Farmers

మీ రాక మాకు బలాన్ని చేకూర్చుతోంది: రాజమండ్రి వచ్చిన అమరావతి రైతులతో నారా భువనేశ్వరి

అమరావతి నుంచి రాజమండ్రి వచ్చిన రైతులు, మహిళలు నారా భువనేశ్వరిక ఆత్మీయ పరామర్శ రాజకీయ కక్షతోనే ప్రభుత్వం చంద్రబాబును జైలుపాలు చేసిందన్న రైతులు చంద్రబాబు ఎప్పుడూ అమరావతి...

కౌలు చెల్లింపు అంశంపై.. సీఆర్డీఏ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తమకు వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని రైతుల పిటిషన్ కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చినా.. డబ్బు ఇవ్వలేదని పిటిషనర్ల వాదనలు ప్రభుత్వానికి నోటీసులిచ్చి.. 4 వారాలకు...

రైతులు సొంత డబ్బుతో కాలువలు బాగు చేసుకుంటున్నారు: నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందని ఆవేదన రైతు భరోసా పేరుతో నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ తెనాలికి జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలూ ఉన్నాయన్న...

చంద్రబాబు కులంలో నేను పుట్టినందుకు సిగ్గుపడుతున్నా: పోసాని సంచలన వ్యాఖ్యలు.. వీడియో!

బాబుతో ఉంటే మీరు సర్వనాశనమే అంటూ అమరావతి రైతులకు హెచ్చరిక జగన్ కన్నా ఎవరైనా ఉన్నతంగా ఎవరూ పరిపాలించలేదన్న పోసాని మిగతా రాజీకీయ నేతల్లా కాకుండా ప్రజల...

ఆక్రందన, ఆవేదన, ఆందోళన.. రోజులు దగ్గరపడ్డాయి: వైఎస్ షర్మిల కామెంట్స్

న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయని షర్మిల హెచ్చరించారు. తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర...

ఇది ఒక విజయం అనుకోవడం లేదు: సజ్జల

ఆర్5 జోన్ పై ఏపీ హైకోర్టులో రైతుల పిటిషన్ జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి నిరాకరించిన న్యాయస్థానం అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందన్న...

అమరావతి ఆర్5 జోన్ పై రైతుల పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

రాష్ట్రంలో ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాలు ఆర్5 పేరిట ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసిన సర్కారు అందుకోసం జీవో 45 జారీ జీవోను వ్యతిరేకిస్తూ ఏపీ...

ఈ నాలుగేళ్లలో ఎప్పుడైనా జగన్ పొలంలో దిగారా?: చంద్రబాబు

ఏలూరు జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శ తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన టీడీపీ అధినేత ఎక్కడ చూసినా ధాన్యం మొలకలొచ్చిందని వెల్లడి ఒక చేతకాని దద్దమ్మ...

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలి: అధికారులతో సీఎం జగన్

ఏపీలో కొన్నిరోజులుగా అకాల వర్షాలు అనేక ప్రాంతాల్లో పంటలు వర్షార్పణం తీవ్రంగా నష్టపోయిన రైతులు సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఏపీలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన...

రైతుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్ ఎక్కడ?: షర్మిల

తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం 9 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న షర్మిల ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ రాష్ట్రంలో...

WP2Social Auto Publish Powered By : XYZScripts.com