Tuesday, 10 March 2026 03:50:20 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

RBI: ఆర్బీఐ 35 టన్నుల బంగారాన్ని విక్రయించిందంటూ తప్పుడు ప్రచారం!

Date : 07 November 2025 07:28 PM Views : 86

Studio18 News - తాజా వార్తలు / : నిల్వల నుంచి బంగారాన్ని విక్రయించిందని ప్రచారం వార్తలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వార్తలను విశ్వసించవద్దన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన నిల్వల నుంచి 35 టన్నుల బంగారాన్ని విక్రయించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు పలు వార్తా కథనాలు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న పోస్టులు అవాస్తవమని స్పష్టం చేసింది. ఆర్బీఐ బంగారాన్ని విక్రయించిందనే వార్తలను విశ్వసించవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ధృవీకరించుకోకుండా ఎవరూ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ఇలాంటి అవాస్తవ వార్తలను ఎవరికీ షేర్ చేయవద్దని సూచించింది. ఆర్థికపరమైన ప్రకటనలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ధృవీకరించుకోవాలని సూచించింది. సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం తప్పని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం చేసీన ట్వీట్‌ను ఆర్బీఐ రీట్వీట్ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :