పర్యటించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌.. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు, రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.45 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. తుపాను కారణంగా సెంట్రల్‌ ప్రావిన్స్‌-ఉవా ప్రావిన్స్‌ మధ్య వంతెన కూలిపోయింది. దీంతో ఆ రెండు ప్రావిన్స్ ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారత సైన్యం సహకారంతో స్థానిక అధికారులు అక్కడ బెయిలీ వంతెన నిర్మించారు. దీనిని ఆదివారం ప్రారంభించగా.. స్థానిక విద్యార్థిని ఒకరు భారత సైన్యానికి థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :