భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు చెన్నై చేరుకుంది. టీమిండియాతో తొలి రెండు టెస్టులు చెన్నై వేదికగా జరగనున్నాయి....
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీలన్నీ తమ దృష్టిని పంచాయతీల వైపు సారించాయి....
తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని, ప్రస్తుతం మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కీర్తి సురేశ్ తాజాగా మరో కొత్త...
అమెరికా, రష్యా మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఇన్నాళ్లూ ట్రంప్ ఆపేస్తున్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ‘స్టార్ట్ (వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం)’ను బైడెన్ ప్రభుత్వం ఐదేళ్లు...
టిక్ టాక్ పై భారత్ శాశ్వత నిషేధం విధించడంతో.. దేశంలోని ఉద్యోగుల్లో కోత పెట్టింది ఆ యాప్ మాతృ సంస్థ బైట్ డాన్స్. భారత్ లో దాదాపు...
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోంక్ జిల్లాలో ఓ జీపును ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 2.15 గంటలకు నేషనల్ హైవే...
ఆసీస్తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో విజయం సాధించి జోరు మీదున్న భారత్ త్వరలోనే ఇంగ్లండ్తో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడనుంది....
నిన్న హామీ ఇచ్చినట్టుగానే దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటున్న 'ఆచార్య'కు సంబంధించి బిగ్ అప్ డేట్ ను ప్రకటించి, మెగా ఫ్యాన్స్ లోని సస్పెన్స్...
చిన్నారులపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇటీవల బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బాలికలను దుస్తులపై నుంచి తాకితే...
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో నిన్న రైతులు నిర్వహించిన ఆందోళనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే....