Wednesday, 16 July 2025 10:36:05 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థి.. హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌కు తొలి ర్యాంకు

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సత్తా చాటాడు. ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురం విద్యార్థి అనిరుధ్‌ రెడ్డి తొలి ర్యాంకు సాధ

Date : 08 June 2025 06:31 PM Views : 60

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సత్తా చాటాడు. ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురం విద్యార్థి అనిరుధ్‌ రెడ్డి తొలి ర్యాంకు సాధించాడు. ఇక శ్రీకాళహస్తి విద్యార్థి భానుచరణ్‌ రెడ్డి రెండో ర్యాంకు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విద్యార్థి యశ్వంత్‌ మూడో ర్యాంక్‌ సాధించారు. నంద్యాల జిల్లా విద్యార్థి రామ్‌చరణ్‌ రెడ్డికి నాలుగో ర్యాంకు, అనంతపురం విద్యార్థి నితిన్‌కు ఐదో ర్యాంకు వచ్చాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈఏపీసెట్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. కాగా ఈ పరీక్షల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/EAPCET వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :