Tuesday, 10 March 2026 03:41:37 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

nirmal : బీజాక్షర లేఖనంపై వివాధం

చదువులమ్మ క్షేత్రంలో సరికొత్త దందా

Date : 07 July 2024 12:30 AM Views : 299

Studio18 News - భక్తి / : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కొనసాగుతున్న బీజాక్షర లేఖనంపై వివాధం కొనసాగుతుంది. ఈ మేరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అనుష్టాన పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రం చదువుల తల్లి నిలయం బాసర ఆలయ సమీపంలో ప్రైవేట్ గా కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్న బీజాక్షరాల లేఖనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయంలో ఆచారంగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా అక్షరాభ్యాసం, దీక్ష భిక్ష, అమ్మవారి పసుపు బండారికి ఇక్కడ ప్రాధాన్యత ఉందని కానీ గత కొన్ని రోజులుగా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కాసులు పోగు చేసుకుంటున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన దేవస్థాన అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీ జ్ఞాన సరస్వతి అనుస్థాన పరిషత్ డిమాండ్ చేసింది. కాగా గతంలోనే బాసరలో బీజాక్షరాలు రాయడం పై బాసర ఆలయ అధికారులు భక్తులకు సూచనలు చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటుచేసినట్లుగా సమాచారం.

Also Read : RajannaSircilla : ఘనంగా డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :