Tuesday, 11 November 2025 04:51:17 PM
# Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం # Ande Sri: అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన # Rajyalaxmi: అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆదుకునేందుకు కదిలిన ప్రవాస భారతీయులు # Nara Lokesh: ఇది కల్తీ కాదు... హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి: మంత్రి నారా లోకేశ్ # Stock Market: ఐటీ, ఆటో షేర్ల జోరు... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ # Pakistan: నేపాల్, బంగ్లాదేశ్‌లలో... భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్ర # Harish Rao: రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్నారు: హరీశ్ రావు # Kommareddi Pattabhiram: రసాయన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్ధించుకుంటారా?: వైసీపీపై పట్టాభి ఫైర్ # Sri Bharat: బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు మారలేదు.. పెట్టుబడుల సదస్సును అడ్డుకోవాలనుకుంటున్నారు: శ్రీభరత్ 10 # Chandrababu Naidu: అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్... సీఎం చంద్రబాబు కీలక సమీక్ష # Meena: మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా.. ఆయన హోటల్‌కే వెళ్లలేదు: నటి మీనా # Khushboo Ahirwar: సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి # Chandrababu Naidu: మంత్రులను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు # Sunil Gavaskar: ఆ నగదు అందకపోతే నిరాశవద్దు: మహిళా జట్టుకు సునీల్ గవాస్కర్ కీలక సందేశం # Ambati Rambabu: తిరుమల అన్నప్రసాదంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మీడియాపై అంబటి ఫైర్ # Nalgonda: నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా.. బస్తాలను ఎత్తుకెళ్లిన వాహనదారులు # 'మహారాణి 4'( సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ! # Nadenla Manohar: ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల సమీక్ష... గోడౌన్లు సిద్ధం చేయాలని ఆదేశం # Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వార్తలను ఖండించిన నటుడి టీమ్ # Mahesh Babu: మహేశ్ బాబు-రాజమౌళి చిత్రం... 50 వేల మందితో అత్యంత భారీ ఈవెంట్

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే..

మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి.

Date : 26 March 2025 12:39 PM Views : 551

Studio18 News - తాజా వార్తలు / : తెలంగాణలో అన్నదాతలకు అందిస్తున్న రైతు భరోసా పథకం కింద సర్కారు డబ్బులు జమచేసింది. నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 1.06 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మొత్తం రూ.199.99 కోట్లను అధికారులు జమ చేశారు. 3.33 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన నిధులు ఇవి. తెలంగాణలోని సుమారు 71 శాతం మంది అన్నదాతలకు రైతు భరోసా సాయం అందింది. ఈ పథకం అమలును షురూ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 77.78 లక్షల ఎకరాలకు 54.74 లక్షల మంది రైతులకు డబ్బులు అందాయి.

వారి అందరి ఖాతాల్లో కలిపి మొత్తం రూ.4,666.60 కోట్లు వేశారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో సీజన్‌‌కు రూ.6 వేల చొప్పున డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు సీజన్లు కలిపి ఎకరాకు రూ.12 వేలు చొప్పున అన్నదాతలకు డబ్బులు వేస్తారు. ఈ నెల చివరిలోగా.. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వేస్తారు. తెలంగాణలో 77 లక్షల మంది రైతు భరోసా పొందేందుకు అర్హులు. 54.74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందింది. మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు గరిష్ఠంగా నల్లగొండ జిల్లాకు రూ.335.50 కోట్లు విడుదల అయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డికి (రూ.230.06 కోట్లు) ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :