Tuesday, 10 March 2026 03:47:43 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Gig workers: కేంద్రం ఐదు లక్షల బెనిఫిట్.. గిగ్ వర్కర్లు ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

Gig workers: కేంద్రం ఐదు లక్షల బెనిఫిట్.. గిగ్ వర్కర్లు ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

Date : 10 March 2025 02:27 PM Views : 200

Studio18 News - తాజా వార్తలు / : Gig workers: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతీయేటా రూ.5లక్షల వరకు గిగ్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని ప్రకటించింది. బడ్జెట్ లో ప్రకటించిన ఈ ప్రయోజనాలను వేగంగా అమలు చేసేందుకు కొత్త స్కీంను కేంద్రం త్వరలోనే ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని వర్కర్లకు తాజాగా కేంద్రం సూచించింది.

ఈ-శ్రమ్ పోర్టల్ లో వర్కర్లే స్వయంగా నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ప్లాట్ ఫామ్ అగ్రిగేటర్లు కూడా ఈ సమాచారాన్ని వర్కర్లకు చేరవేయాలని, వారు ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదయ్యేలా చూడాలని కోరింది. ఈ-శ్రమ్ పోర్టల్ ను ఏర్పాటు చేసి, వారి పేర్లను నమోదు చేయనున్నట్లు, అందుకు అనుగుణంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి కోటి మంది గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నట్లు నీతి ఆయోగ్ అంచనా వేసింది. అయితే, 2029-30 నాటికి ఈ సంఖ్య 2.35కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :