అలాగే ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు...
National
సెలవుపై వెళుతున్న ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగి కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం ప్రమాదంపై ఉన్నతాధికారులకు సమాచారం చేరవేత ఒడిశా రైలు ప్రమాదం జరిగిన తర్వాత సుమారు అరగంటలోపే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్...
రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలో ఘటన పిల్లల్ని స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసిన తల్లి ఊపిరి ఆడక మృతి భార్యాభర్తల మధ్య గొడవే కారణమని అనుమానం రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలో దారుణం జరిగింది....
బహిరంగ వేదికపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసహనం మైక్ పని చేయకపోవడంతో విసిరికొట్టిన సీఎం సోషల్ మీడియాలో వీడియో వైరల్ రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత నేత అశోక్ గెహ్లాట్ బహిరంగ...
వంద మందికి పైగా ప్రయాణికుల జాడ లేదు ఫోన్లు స్విచ్ఛాఫ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు బాలాసోర్ ఆసుపత్రిలో తమ వారి కోసం వెతుకులాట ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది...
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘటన కత్తులతో పొడిచి చంపిన నిందితులు ఏడుగురి నిందితుల అరెస్ట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించిన దళితుడు హత్యకు గురయ్యాడు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని బోందర్ హవేలి...
బెంగాల్ ప్రయాణికులకు భయానక అనుభవం తొలుత రైలుకు, ఆపై బస్సు ప్రమాదం మేదినీపూర్ లో పికప్ వ్యాన్ ను ఢీకొట్టిన బస్సు బాలాసోర్ రైలు ప్రమాదంలో కొద్దిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు.. గాయాలతో...
భారత్ కు ప్రధాని కావడం వల్లే మోదీకి గౌరవం లభిస్తోందన్న శామ్ పిట్రోడా ప్రధాని బీజేపీకి చెందడం వల్ల కాదని గుర్తించాలని సూచన ఆయన తమకూ ప్రధానియేనని కాంగ్రెస్ నేత వ్యాఖ్య భారత...
ఎయిర్ ఫోర్స్ చాపర్ లో బాలాసోర్ చేరుకున్న ప్రధాని ప్రమాద వివరాలను తెలిపిన కేంద్రమంత్రులు, అధికారులు ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న మోదీ ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని...
ఒడిశాలో మహా విషాదం బాలాసోర్ జిల్లాలో ఢీకొన్న మూడు రైళ్లు 288 మంది మృతి ప్రాథమిక నివేదిక రూపొందించిన రైల్వే కోరమాండల్ కు మెయిన్ లైన్ సిగ్నల్ ఇచ్చినా లూప్ లైన్ లోకి...