Tuesday, 10 March 2026 03:42:00 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

ఇంటి ప్రధాన ద్వారంపై వినాయకుడి చిత్రాన్ని ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది?

ganesha, lord ganesha, vinayaka

Date : 28 June 2024 06:59 PM Views : 248

Studio18 News - భక్తి / : హిందూ మతంలో ఆది దేవుడిగా వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ఎలాంటి శుభ కార్యం మొదలు పెట్టినా మొదట బొజ్జ గణపయ్యనే ప్రార్థిస్తాం. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణేషుడు చేస్తాడని నమ్మకం. అందుకే ఇంట్లో ఏం చేసినా.. ముందు వినాయకుడిని ప్రార్థించడం అలవాటు. మరి ప్రధాన ద్వారం మీద వినాయకుడి ఫొటో లేదా విగ్రహం ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ శాతం చాలా మంది ఇంటి ముందు గణేశ్ చిత్ర పటాలను..

ఇంటి ప్రధాన ద్వారంపై పై భాగంలో గణేష్ చిత్ర పటం ఉంచడం వల్ల.. ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. ఇలా పెట్టుకోవడం ఇంటికి మంచి జరుగుతుందని నమ్ముతారు.

ప్రధాన ద్వారంపై ఫొటో పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివిటీ రాదు. ఇంట్లో అంతా పాజిటివ్ పరిస్థితి నెలకొంటుంది. కుటుంబ సభ్యలు మధ్య పెద్దగా తగాదాలు చోటు చేసుకోవు. ప్రశాంతంగా ఉంటుంది. అదే విధంగా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. మీరు ముఖ్యమైన పని మీద వెళ్లినప్పుడు ప్రధాన ద్వారంపై ఉండే గణేష్ చిత్రపటానికి నమస్కరించి వెళ్తే ఎలాంటి అడ్డంకులు ఉండవు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :