Thursday, 22 May 2025 03:57:03 PM
# రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక

nirmal : బీజాక్షర లేఖనంపై వివాధం

చదువులమ్మ క్షేత్రంలో సరికొత్త దందా

Date : 07 July 2024 12:30 AM Views : 138

Studio18 News - భక్తి / : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కొనసాగుతున్న బీజాక్షర లేఖనంపై వివాధం కొనసాగుతుంది. ఈ మేరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అనుష్టాన పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రం చదువుల తల్లి నిలయం బాసర ఆలయ సమీపంలో ప్రైవేట్ గా కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్న బీజాక్షరాల లేఖనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు జ్ఞాన సరస్వతి అనుష్టాన పరిషత్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయంలో ఆచారంగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా అక్షరాభ్యాసం, దీక్ష భిక్ష, అమ్మవారి పసుపు బండారికి ఇక్కడ ప్రాధాన్యత ఉందని కానీ గత కొన్ని రోజులుగా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కాసులు పోగు చేసుకుంటున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన దేవస్థాన అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీ జ్ఞాన సరస్వతి అనుస్థాన పరిషత్ డిమాండ్ చేసింది. కాగా గతంలోనే బాసరలో బీజాక్షరాలు రాయడం పై బాసర ఆలయ అధికారులు భక్తులకు సూచనలు చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటుచేసినట్లుగా సమాచారం.

Also Read : RajannaSircilla : ఘనంగా డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :