book writer for hire https://book-success.com/

andhra pradesh

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం ప్రమాదం జరిగిన రోజున ఏపీకి చెందిన వారు 178 మంది ప్రయాణించినట్టు గుర్తింపు వారిలో పలువురి ఆచూకీ గల్లంతు అధికారులతో సీఎం జగన్ సమీక్ష ఒడిశా రైలు...
అరుణాచల క్షేత్రము తరహాలో ప్రతి పౌర్ణమికి ఇక్కడకూడా గిరిప్రదిక్షిన చెయ్యడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, స్థానాచార్యులు, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొని...
కాకినాడ జిల్లా ఎ.కొత్తపల్లిల్లో ఆదివారం తెల్లవారుజామున దారుణం రోడ్డుపక్కనున్న నీటి ట్యాంకును ఢీకొట్టిన లారీ, ఆపై గుడిలోకి దూసుకెళ్లిన వైనం ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్, గుడిలో నిద్రిస్తున్న వ్యక్తి దుర్మరణం కాకినాడ జిల్లాలో...
ఒడిశాలో ఢీకొన్న మూడు రైళ్లు… 288 మంది మృతి సీఎం ఆదేశాల మేరకు ఒడిశా వెళ్లిన మంత్రి అమర్నాథ్ బృందం అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయాలని సీఎం చెప్పారన్న అమర్నాథ్ ఒడిశాలో జరిగిన...
కాకినాడ బాలిక హేమశ్రీ ఘనత బాలిక తెలివితేటల్ని పరీక్షించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ‘పది’ విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన హేమశ్రీ 488 మార్కులతో సత్తా చాటిన బాలిక అవును.. నిజమే! ఆంధ్రప్రదేశ్‌లో...
పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య అనంతపురం జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైనందుకు విషం తాగిన ధర్మవరం మండలం కుర్రాడు ఆంధ్రప్రదేశ్‌లో నిన్న విడుదలైన పదో తరగతి...
ముండ్లమూరులో రెండు సెకన్ల పాటు కంపించిన భూమి భయంతో ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన గ్రామస్థులు ముందు భారీ శబ్దం వినిపించిందని వెల్లడించిన జనం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి....
పదో తరగతి పరీక్షలో 72.26 శాతం ఉత్తీర్ణత 100 శాతం ఉత్తీర్ణత సాధించిన 933 పాఠశాలలు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఏపీలో పదో తరగతి పరీక్షా...
దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి ఏపీలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల పిడుగులు...
ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాల వెల్లడి రిజల్ట్స్ విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి బొత్స ఈ ఏడాది 6.05 లక్షల మంది టెన్త్ పరీక్షలకు హాజరు ఏపీలో నేడు పదో...
×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× How can I help you?