తిరుమల కొండపై భక్తుల కిటకిట… శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

వేసవి సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు గురువారం ఒక్కరోజే రూ.4.35 కోట్ల హుండీ ఆదాయం కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు … Read More

దేవాదాయ శాఖలో సామాజిక తనిఖీ సెగ: నిర్మల్ జిల్లాలో ‘నకిలీ’ అర్చకుల వేట!

క్షేత్రస్థాయిలో ఆడిట్ బృందాల ముమ్మర తనిఖీలు.. 287 ఆలయాలతో జాబితా సిద్ధం అర్చకులు లేకుండానే రూ. 10 వేల ‘ధూపదీప నైవేద్యం’ భృతి స్వాహా? రాజకీయ అండదండలతో చెలామణి.. మాజీ సర్పంచ్‌లకూ అర్చకత్వాల ఆరోపణలు! నిర్మల్, మే 21 : రాష్ట్ర … Read More

తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు!

బుధవారం 7 గంటల పాటు సర్వదర్శనం క్యూలైన్ తాత్కాలికంగా నిలిపివేత స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన రద్దీ నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడం, … Read More

కొండగట్టులో ‘ప్రైవేట్ సెక్యూరిటీ’ ఇష్టారాజ్యం: అధికారులను మించిపోతున్న చలాయింపులు

అయినవారికి అందలం.. సామాన్య భక్తులకు తప్పని అవస్థలు రహస్య వసూళ్లతో ఆలయ ఆదాయానికి భారీ గండి పర్యవేక్షణ కరువవడంతో హద్దులు మీరుతున్న ప్రైవేట్ సిబ్బంది కొండగట్టు/జగిత్యాల, మే 20 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి దేవాలయంలో ప్రైవేట్ … Read More

శ్రీ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు

శని త్రయోదశి పురస్కరించుకుని కుటుంబ సమేతంగా దర్శనం పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు ఎల్బీనగర్, మే 16: పర్వదినాన్ని పురస్కరించుకొని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కర్మన్‌ఘాట్ హనుమాన్ … Read More

చిట్కుల్‌లో భక్తిశ్రద్ధలతో శ్రీ సుదర్శన నరసింహ మహాయాగం

నీలం మధు – కవిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా హవన మహోత్సవం లోక కల్యాణార్థం, ఆయురారోగ్యాల కోసం యాగం నిర్వహణ , మే 15: పటాన్‌చెరు నియోజకవర్గ ప్రముఖ నాయకులు … Read More

దుబ్బాకలో వైభవంగా శ్రీ భూలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన

వేదమంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ఘనంగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు.. భక్తిపారవశ్యంలో గ్రామస్థులు ధర్పల్లి, మే 15 : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన … Read More

ఆగస్టు 16న గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయ రాజగోపురాల ప్రారంభోత్సవం

శిఖర ప్రతిష్టాపనకూ ముహూర్తం ఖరారు రూ. 1.50 కోట్ల సొంత నిధులతో గోపురాల నిర్మాణం: ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు పటాన్‌చెరు, మే 14 : పటాన్‌చెరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గణేష్ గడ్డ … Read More

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనం కోసం వచ్చిన వారికి 8 గంటల్లో కలుగుతున్న దర్శనం రూ. 300 టికెట్లు ఉన్న వారికి 4 గంటల్లో దర్శనం కొన్ని రోజులుగా భక్తులతో కిటకిటలాడిన తిరుమలలో ఈరోజు రద్దీ తగ్గింది. ప్రస్తుతం … Read More

కుషాయిగూడలో ‘కార్యసిద్ధి అభయాంజనేయ’ విగ్రహ ప్రతిష్ఠాపన

54 అడుగుల భారీ విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, భక్తిపారవశ్యంలో మునిగిన భక్తులు 54 అడుగుల భారీ విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి భక్తిపారవశ్యంలో మునిగిన … Read More

WP2Social Auto Publish Powered By : XYZScripts.com