Friday, 14 February 2025 06:59:15 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టింది: గడికోట శ్రీకాంత్ రెడ్డి

Date : 01 August 2024 04:39 PM Views : 91

Studio18 News - ANDHRA PRADESH / : మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడారు. వాస్తవాలు బహిర్గతం కావాలని అందరూ కోరుకుంటారని చెప్పారు. కానీ విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని విచారణ జరుగుతోందని అన్నారు. అక్కడ ఉన్న రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంటాయని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు టీడీపీ సానుభూతి పరుడు గౌతమ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడని చెప్పారు. అంతమాత్రాన అతని ద్వారా చంద్రబాబుకు సంబంధం ఉందని మేము చెప్పలేము కదా అని నిలదీశారు. రెండు నెలలు గడిచినా మేనిఫెస్టో అమలు చేయడం లేదని తెలిపారు. తల్లికివందం అడ్రెస్ లేదని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 15 వందలు ఇచ్చేదెప్పుడని నిలదీశారు. ఏ పథకాన్నీ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం సరికాదని తెలిపారు. తమ వైపు తప్పులు ఉంటే సూచించాలన్నారు. అలా కాకుండా కేవలం బురదజల్లటమే పనిగా పెట్టుకోవద్దని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయవద్దని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు