సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఐకేపి కార్యాలయం లో వైయస్ ఆర్ సున్నా వడ్డి మూడవ విడత చెక్కులను ఎమ్మెల్యే శంకర్నారాయణ పంపిణి చేశారు. 3 విడుతలకు కలిపి మొత్తం 413.53 లక్షలు...
Andhra Pradesh
ఉన్నత విద్యప్రమాణాలతో.. ప్రత్యక్ష, పరోక్ష విద్యలో తనకంటూ… ఓ ప్రత్యేకత సొంత చేసుకున్న చిత్తూరు రాజు ఎడ్యుకేషన్ సోసైటీ మరో మైలురాయిని అందుకుందని సమన్వయకర్త ప్రసాద్రాజు అన్నారు.. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల...
ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మండలి సంచాలకులు ప్రతాప్ రెడ్డి అన్నారు.. పరీక్షా కేంద్రాల వద్ద...
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న జగన్ ఈ ఘటనలే వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తాయని వ్యాఖ్య ఇప్పటికే ఘటనపై ప్రభుత్వం చర్యలు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై కేసులు, అరెస్టులు తిరుపతి రుయా...
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వచ్చిన తర్వాత పరీక్షలు పక్కాగా జరుగుతుండటం ఇదే తొలిసారి. పరీక్షల నిర్వహణ కోసం ఏపీ విద్యా శాఖ అన్ని జాగ్రత్తలను తీసుకుంది....
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ నేతలు సీఎం జగన్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు....
ఏపీలో గడచిన 24 గంటల్లో 3,595 కరోనా పరీక్షలు నిర్వహించగా, 4 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో 8...
తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దందా చేస్తూ పేదలను పీడిస్తున్నాయి. అప్పటికే కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రికి అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వరుసగా అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ”మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం నాడు విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియామీట్ నిర్వహించిన...