Tuesday, 10 March 2026 02:04:53 PM
# ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా # వనస్థలిపురంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

మార్గశిర అమావాస్య పూజతో మహర్ధశ.. ఈ రాశులు వారు చేసే దానం వారిని ధనవంతులుగా చేస్తుంది…!

మార్గశిర అమావాస్యను రోజున గంగానదిలో స్నానం చేసి దానం చేయడం చాలా గొప్ప లాభాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రోజు చేసే పూజలు, దానాలు మిమ్మల్న

Date : 14 November 2025 07:27 PM Views : 86

Studio18 News - భక్తి / : సనాతన ధర్మంలో మార్గశిర మాసం చాలా పవిత్రమైనదిగా పరిగిణిస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి దానం చేయడం అత్యంత శ్రేయోదాయకంగా భావిస్తారు. ఈ మార్గశిర అమావాస్య రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. శ్రీహరి పూజతో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే, పూర్వీకులను పూచించటం వల్ల వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని, పితృ శాపాలు తొలగిపోతాయని చెబుతారు. వేద క్యాలెండర్ ప్రకారం, మార్గశీర అమావాస్య నవంబర్ 19న ఉదయం 9:43 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ మరుసటి రోజు నవంబర్ 20న మధ్యాహ్నం 12:16 గంటలకు ముగుస్తుంది. దీని ప్రకారం, మార్గశీర అమావాస్య నవంబర్ 20న జరుపుకుంటారు. మార్గశిర అమావాస్య రోజున పవిత్ర నదులు, తీర్థయాత్ర ప్రదేశాలలో పవిత్ర స్నానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. స్నానం తర్వాత దానధర్మాలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ రోజున ఆహారం, దుస్తులు, నువ్వులు దానం చేయడం చాలా శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. అయితే, 12రాశుల ప్రకారం ఏ రాశి వారు ఎలాంటివి ధానం చేయటం వల్ల శుభఫలితాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం…

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :