రోడ్డుపై నిలిపిన గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి మృతి

నిర్లక్ష్యంగా వాహనం నిలిపిన డ్రైవర్ చెరువు తండాలో విషాదఛాయలు కేసు నమోదు చేసిన ధర్పల్లి పోలీసులు ధర్పల్లి, ఏప్రిల్ 30: నిర్లక్ష్యంగా రోడ్డు మధ్యలో నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ధర్పల్లి మండల కేంద్రం సమీపంలో … Read More

పాత రైళ్లు ఏమైపోతాయి?.. రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా?

రైళ్లకు నిర్ణీత జీవితకాలం.. ఆ తర్వాత వాటికి రిటైర్మెంట్ పాత ప్యాసింజర్ కోచ్‌లు గూడ్స్ బోగీలుగా మార్పు కార్లు, ట్రాక్టర్ల రవాణాకు ఎన్ఎంజీ కోచ్‌ల వినియోగం మిషన్ జీరో స్క్రాప్‌లో వేల సంఖ్యలో కోచ్‌లు, ఇంజిన్ల తొలగింపు పనిచేయని రైళ్లను తుక్కుగా … Read More

చంపాపేట్‌, ఐఎస్ సదన్‌లో ఇంధన సెగ: పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు

అరకొర నిల్వలతో వాహనదారుల అవస్థలు గంటల తరబడి నిరీక్షణ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చంపాపేట్, ఏప్రిల్ 28 : నగరంలోని ఐఎస్ సదన్, చంపాపేట్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం ఉదయం … Read More

మందమర్రి ఏరియాలో మహిళా ఉద్యోగి సత్తా: హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిరీష శిక్షణ పూర్తి

సర్టిఫికేట్ అందజేసి అభినందించిన జీఎం ఎన్. రాధాకృష్ణ సిరిసిల్ల ‘టైడ్స్’లో 30 రోజుల పాటు భారీ వాహనాలపై శిక్షణ మందమర్రి, ఏప్రిల్ 28 : మహిళలు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని మందమర్రి ఏరియాకు చెందిన సింగరేణి మహిళా ఉద్యోగి … Read More

సర్కారు నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ సమ్మె: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

దిల్‌సుఖ్‌నగర్ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ధర్నాకు ఎమ్మెల్యే మద్దతు ప్రభుత్వ మొండి వైఖరిని వీడి ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చైతన్యపురి, ఏప్రిల్ 23: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణమని ఎల్బీనగర్ … Read More

ఆపదలో ఉన్న ‘అన్న’ అని ఆశ్రయిస్తే.. స్కూటీ ఇచ్చి ఆదుకున్న మంత్రి ‘లచ్చన్న’

దివ్యాంగురాలు శిరీషకు అండగా నిలిచిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి ఆదేశాలతో తక్షణమే వాహనం అందజేత మంత్రికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన శిరీష ధర్మపురి, ఏప్రిల్ 23: “కష్టాల్లో ఉన్నానని ‘అన్న’ అని ఆశ్రయిస్తే, నా బాధను … Read More

మందమర్రి స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్‌ పునరుద్ధరించాలి

మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణలకు ప్రజల వినతి ఆదాయం లేదన్న ప్రచారం అబద్ధం.. ప్రయాణికుల ఇబ్బందులు గుర్తించాలి మందమర్రి, ఏప్రిల్ 23: కరోనా కష్టకాలం నుంచి మందమర్రి రైల్వే స్టేషన్‌లో నిలిపివేసిన పలు రైళ్ల హాల్టింగ్‌లను పునరుద్ధరించాలని కోరుతూ మండల ప్రజలు, … Read More

హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే?

రెండు రోజుల క్రితం భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు కాల్పులు జరిపింది మా బలగాలేనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయన్న ఇరాన్ హర్మూజ్ జలసంధిలో ఇటీవల రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటనపై ఇరాన్ … Read More

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ‘అరైవ్ అలైవ్’ సదస్సులో జిల్లా రవాణా అధికారి దుర్గాప్రసాద్

నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు విస్తృత అవగాహన రవాణా, పోలీస్, ఆర్టీసీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఏప్రిల్ 18 వరకు కొనసాగనున్న రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్మల్, ఏప్రిల్ 17 (ప్రజా సాక్షి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి, … Read More

నిబంధనలు పాటిస్తేనే ప్రయాణం సురక్షితం: మంచిర్యాల డీసీపీ భాస్కర్

మందమర్రి టోల్ ప్లాజా వద్ద ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు ప్రాణాలను కాపాడే ‘గోల్డెన్ అవర్’, ‘సీపీఆర్’ పై ప్రత్యేక శిక్షణ యమధర్మరాజు వేషధారణతో వాహనదారుల్లో చైతన్యం మందమర్రి, ఏప్రిల్ 17 (ప్రజా సాక్షి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మందమర్రి … Read More

WP2Social Auto Publish Powered By : XYZScripts.com