Wednesday, 30 April 2025 03:22:20 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

అమరావతిలో భవన నిర్మాణాలు పరిశీలించిన ఐఐటీ నిపుణులు.. కీలక వ్యాఖ్యలు

Date : 02 August 2024 02:45 PM Views : 129

Studio18 News - ANDHRA PRADESH / : అమరావతిలో ఐఐటీ నిపుణులు భవన నిర్మాణాలు పరిశీలించారు. రాజధానిలో అసంపూర్తిగా ఆగిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. రెండు రోజులపాటు రాజధానిలో కట్టడాలను పరిశీలిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన ఎమ్యెల్యే, ఎమ్యెల్సీ క్వార్టర్స్, సెక్రటేరియట్, హెచ్‌వోడీ కార్యాలయాల టవర్లు, హైకోర్టు భవనాల కోసం వేసిన భారీ ఫౌండేషన్ సామర్థ్యాన్ని మద్రాస్ఐ ఐటీ ఇంజనీర్లు తొలి రోజు పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం మీడియాతో ఐఐటీ హైద్రాబాద్ ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మున్వర్ బాషా మాట్లాడారు. భవనాల పటిష్ఠత, సామర్థ్యా నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని సుబ్రహ్మణ్యం అన్నారు. భవనాల ప్రస్తుత స్థితి, నిలచి ఉన్న నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రాథమికంగా నిర్మాణాలను పరిశీలించామని తెలిపారు. నిర్మాణాలకు వాడిన మెటీరిటల్ గురించి తెలుసుకుని, వాటి నాణ్యత గురించి తెలుసుకుంటామని చెప్పారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సమయం పడుతుందని వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :