Friday, 14 February 2025 07:21:46 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

PM Modi: భారత ఆర్ధికాభివృద్ధిపై ప్రశంసలు కురిపించిన పుతిన్

Date : 24 October 2024 01:43 PM Views : 67

Studio18 News - అంతర్జాతీయం / : రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ఆర్ధికవృద్ధిపై ప్రశంసలు కురిపించారు. అనేక బ్రిక్స్ దేశాలకు భారత్ ఓ ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరైనందుకు భారత ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఆర్ధిక వృద్ధిని పెంచేందుకు అవసరమైన అంశాలపై మనమందరం చర్చించుకుంటున్నామని, ఈ విషయంలో మీరు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని మోదీని ఉద్దేశించి పుతిన్ అన్నారు. 7.5 శాతం వృద్ధి రేటు .. ఈ ఫలితాలపై మిమ్మల్ని అభినందిస్తున్నామని, తమ అందరికీ ఇదో ఉదాహరణగా నిలుస్తుందన్నారు. తీసుకుంటున్న చర్యలకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించిన నేపథ్యంలో పుతిన్ ఈ విధంగా స్పందించారు. కాగా, ఈ ఏడాది భారత ఆర్ధిక వృద్ధిరేటు 7 శాతంగా, వచ్చే ఏడాది 6.5 శాతంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :